కొత్తఢిల్లీ, జూలై 25,2020 విషయం : అయోధ్య రామమందిర నిర్మాణ ప్రారంభ పూజా కార్యక్రమం రోజున కరోనా నియమాలను పాటిస్తూ ఉత్సవంగా జరుపుకొనుట గురించి. రామజన్మభూమిలో మందిర పునర్నిర్మాణం కోసం భగవంతుని ఆరాధన ఏరకంగా చెయ్యాలి అనే దాని గురించి విశ్వహిందూ పరిషత్ సమగ్ర కార్యాచరణ రూపొందించింది. దీని ప్రకారం రానున్న ఆగష్టు 5 వ తేదీన (బుధవారం)...
దక్షిణ కేరళలో దేవాలయ నిర్వహణకు చేసే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్  తమకు చెందిన పాఠశాలల్లో అరబిక్ ఉపాధ్యాయులను నియమించనుంది  ఈ మేరకు బోర్డు ఇప్పటికే ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం బోర్డు తన వివిధ పాఠశాలల్లో అరబిక్ బోధించడానికి నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసింది. జాబితాలో ఉన్న నలుగురు ముస్లింలే... వారు షమీరా, బుషారా బేగం,...
--చంద్రమౌళి కల్యాణ చక్రవర్తి  ఒక తుఫాను రాత్రి... నిండు గంగానదిని ఈది తన భార్యను కలవటానికి వెళ్ళాడు ఒక యువకుడు. " ఈ దేహం మీద ఉన్న భక్తి, రక్తి ఆ రాముడి మీద చూపరాదా " అని నచ్చ చెప్పింది భార్య. అంతే ఆ ఒక్క మాట ప్రపంచానికి ఒక అజరామరమైన సాహిత్య సంపదనూ. ఆధ్యాత్మిక...
కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వింగ్ కమాండర్ శ్రీ బాల్ రెడ్డితో విద్యార్థుల సంభాషణ    https://www.youtube.com/watch?v=oUuh5SQX4eM&feature=youtu.be  
- డా. శ్రీరంగ గోడ్బోలే మొదటి ఇస్లాం దురాక్రమణదారుడు భారత గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి సాగిన చరిత్రను పరిశీలిస్తే ఖిలాఫత్ ఉద్యమం (1919-11924) అనివార్యమైనదని మనకు అర్ధమవుతుంది. ఆధునిక కాలంలో సూఫీలు, ఉలామా, మధ్యతరగతి ముస్లిం మేధావులు, ముస్లిం పత్రికలు, సాధారణ ముస్లింలలో టర్కీ ఒట్టమాన్ ఖలీఫా పట్ల వ్యామోహం, నిష్ట 1830 నుంచి ప్రారంభమైందని...
– ఆయుష్‌ ‌నడింపల్లి భారత ప్రభుత్వం ఇటీవల చైనాకు చెందిన 59 మొబైల్‌ అప్లికేషన్లను (యాప్స్) ‌నిషేధించిన విషయం తెలిసిందే. నిషేధించిన వాటిలో విశేష ప్రాచుర్యం పొందిన టిక్‌-‌టాక్‌, ‌హలో, వుయ్‌ ‌చాట్‌ ‌వంటి సోషల్‌ ‌మీడియా అప్లికేషన్లతో పాటు విరివిగా వినియోగంలో ఉన్న షేర్‌-ఇట్‌, ‌యూసీ బ్రౌజర్‌ ‌వంటి టూల్స్, ఆన్‌లైన్‌ ‌షాపింగ్‌ ‌యాప్‌...
Travancore Devaswom Board, which is mandated to administer temples in Southern Kerala, is all set to appoint Arabic teachers in schools which come under its management in Kerala. The board has already published a rank list. According to the list,...
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం గ్రామంలో హిందూ కుటుంబాలు మాత్రమే నివసించే ప్రాంతంలో కొందరు క్రైస్తవ పాస్టర్లు అనుమతులు లేకుండా అక్రమంగా చర్చి నిర్మాణం ప్రారంభించగా, ఈ నిర్మాణం చట్టవిరుద్ధమని, దీనివల్ల గ్రామంలో శాంతి వాతావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు స్థానిక గ్రామ రెవెన్యూ కార్యదర్శి నుండి జిల్లా కలెక్టర్ దాకా...
హిందూ దేవీదేవతలను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ యూట్యూబు ఛానల్లో వీడియో పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కురుప్పర్ కూట్టం అనే తమిళ యూట్యూబ్ ఛానల్లో తమిళులు ఎంతగానో ఆరాధించే కంద సాష్టి కవచం అనే ఆధ్యాత్మిక గ్రంధాన్ని కించపరుస్తూ యూట్యూబ్ ఛానల్లో యాంకర్ సురేంద్రన్, మరో వ్యక్తి సెంతిల్ వాసన్ ఒక వీడియో పోస్ట్ చేశారు. 15...
- శాన్ కశ్యప్ వరవరరావు కేవలం కవి మాత్రమే కాదు. కవి ముసుగులో ఉన్న మావోయిస్టు సిద్ధాంత కర్త. మరి అలాంటి వరవరరావు ను జైలు నుంచి విడుదల చేయాలని ఉద్యమం చేస్తున్న వారికి, కుహనా మేధావులకు వరవరరావు అంటే అంత ప్రేమ ఎందుకో? 17 నవంబర్ ,2018 న భీమా కోరేగావ్ హింసాత్మక సంఘటనలకు...
సమాజాన్ని జాగృతం చేస్తూ జాతీయవాద భావనలను ముందుకు తీసుకెళ్తున్న కేరళకు చెందిన జనమ్ టీవీకి అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్  స్టేట్ (ఐ.ఎస్.ఐ.ఎస్) నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. OpIndia కధనం ప్రకారం..  "జనమ్ టీవీకి ముజాహిదీనుల సందేశం" పేరుతో ఇన్స్టాగ్రామ్ సామజిక మాధ్యమంలో పెట్టిన పోస్ట్ ద్వారా.. ఇస్లాం మతంలోకి మారాడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని, లేనిచో చానల్ కార్యాలయాలను నాశనం చేస్తామని,...
• తల్లికి తెలిసే 3 ఏళ్లుగా జరుగుతున్న దారుణం  • నిందితుడిపై  పోక్సో చట్టం కింద కేసు నమోదు సభ్య సమాజం తలదించుకునే విధంగా దారుణానికి ఒడిగట్టాడు ఓ ఇస్లామిక్ మదర్సా నిర్వాహకుడు. మైనర్ అయిన తన సొంత కూతురిపై మరో ఆరుగురికితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్న అమానవీయ ఘటన కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. కేరళలోని...
"మేము గమనిస్తున్న మతమార్పిడి కేసుల్లో 'ప్రలోభం' అనేది ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశంలోని మిషనరీలు హిందువులను మతం మార్చడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానుకలు ఇవ్వటం, ఇతర అవసరమైన వస్తువులు ఇవ్వటం, ఉచిత విద్య మరియు సుఖవంతమైన జీవితం కల్పిస్తామంటూ హామీ ఇవ్వటం ద్వారా ఈ మతమార్పిళ్లు కొనసాగుతున్నాయి. వాళ్ళ ప్రధాన లక్ష్యం...
- డా. శ్రీరంగ గోడ్బోలె మత నిష్ట కలిగిన ముస్లింకు స్వీయ వివేకం కంటే మతసూత్రాలే ఎక్కువ. ఇస్లాం మత సూత్రాలకు ప్రధానంగా మూడు ఆధారాలు ఉన్నాయి. అవి- ఖురాన్, హదీస్ (మహమ్మద్ ప్రవక్త చెప్పిన విషయాలు లేదా ఆచరించిన పద్దతులు), సిరా(మహమ్మద్ ప్రవక్త జీవితచరిత్ర) లేదా సున్నా (మహమ్మద్ ప్రవక్త సంప్రదాయం లేదా అనుసరించిన...
గ్రామస్థుల సమస్యను తీర్చేందుకు సేవాభారతి కార్యకర్తలు వంతెన నిర్మించిన ఘటన కేరళ రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని అరప్పుజలం పంచాయితీలో మూలమట్టం అనే గ్రామం ఉంది.  ఇక్కడి గ్రామస్తులు ప్రతి ఏడాది విపత్కర సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో నీటి మట్టం పెరుగుతూ వస్తోంది. దీంతో గ్రామ...