vskteam
జ్ఞాన ప్రదాతలకు దివ్య జోతలు
జూలై 3 గురుపూర్ణిమ
ఇహపరాలలో జ్ఞానమే శాశ్వతమని నిరూపించేవాడు గురువు. మట్టి అనే అజ్ఞానం నుంచి జ్ఞానవంతులనే మాణిక్యాలను వెలికితీసే జ్ఞాన మేరువు. శిష్యుడి ఎదుగుదలను తనివితీరా ఆస్వాదించే నిస్వార్థ జీవి. ‘శిష్యాదిచ్ఛేత్’ పరాజయం...
త్యాగం, సమర్పణ భావనలతో జాతి పురోగతి
జూలై 3 గురుపౌర్ణమి
– ఎక్కా చంద్రశేఖర్
ఆత్మసాక్షాత్కారం పొందిన గురుపరంపరను పూజించే రోజు ఆషాఢ పౌర్ణమి, గురుపౌర్ణమి. వేద వాజ్మయాన్ని, బ్రహ్మసూత్రాలను, మహాభారతాన్ని, భగవద్గీతను, అష్టాదశ పురాణాలను సమస్త మానవాళికి అందించిన వేదవ్యాసుల వారిని,...
సర్వ సమానత్వం‘’ఉమ్మడిస్మృతి‘ లక్ష్యం
హైదరాబాద్: ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ) తీసుకురావాలనే విశేష ప్రయత్నం వెనుక అందరికీ సమ న్యాయం అందాలనే ఉద్దేశమే తప్ప ఎలాంటి రాజకీయ అంశం లేదని వక్తలు స్పష్టం చేశారు. ‘ఉమ్మడి...
ప్రజాస్వామ్యంలో వ్యక్తి లేదా సంస్థ కోసం రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయకూడదు – దత్తాత్రేయ హోసబాలే...
అత్యవసర సమయంలో (1975–1977) దేశం యొక్క పరిస్థితులు,ప్రభుత్వ అణచివేత విధానం,సంఘ్ పాత్రపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కి చెందిన సహకార్యవాహ దత్తాత్రేయ హోసబాలేతో విశ్వ సంవాద కేంద్రం ప్రత్యేక సంభాషణ దాని ముఖ్యాంశాలు
న్యూఢిల్లీ. దేశ చరిత్రలో...
పరీక్షల పేరుతో హిందూ ఆచారాలను కించపరిస్తే ఊరుకునేది లేదు – VHP
టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీకి వినతి పత్రం అందజేసిన VHP నేతలు
గ్రూప్ 4 పరీక్షా నిర్వాహకులకు గట్టిగా సూచనలు ఇవ్వాలని డిమాండ్
అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులను సస్పెండ్ చేయాలి
గ్రూప్ 4...
అమిత పుణ్యప్రదాయిని ఆది ఏకాదశి
జూలై 10 తొలి ఏకాదశి
ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సును మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి భగవదర్పితం చేయాలని, దీనివల్ల మనిషి జాగృతవంతుడౌతాడని చెబుతారు. దీనివల్ల ఇంద్రియ నిగ్రహం...
మోడీ పర్యటనకు అమెరికా కాంగ్రెస్ సభ్యుల అసహనం
జూన్ 21న ప్రధాని నరేంద్ర మోదీ తన ఐదు రోజుల అమెరికా, ఈజిప్టు పర్యటన చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ అతిథులుగా వైట్...
కర్మయోగిని వందనీయ “మౌసీ జీ”
-సరిత పాటిబండ్ల
" భారతే హిందు నారీణాం భవేత్ సంఘటనం దృఢం
ఇతి సంస్థాపికా రాష్ట్ర సేవికా సమితిర్యయా
సంస్కృతేశ్చ స్వధర్మస్య రక్షణార్థం సమర్పితమ్
క్షణశః కణశశ్చైవ జీవితం చందనం యథా "
సంస్కృతి, స్వధర్మాల...
సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన తొలి భారతీయ రాణి
(అలేఖ్య పుంజాల గారు రచించిన "రాణి రుద్రమదేవి” పుస్తకం నుండి సంగ్రహణ) సిహెచ్. కళ్యాణ చక్రవర్తి CSIS అసోసియేట్ గారిచే సంకలనం చేయబడింది.
1259 సా.శ. సంవత్సరంలో ఒకనాటి ప్రకాశవంతమైన ఉదయాన తండ్రి మరియు...
జాతీయ విద్యా విధానం అమలు సమాజానికి ఎంతో అవసరం
జాతీయ విద్యా విధానం 2020ని విద్యాలయాల్లో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని విద్యా వేత్తలు అభిప్రాయపడ్డారు. భారతదేశంలో సుమారు 23వేలకు పైగా పాఠశాలల్ని నడుపుతున్న విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా...
కర్మయోగిని వందనీయ “మౌసీ జీ”
-సరిత పాటిబండ్ల
" భారతే హిందు నారీణాం భవేత్ సంఘటనం దృఢం
ఇతి సంస్థాపికా రాష్ట్ర సేవికా సమితిర్యయా
సంస్కృతేశ్చ స్వధర్మస్య రక్షణార్థం సమర్పితమ్
క్షణశః కణశశ్చైవ జీవితం చందనం యథా "
సంస్కృతి, స్వధర్మాల...
ఉమ్మడి పౌర స్మృతి త్వరలో అమలు చేయాలి – VHP
ఉమ్మడి పౌర స్మృతి (UCC)ని లా కమీషన్ పరిశీలనకు పంపడాన్ని విశ్వహిందూ పరిషత్ స్వాగతించింది. రాయ్పూర్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ విషయమై హర్షం వ్యక్తం చేశారు. లా కమిషన్ ఈ...
భారతీయాత్మపై చెరగని సంతకం
జూన్ 27 - బంకించంద్ర చటర్జీ జయంతి
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
కోటి కోటి కంఠ కలకల...
आपातकाल और राष्ट्रीय स्वयंसेवक संघ
-पंकज जगन्नाथ जयस्वाल
25 जून 1975 को देश में आपातकाल थोप दिया गया। आपातकाल के दो वर्षों में देश की स्थिति काफी दुःखद हो गई...