చదువు పేరుతో విద్యార్థులను క్రైసవ మతంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేసిన ఘటన తమిళనాడులోని కందంపాలయం లో జరిగింది.  వివరాల్లోకెళ్తే కందంపాలయం పంచాయతీ పరిధిలోని సెల్లతపాలయం గ్రామంలో ఉన్న యూనియన్‌ ప్రమెరీ పాఠశాలకు చెందిన హెడ్మాస్టార్‌ అరుల్మణి, ఉపాధ్యాయురాలు శరణ్య విద్యార్థులను పాఠశాలకు పిలిపించి వారికి క్రైస్తవ మతానికి చెందిన పుస్తకాలను...
Bathukamma, or the flower festival of Telangana is celebrated by the women folk of Telangana. Every year, the ritual is practised as per the Telugu version of the Hindu calendar and during the months of September/October. The festival starts on...
New Delhi: VHP expressing its deep concern and fury at the increasing incidents of suicide being committed by girls suffering from Love-Jihad, their ruthless killings by Jihadists and their miserable plight, has demanded urgent enactment of a law to...
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ లో అనేక చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ నీటి ప్రవాహంతో కనీసం నడవడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో  సేవాభారతి కార్యకర్తలు, స్వయంసేవకులు వరద బాధితులకు తమ వంతు సాయంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు....
-Ambrish Pathak Rains let the life flourish on planet Earth. True...?? No....not always. Sometimes it does the opposite too!! On the fateful morning of 14th, August 2020, the clouds gathered over the sky of Jaipur, the capital city of Indian state...
భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రజా జీవనం స్థంభించిపోయింది. ప్రజలు ఆకలితో అలమటిస్తూ సహాయం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. సేవే ధర్మంగా తలచిగా పగలు, రాత్రి తేడా లేకుండా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు వరద సహాయక చర్యలు చేపడుతున్నారు. https://youtu.be/wjeYCXK_uVY
Rashtrapathi Bhavan has responded to a complaint that Andhra Pradesh Home Minister Mekathoti Suchaarita misused her SC status. It directed the Chief Secretary of Andhra Pradesh to take necessary action in the matter. Mekathoti Sucharita had contested the AP Assembly...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఎస్సీ హోదాను దుర్వినియోగం చేశారంటూ అందిన ఫిర్యాదుపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి సూచిందింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత గత అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి...
బాలికపై అత్యాచారయత్నం  చేసిన ఓ పాస్టర్ ను వైజాగ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే  వైజాగ్ లోని గాజువాకకు చెందిన నాని బాబు ఒక చర్చి లో పాస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే గత సోమవారం ముగ్గురు మైనర్ బాలికల తో కలిసి ఓ గ్రామానికి వెళ్లారు.  మరుసటరోజు ఉదయం అందరూ కలిసి పాస్టర్...
దేవాలయ భూమిని కబ్జాకు గురికాకుండా అడ్డుకున్న బాబులాల్ వైష్ణవ్ అనే పూజారికి నిప్పంటించి అతని మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రాజస్థాన్ లోని సాధువులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూజారి మృతి పట్ల శనివారం  సాధువులు నిరసన వ్యక్తం చేశారు.  ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత  సమావేశాలు గుంటూరు జిల్లా నూతక్కిలో ప్రారంభమయ్యాయి. పరమపూజ్య సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ మోహన్ జీ భాగవత్ రక్తసేవా మొబైల్ యాప్ ఆవిష్కరించారు. 'సేవాభారతి', 'ధనుష్ ఇన్ఫోటెక్ హైదరాబాద్' సంయుక్తంగా రూపొందించిన రక్తసేవా మొబైల్ యాప్.. స్వచ్ఛంద సంస్థకు చెందిన కార్యకర్తను, రక్త...
భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్  కేసు  దర్యాప్తు  వేగవంతంగా ముందుకు సాగుతోంది. శుక్రవారం ఈ కేసుకు సంబంధించి 8 మందిపై చార్జిషీట్ దాఖలు చేసినట్టు ఎన్ఐఏ తెలిపింది. కోర్టులో సమర్పించిన చార్జిషీట్లో సామాజిక కార్యకర్త గౌతమ్ నవలఖా, ఢిల్లీ విశ్వవిద్యాలయం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ హనీ బాబు, ఫాదర్ స్టాన్ స్వామిలతో పాటు, ఆనంద్ టెల్తుంబే,...
పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివేక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ మొదటి భాగం ప్ర; రామమందిర నిర్మాణం ప్రారంభం కావడంతో అయోధ్య వివాదం ముగిసినట్లే. దీనితో శ్రీ రామచంద్రుని గురించిన చర్చ కూడా ముగిసిపోతుందా? జ. శ్రీ రామమందిర శిలాన్యాస కార్యక్రమం 1989లోనే జరిగిపోయింది. ఇప్పుడు ఆగస్ట్ 5న కేవలం మందిర నిర్మాణ...
ఐసిస్ తో సంబంధాలున్న బెంగళూరుకు చెందిన ఇద్దరు నిందితులను ఎన్ఐఏ గురువారం అరెస్టు చేసింది. నిందితుల్లో అహ్మద్ అబ్దుల్ చెన్నైలోని ఒక బ్యాంకులో వ్యాపార విశ్లేషకుడు కాగా ఇర్ఫాన్ నాసిర్ బెంగుళూరులోని బియ్యం వ్యాపారి అని ఎన్ఐఏ తెలిపింది. బెంగళూరు కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో గత నెల సెప్టెంబర్ 19న వీరిపై...
It would be apt to say that Sankardev was the first revolutionary of North-East India. In a sense Sankardev started a new era in the religious and social movement of Assam and has contributed tremendously to the growth and...