- డా. శ్రీరంగ్ గోడ్బోలే
రెండవ భాగం
సంఘ్ స్థాపకులు డా. కేశవబలీరాం హెడ్గేవార్ జన్మజాత దేశభక్తులు. ఊహ తెలిసినప్పటి నుండి దేశ సంపూర్ణ స్వాతంత్ర్యాన్నే కాంక్షించేవారు . విప్లవకార్యక్రమాలలో పాల్గొని, హిందూ మహాసభ , కాంగ్రెస్ తదితర సంస్థల్లో పనిచేసిన ఆయన చివరికి హిందూఐక్యత ద్వారా రాష్ట్ర కార్యం అనే ధ్యేయంతో 1925లో రాష్ట్రీయ...
1950 జనవరి 26న మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. సుమారు వెయ్యి సంవత్సరాల విదేశీ పాలన అనంతరం ఒకే కేంద్ర ప్రభుత్వం క్రింద విశాల దేశంగా భారత దేశంగా అవతరించింది. ఆగస్టు 15న ఆంగ్లేయుల నుండి మనకు రాజకీయ స్వాతంత్య్రం లభించింది. ఆంగ్లేయ పాలకుల కుట్ర,...
1963 జనవరి 26న రాజ్పథ్లో జరిగిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా కవాతులో పాల్గొనే అవకాశం రావడం ఢిల్లీకి చెందిన ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవక్లకు నిజంగా గర్వకారణం. అయితే, కవాతు ప్రారంభానికి 24 గంటల ముందే సమాచారం అందినా స్వయంసేవకులు దానిని పరిపూర్ణతతో పూర్తిచేయడం గొప్ప విషయం... ఆనాడు కవాతులో పాల్గొన్న కొందరు ఆర్.ఎస్.ఎస్ జేష్ట్య కార్యకర్తల...
-ప్రదక్షిణ
మనలో చాలామందికి 26జనవరి అనగానే గణతంత్ర దినోత్సవంగానే తెలుసు. అసలు ఆ రోజే భారత్ గణతంత్రంగా ఎందుకు నిర్ణయించబడింది? అందుకు గల కారణాలేమిటి... 26 జనవరి ప్రాముఖ్యత ఏమిటి..?
1930 జనవరి 26తేదిన, బ్రిటిష్ ప్రభుత్వం భారత్ నుంచి వైదొలగాలని, భారత్ `పూర్ణస్వరాజ్యమే’ ఏకైక లక్ష్యంగా, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రు లాహోర్ కాంగ్రెస్...
- డా. శ్రీరంగ్ గోడ్బోలే
మొదటి భాగం
జనవరి 26 , మన అంటే భారతీయుల ' గణతంత్ర దినం'. 1950 నుండి, జనవరి 26న మనం ' గణతంత్ర దినోత్సవం ' జరుపుకుంటున్నాం. అయితే అంతకు మునుపు 1930 నుండే ఈ రోజు అంటే ' జనవరి 26 'న ' స్వాతంత్ర్య దినోత్సవం ' గా జరుపుకోవడం ప్రారంభమైంది. కానీ...
500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్యలోని భవ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గెవర్ గారి పూర్వీకుల గ్రామమైన కందకుర్తిలో రామోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ ప్రాంత సేవా భారతి ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీ వాసు గారు హజరయ్యారు. ఈ...
"జైహింద్".. ఏటా జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి ఎర్రకోట నుంచి ప్రతి ప్రధాని నోటి నుంచి వినిపించే నినాదమది. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అర్థరాత్రి ఇచ్చిన ఉపన్యాసం మొదలుకొని నరేంద్ర మోదీ వరకు ఎర్రకోట మీద ప్రసంగం తరువాత ఆ నినాదం వినిపిస్తూనే ఉన్నారు. అంటే గడచిన డెబ్బయ్ సంవత్సరాలుగా ఈ నినాదం ఎర్రకోట...
- చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి
"నా ఆశ, శ్వాస, పోరాటం భరత మాత దాస్య శృంఖలాలు తెంపటమే. సంపూర్ణ స్వాతంత్య్రం తప్ప వేరే ఆలోచన లేదు. ప్రపంచంలొ నేను ఎక్కడ ఉన్నా ఎవరితో కలిసినా. ఈ విషయంలో నేను ఎవ్వరికీ సంజాయిషీ ఇచ్చే అవసరం లేదు. నా దేశప్రజలకి ఈ విషయం బాగా తెలుసు"..... ఇది ఒక...
అయోధ్యలోని శ్రీరామజన్మభూమిని విముక్తం చేసి, శ్రీరామ మందిరాన్ని తిరిగి నిర్మించడానికి హిందువులు అనేక పోరాటాలు చేశారు.
అంతిమ విముక్తికి దారితీసిన 77వ యుద్ధంలో హిందువులు ఎలా పోరాడారు? ఈ పోరాటం మునుపటివాటికన్నా ఏ విధంగా భిన్నమైనది? ఇది దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా ఎలా మారింది? ఉద్యమంలో సామాన్య పౌరుల్ని సహితం ఏ విధంగా కలుపుకుపోగలింది? రామశిల, రామజ్యోతి, రామ...
అదిగదిగో అయోధ్యాపురి.. రఘుకుల తిలకుడు ఏలిన నగరం.. జగదభిరాముడి జన్మస్థలం..
అయోధ్యలో వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామ మందిర ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ఆ మహోన్నత ఘట్టాన్ని...
डॉ. मोहन भागवत, सरसंघचालक, राष्ट्रीय स्वयंसेवक संघ
हमारे भारत का इतिहास पिछले लगभग डेढ़ हजार वर्षों से आक्रांताओं से निरंतर संघर्ष का इतिहास है. आरंभिक आक्रमणों का उद्देश्य लूटपाट करना और कभी-कभी (सिकंदर जैसे आक्रमण) अपना राज्य स्थापित करने...
- ఆకారపు కేశవరాజు
దేశంలో ఒక ఆలయ నిర్మాణం కోసం ఇంత పెద్దఎత్తున ప్రజలు ఉద్యమం జరపడం ఆశ్చర్యకరం. దేశంలోని పండితుల నుండి పామరుల వరకు శ్రీరాముడిని ఆదర్శంగా భావించారు, ఆయన పట్ల అచంచలమైన గౌరవాన్ని విశ్వాసాన్ని నింపుకున్న వీరు తమ ఆరాధ్య దైవం జన్మస్థానం కోసం తరతరాలుగా సంఘర్షణ చేయవలసి రావడం కూడా...
Hemu was born to the Kalani family on March 23, 1924, in Old Sukkur and belonged to a middle-class family. Hemu Kalani, the eldest child of Shri Pessumal Kalani and Smt Jethibai Kalani received his primary education in the...
Dr. Mohan Bhagwat Ji
The history of our Bharat is the history of continuous struggle against the invaders for around the last one and a half thousand years. The aim of early invasions was to plunder and sometimes (like...
మన భారతదేశపు శతబ్దిన్నర చరిత్ర విదేశీ దురాక్రమణదారులతో సాగించిన నిరంతర సంఘర్షణతో నిండి ఉంది. ప్రారంభంలో కొద్దిమంది, అప్పుడపుడు ఇక్కడి సంపదను దోచుకోవడం కోసం (సికందర్ దాడి) ఈ దేశంపై దాడి చేసేవారు. కానీ ఆ తరువాత ఇస్లాం పేరున పశ్చిమం నుండి సాగిన దాడులు ఇక్కడి సమాజాన్ని తీవ్రంగా నష్టపరచడమేకాక వేర్పాటువాద ధోరణిని...