vskteam
పేదరిక నిర్మూలనలో భారత్ భేష్ – ఐక్యరాజ్యసమితి
పేదరిక నిర్మూలనలో భారత్ కనీవినీ ఎరుగని ప్రగతి సాధించిందని ఐక్యరాజ్యసమితి (ఐరాస) కితాబు ఇచ్చింది. 15 సంవత్సరాల కాలంలో 41.5 కోట్ల మంది భారతీయులు పేదరికానికి దూరమయ్యారు. 2005-06 నుండి 2019-21 వరకు...
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న 'చంద్రయాన్-3'.. నింగిలోకి దూసుకెళ్లేంది. గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా.. నేడు మధ్యాహ్నం 2:35:18 గంటలకు చంద్రుడి...
“ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి”
కుల వివక్షత చూపించే వారిపై చట్టపరమైన చర్యలు
గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి, గజ్వేల్ ఏసిపి రమేష్
కుల వివక్ష ఘటనపై తిమ్మాపూర్ గ్రామంలో సందర్శన
జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కుల...
చారిత్రిక తప్పిదాన్ని సరి చేయటమే ఉమ్మడి పౌర నియమావళా?
- రాంపల్లి మల్లికార్జున్
ఉమ్మడి పౌర నియమావళి పై లాకమిషన్ ప్రజల నుండి సంస్థల నుండి అభిప్రాయాలను పంపమని కోరింది. దాంతో దేశమంతా దానిపై చర్చ జరుగుతున్నది. ఆ చర్చలో సమర్ధించేవారు, వ్యతిరేకించేవారు తమతమ...
Communists plan to break social harmony thwarted
Where Social Harmony prevailed in Timmapur (Jagdevpur mandal, siddipet dist, Telangana )later caste discrimination developed by communists among the people of Timmapur village .People...
కుల వివక్షతను సృష్టించి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న కమ్యూనిస్టులు
రెచ్చగొట్టే పనులు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు
అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూళ్లు
ఎస్సీలను తప్పు దారి పట్టిస్తున్న గ్రామానికి చెందిన SFI, KVPS నాయకులు
సిద్దిపేట జిల్లా జగదేవపూర్...
నిరంతర వ్యక్తి నిర్మాణ సంకల్ప సిద్ది యంత్రం ఏ.బి.వి.పి
-డా. మాసాడి బాపురావు
సుదీర్ఘ కాలం పాటు విదేశీయుల పాలనలో మగ్గి, అనేక మంది జాతీయ విప్లవ వీరుల త్యాగాలతో బానిససంకెళ్లు తెంచుకుని, భారతావని స్వేచ్చావాయువు లు పీల్చుకుంటున్న రోజులవి. దేశవిభజన గాయాలతో రక్తమోడుతున్న...
VIDEO: జ్ఞానం, శీలం, ఏకతల త్రివేణి సంగమం ఎబివిపి
వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం, ‘జ్ఞానం, శీలం, ఏకత’ లు శ్వాసగా మెరికలైన విద్యార్థుల రూపకల్పన లక్ష్యంగా.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆవిర్భవించింది. 1948 జులై 9న ఢిల్లీ...
జాతి పునర్ నిర్మాణం లో ABVP పాత్ర
-శ్రీశైలం వీరమల్ల
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నేడు భారతదేశంలో క్రియాశీలమైన విద్యార్ధి సంఘం. స్వర్గీయ యశ్వంతరావు కేల్కర్, స్వర్గీయ దత్తాజీ డిండోల్కర్, సమైక్య ఆంధ్రప్రదేశ్ నుండి స్వర్గీయ జనమంచి గౌరీశంకర్ వంటి...
రాజ్యాంగం నిర్దేశించింది.. సుప్రీంకోర్టూ చెప్పింది… రెండవ భాగం
యూసీసీపై 22వ లా కమిషన్ అభిప్రాయాలను ఆహ్వానించిన నేపథ్యంలో జాగృతికి జస్టిస్ నరసింహారెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ అంశాలు ఇవి:
ప్రశ్న: ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్న వారి వాదనలో వాస్తవికత ఎంత? చట్టం కోణం నుంచే...
రాజ్యాంగం నిర్దేశించింది.. సుప్రీంకోర్టూ చెప్పింది.. మొదటి భాగం
ఉమ్మడి పౌరస్మృతి ఇంత సున్నితమైన అంశం ఎంతమాత్రం కాదని, అదొక సున్నితమైన మత అంశంగా కొందరు మార్చివేశారని పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. మతంతో, వర్గంతో,...
మన్యం విప్లవం.. మహోద్యమం.. అల్లూరి సీతారామరాజు
బ్రిటిష్ దమనకాండకి వ్యతిరేకంగా కొండకోనలలో అడవిబిడ్డలు చేసిన త్యాగాలనీ, రక్త తర్పణలనీ గౌరవించినప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటం మరింత మహోన్నతంగా, మహోజ్వలంగా దర్శనమిస్తుంది. వింధ్య పర్వతాలకు ఆవల బ్రిటిష్ వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించిన...
జీవితాన్ని సార్ధకం చేసేదే గురుపూజ
జూలై 3 గురు పూర్ణిమ
‘అఖండ మండలాకారం వ్యాప్తమ్ యేన చరాచరమ్
త్పదమ్ దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః’
వ్యక్తి, సమష్టి, సృష్టి, పరమేష్టి అన్నీ అఖండ మండలాకారంలో అనుబంధంతో పెనవేసుకున్నాయి. అంటే ఈ సృష్టిలో...
త్యాగ భావనే హిందుత్వం
దుర్లభం త్రయమేవాత్ర దైవానుగ్రహ హేతవః
మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః
సృష్టిలో అత్యంత దుర్లభమైనవి మూడు విషయాలు – అవి మానవజన్మ, మోక్షప్రాప్తి, మహా పురుషుల సాంగత్యం. – ఆదిశంకరాచార్య
మానవ జన్మ సర్వశ్రేష్ఠమైనది. ఆత్మ 84...
సకల కళానిధియై వేదములను విభజించిన విద్యావేత్త సద్గురువు వేదవ్యాసుడు
--పి. విశాలాక్షి
గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
మన భారతదేశం ఆదినుంచీ...