vskteam
జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రభుత్వ కార్యలయాలపై ఎగరనున్నతివర్ణ పతాకం
జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రభుత్య కార్యలయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయం తీసుకుంటూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు...
ఉత్తరప్రదేశ్: బులాన్షహర్ ఆలయం సమీపంలో పూజారి దారుణ హత్య
ఉత్తర ప్రదేశ్లో మరో పూజారి హత్యకు గురయ్యాడు. బులంద్షహర్లోని ఒక ఆలయానికి సమీపంలో ఉన్న పొలంలో ఆలయ పూజారి సోమవారం ఉదయం హిందూ పూజారి మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే అశోక్ కుమార్...
విలువలు , విషయ అధ్యయనం, విశ్వసనీయత కలిగిన వాటికి మాత్రమే సోషల్ మీడియా లో...
"సమాజంలో 80వ దశకంలో దినపత్రికలు, 90వ దశకంలో ఎలక్ట్రానిక్ మీడియా వార్తలు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తే ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలే సామాజిక మార్పునకు దోహదం చేస్తున్నాయని, ఇందులో ప్రధానంగా విలువల...
Long-term goals and sustained work build credibility of Social Media Platforms...
Samachara Bharati organized the third edition of Social Media Sangamam on 28thMarch 2021 at PNM School, Kukatpally in Hyderabad. The conclave comes after a...
కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో భారత్ చేస్తున్న సేవలు మరువలేనివి : ఐ.రా.స
కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో భారత్ చేస్తున్న సేవలు మరువలేనివని ఐరాస అభినందించింది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాల కోసం 2 లక్షల కరోనా నిరోధక టీకాలను బహుమతిగా ఇచ్చిన భారత్కు ఐరాస ప్రత్యేక...
Jammu Kashmir – Supreme Court refuses to hear UN Special Rapporteur...
New Delhi. As the union territory of Jammu & Kashmir readies to deport illegally staying Rohingyas in Jammu to Myanmar, a petition against the...
ఢిల్లీలో రోహింగ్యాలున్న ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోనున్న యూపీ ప్రభుత్వం
ఢిల్లీలోని కలిండి కుంజ్ ప్రాంతంలోని రోహింగ్యాలు ఉంటున్న ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అధికారుల నుంచి అనుమతి పొందిన తర్వాత నీటి పారుదల శాఖ పోలీసు...
గురుకులాల్లో స్వేరోల కార్యకలాపాలపై దర్యాప్తుకు ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో స్వేరోల కార్యకలాపాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు...
RSS aims to reach village clusters – Sri Kacham Ramesh
In the next three years, it is planned to reach all village clusters in every mandal in Telangana along with restoring the same number of...
తదుపరి లక్ష్యం ఉపమండలం వరకు శాఖల విస్తరణ – ఆర్.ఎస్.ఎస్ ప్రాంత కార్యవాహ శ్రీ...
ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధిసభ సమావేశాలు బెంగళూరులో ఈ నెల 19,20 లలో జరిగాయి. వీటిలో గత సంవత్సరపు కార్యక్రమాల సమీక్షతోపాటు వచ్చే సంవత్సరపు ప్రణాళిక గురించి చర్చించారు. ఈ సమావేశాల విశేషాలను...
Swayamsevaks rushed to help injured in gallery collapse at Junior Kabaddi...
Telangana: In a major mishap, the spectator gallery at the Kabaddi stadium in Suryapet collapsed, taking hundreds of spectators down while a national tournament...
కబడ్డీ స్టేడియంలో ప్రమాదం.. సహయక చర్యల్లో స్వయంసేవకులు
తెలంగాణ: సూర్యాపేట జిల్లా వేదికగా మార్చి 22న జరిగిన జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభ వేడుకల్లో ప్రమాదం జరిగింది. ప్రేక్షకులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ ఒక్క సారిగా కుప్పకూడంతో...
Indian chapter of Khilafat movement resulted in division of Bharat
“Understanding and analysis of Indian Muslims’ active role in pre-Independence Khilafat movement in the 1920s should be subject matter for discussion among common people,...
జమ్మూకాశ్మీర్లో నలుగురు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, లష్కరే ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జిల్లాలోని మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు...
పాకిస్తాన్: ఇస్లాం మత మార్పిళ్లను బహిర్గతం చేసిన హిందూ జర్నలిస్టు దారుణ హత్య
పాకిస్తాన్లో మరో దారుణం జరిగింది. ఒక టీవీ చానెల్లో పనిచేస్తున్నజర్నలిస్టును కొంత మంది ఇస్లాం మతోన్మాదులు అతి దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే...





















