Home Tags Narada Jayanti

Tag: Narada Jayanti

ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

నారదుడు దేవర్షి, సంగీతజ్ఞుడు. నిరంతరం లోక సంచారం చేస్తారు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ  తెలుపుతుంటారు. ఆయన ఒక ఆదర్శ పాత్రికేయుడు. మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ...

నిజనిర్ధారణతోనే పాత్రికేయ వృత్తికి సార్థకత: డాక్టర్ కె.ఐ.వరప్రసాద్

కేవలం వార్తాహరులుగా మిగిలిపోయేవారు పాత్రికేయులు కాలేరని శాంతా బయోటెక్నిక్స్ ఛైర్మన్, 'పద్మభూషణ్' పురస్కార గ్రహీత డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి అన్నారు. నిజనిర్ధారణతో కూడిన వార్తా సేకరణతోనే పాత్రికేయ వృత్తికి సార్థకత చేకూరుతుందని ఆయన అన్నారు. దేవర్షి...

Dignitaries at Devarshi Narada Jayanti celebration call journalists to work in...

Dignitaries who took part in the annual edition of Devarshi Narada Jayanti celebration as World Journalism Day organised by the Samachara Bharati(SB) at Hyderabad...

Strengthen credible news embedded with national interest – Dr Bhaskara Yogi

Strengthening credible news embedded with national interest in the media is the need of the hour, said Writer and Senior Columnist Dr. Bhaskar Yogi....

Only Media Houses With social values and trust Will Have a...

Shri Umesh Upadhyaya, Director of Media Branch of Reliance Group of Industries said, “In the present fast changing scenario of news media those organisations...

ప్రజాభిప్రాయ నిర్మాణంలో, సేకరణలో పాత్రికేయుల పాత్ర కీలకం – శ్రీ రాంపల్లి మల్లికార్జున్

నేటి ప్రపంచంలో పత్రికల్ స్థానం చాల గొప్పది. ప్రజాభిప్రాయ నిర్మాణంలో, ప్రజాభిప్రాయ సేకరణలో కీలక పాత్ర సమాచార రంగానిదే నని సమాజ సంక్షేమ కోసం ఆనాడే ఒక చక్కటి సమాచార వ్యవస్తను నిర్మాణం...

సామజిక విలువలు, విశ్వాసం ఉన్న సమాచార వ్యవస్థలకు భవిషత్తులో ప్రాధాన్యం – శ్రీ ఉమేష్...

"వేగంగా మార్పు చెందుతున్న ప్రస్తుత మీడియా రంగం లో సామజిక విలువలు, విశ్వాసం, నిబద్దత తో ఉన్న పాత్రికేయులకు సమాచార వ్యవస్థలకు, సంస్థలకు, భవిషత్తులో ప్రాధాన్యం ఉంటుంది.  దానితో పాటు దేశ హితం కోరే వార్తలకు ప్రాధాన్యం ఉంటుంది’’...

Challenge against 5 M’s is the real challenge for present journalists...

Four journalists namely Satya of Thuglak, Jatayu (Satyanarayanan) Tamilhindu.com, Padman (Ananda Padman) and Smt. Meenakshi, Executive Editor Mangaiyar Malar were felicitated with Narada Awards...

పాత్రికేయుల ద్వారా సమాజ మార్పు సాధ్యం

పాత్రికేయుల ద్వారా సమాజ మార్పు సాధ్యం నారద జయంతి కార్యక్రమంలో భారత్ టుడే టీవీ చీఫ్ ఎడిటర్ శ్రీ జి. వల్లీశ్వర్   వృత్తి నిబద్దతతో,ఆత్మ విశ్వాసంతో పనిచేసే పాత్రికేయుల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యపడుతుందని భారత్ టుడే టీవీ చీఫ్ ఎడిటర్, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక పూర్వ సంపాదకులు జి. వల్లీశ్వర్ అన్నారు. నారద జయంతిని పురస్కరించుకొని సమాచార భారతి, వరంగల్ శాఖ, మంగళవారం ఉదయం సామాజగన్మోహన్ రెడ్డి స్మారక భవనంలో ప్రపంచ పాత్రికేయ దినోత్సవము నిర్వహించింది. ఈ సందర్భంగా పత్రికా రంగంలో విశేష సేవలందిస్తోన్న నలుగురు పాత్రికేయులను సన్మానించింది. సమాచారభారతి,తెలంగాణ కార్యదర్శి శ్రీ నడింపల్లి ఆయుష్  అధ్యక్షతన  జరిగిన  ఈ  కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న శ్రీ జి.వల్లీశ్వర్  మాట్లాడుతూ నేటి తరం  జర్నలిస్ట్ లు  నారద మహర్షి  లాగే  అన్ని రంగాలలో నిష్ణాతులన్నారు. సమాజ సంక్షేమం కోసం నేటి జర్నలిస్ట్ లు తమ వార్తల ద్వారా ఎలాంటి పాత్రను పోషిస్తున్నారో అదే పాత్రను నారదమహర్షి నిర్వహించారన్నారు. లోక కళ్యాణం కోసం సమాచార రంగాన్ని జర్నలిస్ట్ లు ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారో ధర్మసంరక్షణార్ధం ఆరోజు నారదుడు ముల్లోకాలు తిరుగుతూ కృషి చేశాడన్నారు.పూర్వకాలంలో చక్కటి సమాచార వ్యవస్థను నిర్మాణం చేసిన ఘనత దేవర్షి నారదుడిదేనన్నారు. సమాచార భారతి ఆయనను తొలి ఆదర్శపాత్రికేయుడిగా గుర్తించి ప్రతియేటా ఆయన జయంతి రోజున ప్రపంచపాత్రికేయ దినోత్సవంగా నిర్వహిస్తూ పత్రికారంగంలో కృషిచేస్తున్న సీనియర్స్...

Decolonize Journalism – Narada Jayanti 2017

There is a need for de-colonising the entire education system including the history and Media education. If Narada Sutras are included in media courses,...