భారత దేశంలో మైనారీటిలపై దాడులు జరుగుతున్నాయంటూ అమెరికా తదితర దేశాలకు తప్పడు నివేదికలు చేరవేస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రైస్తవ మిషనరీ సంస్థ 'పెర్సిక్యూషన్ రిలీఫ్' (Persecution Relief) అధ్యక్షుడు షిబూ థామస్పై భూపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని లీగల్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం(LRPF) తన ట్విట్టర్ ద్వారా పేర్కొంది.
ఇదే...
प्रयागराज. राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत जी ने कहा कि अविरल गंगा निर्मल गंगा के लिए अब कार्यकर्ताओं को भगीरथ प्रयास करना होगा, क्योंकि यह काम भारत की अन्तरात्मा से जुड़ा हुआ है. 6 आयामों के...
`కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు అనేక సంస్థలు, వ్యక్తులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ కార్యక్రమాల వివరాలను ప్రపంచానికి తెలియజెప్పి పాత్రికేయులు మరింతమందిలో స్ఫూర్తిని రగిలించారు. ఆ విధంగా సమాజకార్యంలో వారు కూడా ముందున్నారు’ అని స్ఫూర్తి పత్రిక సంపదకులు, ఆర్ ఎస్ ఎస్ తెలంగాణా ప్రాంత సహ కార్యవాహ డా. అన్నదానం సుబ్రమణ్యం...
కరోనా నివారణకు పతంజలి ఆయుర్వేద సంస్థ రూపొందించిన ఔషధం ‘కొరోనల్’ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ.హెచ్.వో) ఆమోదించిందని యోగా గురువు బాబా రామ్దేవ్ తెలిపారు. ఈ మేరకు పతంజలి రూపొందించిన ‘ఎవిడెన్స్ బేస్ట్ మెడిసెన్’ పరిశోధనా పత్రాన్ని రామ్దేవ్ బాబా శుక్రవారం ఢిల్లీలోని ఒక కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, మరో మంత్రి...
New Delhi: A group of 24 Foreign Heads of Missions, representing various geographical regions, arrived in Srinagar on Wednesday, Feb 17.
They visited Magam in Budgam District of Central Kashmir to witness the “Block Diwas”, a public outreach initiative organised...
తిరుమల తిరుపతి క్షేత్ర పవిత్రతను కాపాడటంతోపాటు ధర్మరక్షణకు సంబంధించిన పలు విషయాల్లో చురుకుగా పాల్గొన్న మాజీ పోలీసు అధికారి శ్రీ టి ఎస్ రావుగారు ఈ నెల 15న స్వర్గస్తులయ్యారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు.
కృష్ణ జిల్లాలో జన్మించిన తాళ్లూరి సూర్యనారాయణ రావు చిన్నప్పటి నుండి మేధావి. గణితంలో దిట్ట. మంచి ఉపాధ్యాయుడు కావాలన్నది...
ఉగ్రవాదం, హిందువుల వలసల కారణంగా 31 సంవత్సరాల క్రితం తలుపులు మూసివేసిన శ్రీనగర్ లోని హబ్బా కదల్ ప్రాంతంలో ఉన్న శీతల్ నాథ్ ఆలయం వసంత పంచమి సందర్భంగా భక్తుల కోసం తిరిగి తెరుచుకుంది. ఫరూక్ అబ్దుల్లా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదం బెదిరింపుల వల్ల ఈ ఆలయం బలవంతంగా మూసివేయబడింది. ఆ...
హిందూ సంఘాల నాయకులే లక్ష్యంగా, వసంత పంచమి రోజున దాడికి కుట్ర పన్నిన ఇద్దరు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి.ఎఫ్.ఐ) ఉగ్రవాదులను ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ మంగళవారం అరెస్టు చేసింది. ఈ సందర్భంగా యుపి లా అండ్ ఆర్డర్ ఎడిజి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ కేరళకు చెందిన అన్సాద్ బద్రుద్దీన్,...
ప్రేమికుల ప్రేమకు చిహ్నంగా ఫిబ్రవరి 14 నాడు జరుపుకుంటున్న వాలెంటైన్స్ డే అనేది క్రైస్తవ మతాధిపతి అయిన సెయింట్ వాలెంటైన్ పేరుమీద ఏర్పడింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. వృత్తిరీత్యా వైద్యుడు కూడా అయిన వాలెంటైన్ ఒక క్రైస్తవ మతోన్మాది. అప్పట్లోనే వాలెంటైన్ను క్రైస్తవేతరుల, పాగన్ దేవుళ్ల విగ్రహాల విధ్వంసకారుడిగా అభివర్ణించారు....
తూర్పు లఢఖ్లోని గాల్వాన్ లోయ, ప్యాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతాల్లో రక్షణ రంగంపై నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ త్వరలో పర్యటించనుందని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన మే నెల చివరి వారంలో లేదా జూన్లో ఉండే అవకాశం ఉందని తెలిపాయి. 30 మంది సభ్యులు గల ఈ ప్యానెల్కు బిజెపి నేత, మాజీ...
అయోధ్య రామమందిర నిర్మాణం కోసం నిధిసేకరణలో ఉన్న రామభక్తుడిని దారుణంగా హత్యచేసిన ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. రింకూ శర్మ అనే ఓ 24 ఏళ్ల బజరంగ్ దళ్ కార్యకర్త మకర సంక్రాంతి నుండి దేశ వ్యాప్తంగా ప్రారంభమైన రామ మందిర నిర్మాణ నిధి సేకరణ అభియాన్లో చురుకుగా పాల్గొంటున్నాడు. తాను నివసించే మంగోల్పురి ప్రాంతంలో ప్రజలకు రామ మందిర చరిత్ర...
షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులు హిందూ మతం వీడి క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి మారితే రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లకు అర్హత కోల్పోతారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో స్పష్టం చేశారు.
గురువారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు సమాధానమిచ్చారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అనేకమంది క్రైస్తవంలోకి మారుతున్నప్పటికీ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల...
नई दिल्ली: अयोध्या में श्रीराम मंदिर निर्माण के लिए चलाया जा रहा निधि समर्पण अभियान सामाजिक समरसता का जीवंत उदाहरण बनकर सामने आ रहा है| वहीं, दिल्ली में कथित शांति दूतों ने एक बार फिर अपनी कायराना हरकत से...
-Pandit Deendayal Upadhyaya
Bharatiya Jana Sangh can legitimately claim the credit for having saved the State of Jammu and Kashmir for India. While making this statement we do not mean to disregard the heroic part played by our valiant armed...
సభ్యసమాజం తలదించుకునే విధంగా మతం మత్తులో దారుణానికి పాల్పడింది ఓ మహిళ. 'అల్లాహ్ అనుగ్రహం' కోసం అభంశుభం తెలియని కన్న కొడుకుని బలిచ్చింది. ఈ హృదయవిదారకర ఘటన కేరళలో చోటు చేసుకుంది. సులేమాన్, షాహిదా దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కేరళ రాష్ట్రం పాలక్కడ్లో నివసిస్తున్నారు. సులేమాన్ ఆటో డ్రైవర్గా పని చేస్తుండగా షాహిదా ఇస్లామిక్ పాఠశాల (మదర్సా)లో బోధకురాలిగా పనిచేస్తోంది. నిత్యం ఖురాన్ బోధించే షాహిదా తీవ్రమైన మూఢనమ్మకాలకు లోనైంది....























