Home News భాగ్యనగర్ లో గోల్కొండ సాహిత్య మహోత్సవం, 20-21 నవంబర్, 2021

భాగ్యనగర్ లో గోల్కొండ సాహిత్య మహోత్సవం, 20-21 నవంబర్, 2021

0
SHARE
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సమాచారభారతి, ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకల సమితి, సంస్కార భారతి తదితర సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 20-21 లలో భాగ్యనగర్ లోని కేశవ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో గోల్కొండ సాహిత్య మహోత్సవ్ జరుగనుంది. ఈ ఉత్సవానికి అందరికీ సాదర స్వాగతం.