Somanath temple came in news in a big way again in the recent months. This was after almost three decades when it was in the news because Mr. Lal Krishna Advani started his Rama Janmabhumi temple rathyatra from Somanath....
'సంస్థానాల సమస్య ఎంత జటిలం అయ్యింది అంటే కేవలం నువ్వు మాత్రమే వాటికి పరిష్కారం చేయగలవు’ అని మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ తో అన్నారు.  బ్రిటిష్ వారు భారత దేశాన్ని వదిలి వెళుతూ  550 పైగా స్వతంత్ర సంస్థానాల సమస్యను ఇచ్చిపోయారు.  అత్యంత క్లిష్టమైన అలాంటి సమయంలో సర్దార్ పటేల్ ఒక పోరాట   యోధునిలా నిలబడ్డారు....
సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ ను తప్పుపట్టినట్లుగా చూపించే వీడియోను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ దుష్ప్రచారానికి కారణం ప్రప్రధమ ప్రధానిగా దేశ ప్రజానీకం నెహ్రూకు బదులు సర్దార్ పటేల్ ను కోరుకున్నారన్న విషయాన్ని సంఘ్ గుర్తుచేయడమే. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇలా విషాన్ని కక్కింది. నిజానిజాలు ఏమిటి? నెహ్రూ...
కులాలకతీతంగా అందరూ ఏకం కావాలని,అహంకారం,మమకారాలు వదలి తోటి ప్రజలతో సామరస్యంగా జీవించాలని, ఎక్కువ తక్కువ భేదాలు మరిచి సమరస భావం తో మెలగాలని సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు ఉద్బోదించారు. సామాజిక సమరసతా వేదిక, ఖమ్మం, ఆధ్వర్యంలో 30 అక్టోబర్ నాడు నగరం లోని పెవీలియన్ మైదానంలో పెద్ద ఎత్తున నిర్వహించిన సమ్మేళనంలో శ్రీ గరికపాటి...
A journalist with Doordarshan and two security officers were killed in a Communist terrorist attack on Tuesday morning, in Dantewada, Chhattisgarh. The slain journalist, Achyutananda Sahu was working as a cameraperson with Doordarshan. The two policemen were identified as...
శబరిమల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సాగుతున్న అయ్యప్ప భక్తుల శాంతియుత ఆందోళనల్లో తీవ్రవాదులు విధ్వంసానికి కుట్ర పన్నుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప భక్తుల నిరసనల్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఇబ్రహీం కుట్టీ సివిల్ దుస్తుల్లో పాల్గొన్న ఘటన అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఈనెల 18న నీలక్కల్ ప్రాంతంలో జరిగిన అయ్యప్ప భక్తుల నిరసనల్లో ఇబ్రహీం కుట్టీ సివిల్ దుస్తులు ధరించి భక్తుల్లో...
Mahatma Gandhi told Sardar Vallabhbhai Patel that, “The problem of the States is so difficult that you alone can solve it.” Patel became the knight in the shining armour when the country faced the biggest problem left by the...
ముఠా తమతోబాటు డ్బుభైమంది ఖైదీలను హైదరాబాద్ తీసుకెళ్ళిపోయింది. వెంట మరో రెండు ట్రక్కుల్లో పోలీసుల, రజాకార్ల శవాలతోపాటు కొలిపాక, ఆలేరుల గుండా ఈ ముఠా వెళ్ళిపోయిందని గ్రామస్థుల కథనం. విచారణ లేకుండానే ఆ డైబ్భై మంది గ్రామస్థులను చంచలగూడా జైల్లో తోసివేశారు. రెండు నెలల తర్వాత వాళ్ళలో సగంమందిని వదిలిపెట్టినా మిగతా వాళ్ళను మాత్రం...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్అ ఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశాలు అక్టోబర్ 31 నుండి నవంబర్ 2 వరకు థానే జిల్లా భయందర్ సమీపంలోని కేశవసృతిలో మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ఇందులో ప్రధానంగా సంస్థాపరమైన గుణాత్మకమైన విషయాలు, సంస్థ విస్తరణ పట్ల చర్చ జరుగుతుందని అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్...
KeshavSrushti (Thane), October 29, 2018: The three-day meet of the Akhil Bharatiya Karyakari Mandal (ABKM) of Rashtriya Swayamsevak Sangh (RSS) shall deliberate on qualitative aspects of core organizational issues like its horizontal and vertical expansion, said Akhil Bharatiya Prachar...
Advocates of District Court protested at Martyrs’ Memorial Rock against the attack on Satyanarayana, a Hindu Priest of Shiva Sai Mandir at Pochamma Maidhan area in the Warangal city by Natiq Hussaini on Friday.  The severely injured Satyanarayana is...
వరంగల్ జిల్లాకోర్టు న్యాయవాదులు పోచమ్మ మైదాన్ దగ్గర ఉన్న శివ సాయి మందిర్ వృద్ధుడైన పూజారి సత్యనారాయణపై ఇతర మతానికి చెందిన వ్యక్తి  చేసిన దాడి, హత్యా ప్రయత్నాన్ని నిరసిస్తూ అమరవీరుల స్థూపం దగ్గర నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఒక ప్రేమికుడిని హత్య చేస్తే నష్టపరిహారం ప్రకటించిన ప్రభుత్వం వృద్ధుడైన పూజారి చావు...
సనాతనము అంటే శాశ్వతము. ఆది చివర లేనిదే సనాతనము. సనాతన ధర్మాన్ని ఆచరించే వాండ్లే హిందువులు. సనాతనమైన వేదాలను అనుసరించి జీవించేవాండ్లు హిందువులు. వీరు వేదాలననుసరించుట, విగ్రహారాధన చేయుట, పునర్జన్మను నమ్ముట వీరి జీవన విధానము. హిందువులు దేవునికొఱకు ఏ పనిచేయరు. దేవుండ్లను ఏ కోరికలు కోరరు. వారు కోరే ప్రధాన కోరిక ఒకే...
మాఘమాసం (ఫిబ్రవరి) ఆకురాలు కాలం సమీపిస్తున్న రోజులు. చలిగా ఉన్న రాత్రులు. మూడు గంటలు కావొస్తున్నది. రేణుకుంట తూర్పుదిశలో కొండపై వడ్డరి వాళ్ళు రాళ్ళు కొడుతున్నారు. తమ గ్రామంలో నిర్మించనున్న గాంధీ మందిరానికి అవసరమైన రాతిని తొలుస్తున్న ఒక వడ్డరి దూరంగా రేగుతున్న దుమ్మును చూశాడు. అకస్మాత్తుగా కొండదూకి గ్రామంవైపు పరుగెత్తుకొచ్చాడు. పటేల్ రామిరెడ్డికి...
The High Court ruling deals a severe blow to CPM’s sinister move to appoint non-Hindus to key posts in the Kerala Hindu temple administration board Kerala High Court ruled on October 26, that only Hindus can come to the helm...