సాంస్కృతిక ఏకత్వ భావనతో ఉన్న భారత దేశాన్ని 1947 తరువాత మరొక్కసారి ముక్కలు చేయడానికి విదేశీ శక్తులు ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలు, చైనా ప్రత్యక్షంగా, పరోక్ష్యంగా క్రైస్తవ సంస్థలను ఆధారంగా చేస్తున్న ప్రయత్నాలను బహిర్గతం చేస్తున్న పుస్తకం బ్రేకింగ్ ఇండియా (Breaking India) అని, దీన్నీ ప్రతి ఒక్కరి చదివి దేశ వ్యతిరేక...
It is hard to imagine that in the vicinity of plush farmhouses of Chattarpur area in Delhi, next to Sanjay Colony, there is a place where Hindus migrated from Pakistan are living in a huge number. A cluster of...
ఇటీవలి కాలంలో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించిన దాదాపు 18000 స్వచ్ఛంద సంస్థల విదేశీ నిధుల లైసెన్సులు నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఎన్జీవోల దేశ వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి నిలిపింది. ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ కధనం ప్రకారం.. తమ పరిధిలోని స్వచ్చంధ సంస్థల విదేశీ నిధులపైనా మరియు అవి చేస్తున్న  కార్యకలాపాల పైనా దృష్టి...
ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనే నానుడి మనందరికీ తెలిసిందే. ఇటీవల జాకార్తాలో జరిగిన ఆసియన్ పారా-గేమ్స్-2018 పురుషుల 100 మీటర్ల పరుగుపందెం టి-35 విభాగంలో స్వర్ణ పతకం సాధించిన నారాయణ్ ఠాకూర్ విషయంలోనూ ఇది నిజమైంది. తన విజయం వెనుక తనను చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన మాతృమూర్తి...
హిందూ పండుగలపై వ్యతిరేకత ఎందుకు? - డా. మోహన్ జీ భాగవత్ https://www.youtube.com/watch?v=L2J7h98YnT0&feature=youtu.be  
Mumbai, November 2, 2018 The Rashtriya Swayamsevak Sangh’s three-day Akhil Bharatiya Karyakari Mandal meet concluded today at the Keshav Srushti area near Mumbai. Sarkaryawah Suresh ‘Bhaiyaji’ Joshi addressed a press conference after the meeting and answered questions related to various issues. RAM...
ముంబై కేశవ సృష్టి లో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి మండలి సమావేశాలల్లో చర్చించిన వివిధ జాతీయ అంశాలను గురించి సర్ కార్యవాహ్ శ్రీ సురేశ్ జోషి పత్రికల వారికి వివరించారు. రామమందిరం కోట్లాదిమంది హిందువుల మనోభావాలు, విశ్వాసాలతో ముడిపడిన విషయమని భయ్యాజీ అన్నారు. దీనిపై కోర్టు వేగంగా...
ముందుముల నర్సింగరావుగారి సహాయంవల్ల షోయీబ్ “ఇమరోజ్‌” దినపత్రికను వెలువరించే ఏర్పాటు చేసుకున్నాడు. శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు ఆర్థిక సహాయం అందచేశారు. 1947 నవంబరు 15వ తేదీనాడు “ఇమరోజ్‌” దినపత్రిక మొదటి సంచిక వెలువడింది. సంస్థానంలో క్రమంగా పత్రిక పలుకుబడితోపాటు పాఠకుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. కొంతకాలం తర్వాత రామకృష్ణారావుగారి ఇంట్లోకి “ఇమరోజ్‌” కార్యాలయం...
मुंबई ,2 नवम्बर। मुंबई के भायंदर में केशव सृष्टि में तीन दिन तक चली राष्ट्रीय स्वयंसेवक संघ की अखिल भारतीय कार्यकारी मंडल की बैठक में विचार किए गए विभिन्न राष्ट्रीय मुद्दों पर सरकार्यवाह श्री सुरेश उपाख्य भैयाजी जोशी ने...
Nehru worked hard to sideline Sardar Patel and Purushottam Das Tandon from Congress, and he was working to split the party as well Sardar Vallabhbhai Patel had many rivals, who found communalism in his patriotism, and reactionism in his Gandhian...
Sri Satyanarayana, a Hindu pujari of the Sai Baba temple, who was attacked by the Imam of a Mosque in Warangal, died in Nizam's Institute of Medical Sciences Hospital, Hyderabad today. The attack happened on Oct 26, 2018, early in the morning when the priest was playing devotional songs through temple mike system when he was...
వరంగల్: స్థానిక ఎల్బీ నగర్ మసీదు ఇమామ్ సయ్యద్ సాధిక్ హుస్సేన్ దాడిలో తీవ్రంగా గాయపడిన పోచమ్మ మైదానం శివసాయి దేవాలయ పూజారి సత్యనారాయణ ఈరోజు ఉదయం నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. అక్టోబర్ 26వ తేదీ ఉదయం 5 గంటల ప్రాంతంలో సత్యనారాయణ తన రోజూవారి దినచర్యలో భాగంగా సాయిబాబా ఖడ్గ హారతి సందర్భంగా...
ప్రజావ్యతిరేకమైన చర్యగా “రయ్యత్‌”ను నిషేధించి తన అసలు స్వభావాన్ని బహిర్గతం చేసుకుంది. అందువల్ల నా కర్తవ్యాన్ని నిర్వహించాననే అనుకొంటున్నాను. ఇంతకు పూర్వం ఇలాంటి ఇబ్బందులు చాలా వచ్చినా ఎదుర్కొన్నాను. ఆశయం కోసం బాధల్ని సహించక తప్పదు.” నర్సింగరావుగారి మాటల వలన షోయీబ్ ప్రభావితుడైనా ప్రభుత్వ నిరంకుశాధికారం ముందు ఓటమిని అంగీకరించకూడదనుకున్నాడు. “స్వతంత్రమైన పత్రికా రచన” అనే...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశాలు ముంబైలోని కేశవ్ సృష్టి ప్రాంగణంలో  ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా  ఆరెస్సెస్ సర్ సంఘచాలక్  డాక్టర్ మోహన్ జీ భాగవత్ మరియు సర్ కార్యవాహ సురేష్ జోషి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం మరియు భారత్ మాత చిత్రపటాలకు పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంబాహు మెహ్లి...
Mumbai, October 31,2018:  The Rashtriya Swayamsevak Sangh has decided to focus on environment protection and water conservation in near future. Also, it has mulled an idea to train its swayamsevaks in handling the natural calamities. The Sangh's Akhil Bharatiya Karyakari Mandal...