-తాడేపల్లి అరవింద్
వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ మనవడైన అనీస్ ఉల్ ఇస్లాంను 2016లో జమ్ము కాశ్మీర్ పర్యాటక శాఖకు చెందిన షేర్- ఇ- కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (SKICC) అనే సంస్థలో పరిశోధన అధికారిగా నియమించారు. ఇటీవల ఈయనను విధుల నుంచి తొలగిస్తూ జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత...
ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియాలో మసీదు లౌడ్ స్పీకర్లపై కఠిన ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. ప్రతిరోజు మసీదుల నుండి వెలువడే అజాన్ శబ్ద తీవ్రతకు విసిగిపోయిన అక్కడి ప్రజలు భారీ ఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు సమర్పించారు. మసీదు నుండి వెలువడుతున్న శబ్ద తీవ్రత కారణంగా మైగ్రేన్, డిప్రెషన్ వంటి మానసిక, శారీరిక రుగ్మతలకు గురవుతున్నామని...
New Delhi: VHP sent letters to the heads of United nations (UN), United Nation’s High Commission for Human Rights (UNHRC) and the European Union urging them to stop unabated Hindu Genocide in the Bangladesh. In his letters to the...
కార్యకర్తల ఐక్యతతో కూడిన శ్రమతోనే చక్కటి ఫలితాలు సాకారం అవుతాయని విద్యా భారతి అఖిల భారత సంఘటనా కార్యదర్శి మాన్యశ్రీ కాశీపతి అభిప్రాయ పడ్డారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సమావేశం హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లోని శారదాధామంలో జరిగింది. ఈ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. రెండు సంవత్సరాల...
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకురుమ పల్లి గ్రామంలో అజాదీ కా అమృతోత్సవంలో భాగంగా సేంద్రీయ వ్యవసాయం, గ్రామ స్వావలంబన మీద ప్రశిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ గ్రామవికాస ప్రముఖ్ దినేష్ గారు పాల్గొని మాట్లాడారు. గ్రామాల వలనే దేశ పురోగతి జరుగుతోందని గ్రామంలో గుడి, బడి, ఆట...
Rashtriya Swayamsevak Sangh’s ‘Akhil Bharatiya Karyakari Mandal Baithak (ABKM) is to be held on October 28, 29 and 30 at Rashtrotthana Vidya Kendra, Madhav Nagar, Garag in the outskirts of Dharwad.
In the baithak RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat and...
కరోనాపై పోరాటంలో భారత్ అసాధారణ మైలురాయిని అందుకున్నది. నేటి వరకు దేశవ్యాప్తంగా వంద కోట్ల కోవిడ్ టీకా డోసులను పంపిణీ చేశారు. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికాలో ఇచ్చిన వ్యాక్సిన్...
New Delhi, October 21: Achieving the important milestone in the world’s largest inoculation drive, India scaled the peak of one billion Covid-19 vaccine doses on Thursday, nine months after it launched “the world’s biggest vaccination drive”. A total of...
జాతీయ విద్యా విధానం సర్వదా అనుసరణీయం జాతీయ విద్యా విధానం లో ఎన్నెన్నో సుగుణాలు ఉన్నాయని వక్తలు అభిప్రాయ పడ్డారు. జాతీయ విద్యా విధానం మీద హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లోని శారదా ధామంలో కార్యశాల (వర్క్ షాపు ) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్రం అధ్యక్షులు...
A fact-finding team of our MPs should be sent to Bangladesh
New Delhi. While addressing a massive protest demonstration in front of the Bangladesh High Commission, VHP Joint General Secretary Dr. Surendra Jain said that the radical Jihadist atrocities on...
The Hinduphobic ‘Dismantling Global Hindutva Conference’ (DGHC) was organised last month in the US by some of the most rabid anti-Hindu South Asia academics. As the conference concluded, a tsunami hit the Hindu-American community. The tsunami was in the...
“సాంస్కృతిక ఏకాత్మతను ప్రదర్శించేవి దసరా ఉత్సవాలు, ఇలాంటి ఉత్సవాలు సామాజిక సంతులనం కలిగి ఉంటాయి. ధర్మం కేవలం కాపాడుకుంటే నిలబడదు, ఆచరిస్తే నిలబడుతుంది” అని రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ కార్యవాహిక మాననీయ అన్నదానం సీతా గాయత్రీ గారు అన్నారు. రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన విజయదశమి ఉత్సవంలో ప్రధాన...
– డాక్టర్ బి. సారంగపాణి
హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయ డానికి క్రైస్తవులు, ముస్లిములు, కమ్యూనిస్టులు ఒక్కొక్కసారి విడివిడిగానూ, పెక్కుమార్లు మూకుమ్మడిగానూ శతాబ్దాలుగా అనేక ప్రయత్నాలు చేశారు, చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో వారు హిందూ జీవనవిధానం పైన, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, ఆరాధనా పద్ధతులు, వస్త్రధారణ, వేషధారణ, పండుగలు, సామాజిక ఉత్సవాలు వంటి వాటన్నిటి...
Patna: The two-day Central Working Committee (CWC) meeting of Akhil Bharatiya Vidyarthi Parishad began in Patna on October 17. 83 delegates from across the country are representing all the states in this meeting. The CWC meeting was inaugurated by...
'సంస్కార భారతి' సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అమీర్చంద్ జీ ఆకస్మిక మరణంపై రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ ప.పూ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్, సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీ అమీర్చంద్ జీ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఈ విచారకరమైన సంఘటన సామాజిక...
























