జ‌మ్ము కాశ్మీర్ అభివృద్ధిలో మ‌రో అడుగు ముందుకు ప‌డింది. జమ్ముకాశ్మీర్‌, ల‌డ‌ఖ్‌లో భూమిని ఎవరైనా కొనుగోలు చేయ‌డానికి మార్గం సుగ‌మం చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం గెజిట్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. జమ్ముకాశ్మీర్‌ అభివృద్ధి చట్టం, సెక్షన్‌ 17లోని ‘రాష్ట్రంలోని శాశ్వత నివాసి’ అనే పదాలను తొలగించి స్థానికేతరులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై దృష్టి సారించి, పలు పరిశోధనాత్మక నివేదికలు కేంద్రానికి సమర్పిస్తున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ తాజాగా మరో వివాదాస్పద జీవో, దాని తాలూకు పర్యవసానాలను వివరిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. 1977 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సోషల్ వెల్ఫేర్ విభాగం జీవో నెంబర్ 341 పేరిట ఎస్సీలకు భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా అందుతున్న వెసులుబాట్లను ఎస్సీ...
 (హిందీ మూలానికి తెలుగు అనువాదం) ఈసారి విజయదశమి ఉత్సవం పరిమితమైన సంఖ్యతో మాత్రమే జరుపుకుంటున్నామని మీ అందరికీ తెలుసు. దానికి కారణం కూడా మీకు తెలుసు. కరోనా వైరస్ వ్యాపించకుండా నివారించేందుకు సామూహిక కార్యక్రమాలను సాధ్యమైనంత తగ్గించుకోవడం జరుగుతోంది. మార్చ్ నుంచి ప్రపంచమంతా కరోనా సంక్షోభంలోనే చిక్కుకోవడం వల్ల అభివృద్ధి గురించిన ఆలోచన వెనుకబడింది. గత విజయదశమి...
आज के इस विजयादशमी उत्सव के प्रसंग पर हम सब देख रहे हैं कि उत्सव संख्या की दृष्टि से कम मात्रा में मनाया जा रहा है। कारण भी हम सबको पता है। कोरोना वायरस के चलते सभी सार्वजनिक क्रियाकलापों...
సరస్వతీ పూజ విజయదశమి రోజున సరస్వతీదేవిని ఆరాధిస్తే, మన ఆత్మ వ్యక్తీకరించిన భావం అవ్యక్తంగా మారి సుస్థిరత ఏర్పడుతుంది. (భారతీయ సంస్కృతి కోశము,  సంపుటం 4, పేజి 319, 320) శ్రీరాముడు విజయదశమిన రావణుడిని సంహరించి విజేతగా నిలిచిన రోజుగా పరిగణిస్తారు. దసరా పండుగ విజయానికి సాహసానికి ప్రతీక, రాజులకు ఇతరులకు కొన్ని ప్రత్యేక...
।।ॐ।। Rashtriya Swayamsevak Sangh 25-Oct-2020 (Address by Param Poojaniya Sarsanghchalak Dr. Shri Mohan ji Bhagwat on the occasion of Sri Vijayadashami Utsav 2020 (Sunday, October 25, 2020) We are all aware that this Vijayadashami the celebrations are restrained in terms of numbers....
విజయదశమి ఉత్సవం 2020: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ ప్రసంగం https://www.youtube.com/watch?v=Bl6X8WHkDlk
RSSVijayaDashami 2020 Images
ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. విజయదశమి విజయదినోత్సవం జరుపుకునే రోజు. అధర్మంపై ధర్మం, రాక్షస శక్తిపై దైవీశక్తి. చెడుపై మంచి పోరాడి విజయం పొందిన రోజు. అందుకే అది విజయానికి సంకేతమైన రోజు. ఆనాడు ఏ పని ప్రారంభించినా విజయాన్ని పొందడం ఖాయమని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఆసురీ శక్తితో సంఘర్షణ చేసిన ఆదిశక్తి కేవలం...
దేశ ర‌క్ష‌ణ భాగంగా స‌రిహ‌ద్దుల్లో ఉగ్ర‌వాదుల‌తో పోరాడిన‌ శ్రీ‌కా‌‌కుళం జిల్లా వ‌జ్ర‌పుకొత్తూరుకు చెందిన అస్సాం రైఫిల్్స జ‌వాన్ బొంగు బాబురావు (28) బుధ‌వారం జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమ‌ర‌ణం పొందారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ఖోన్సా స‌రిహ‌ద్దు స‌మీపంలో ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో బాబురావు మృతి చెందిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. ఆయ‌న మృత‌దేహాన్ని గురువారం...
పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివేక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ  మూడవ భాగం ప్ర. మన జనాభా చూస్తే అందులో దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు. ఈ మహిళా శక్తి భారత్ ను తిరిగి విశ్వగురువుగా నిలపడంలో ఎలాంటి పాత్ర పోషించాలని మీరనుకుంటున్నారు? జ: మహిళల సాధికారత చాలా ముఖ్యం. వారిలో...
బహుశా దేశంలో ఇదే మొట్టమొదటిసారి కావచ్చు. బహుళ అంతస్తులు గల ఓ ప్రఖ్యాత షాపింగ్ మాల్ యాజమాన్యం అయోధ్య రామమందిరం నమూనాను తమ షాపింగ్ మాల్ లో ఆవిష్కరించింది.       ఢిల్లీ నగరంలోని పసిఫిక్ మాల్ యాజమాన్యం తమ మాల్ లో అయోధ్య భవ్య మందిర నమూనా ఆవిష్కరించడాన్ని ఎంతో గర్వకారణంగా భావిస్తోంది....
పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివేక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ రెండవ భాగం ప్ర. మన దేశంలో 130కోట్ల మంది ఉన్నారు. వారిలో ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ ఇది హిందూ దేశం అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఎలా ఒప్పుకుంటారు? జ. చూడండి, అది సత్యం. ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం...
ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మందిలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు శుక్రవారం జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ లోని టోలిచౌకి కి చెందిన షరీఫ్ మౌనిద్ధిన్, సైదాబాద్ కు చెందిన అబ్దుల్లా ఖాన్, మాదాపూర్ కి చెందిన నఫీసా...
దేశీయ పరిజ్ఞానంతో డీఅర్డీఓ రూపొందించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది. ఆదివారం  ఐఎన్ఎస్ చెన్నై నుంచి  ప్రయోగించగా అరేబియన్ సముద్రంలో ఉన్న లక్ష్యాన్ని చేదించిందని డీఆర్డీఓ ప్రకటనలో వెల్లడించింది. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో జరిపిన ప్రయోగంలో గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించింది అని పేర్కొంది.  భారత్, రష్యా సంయుక్తంగా...