ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రగతిశీలమైన రాజ్యాంగం మనదేశ రాజ్యాంగం. దీన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజే నవంబర్ 26. 1949 నవంబర్ 15న రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు డా. బి. ఆర్ అంబేద్కర్. ఆ మరుసటి రోజున రాజ్యాంగ సభ రాజ్యాంగ ప్రతికి ఆమోదం తెలిపింది. అయితే భారత ప్రభుత్వం నవంబర్ 19,...
-ప్రదక్షిణ నవభారత రాజ్యాంగాన్ని పొందుపరచడం కోసం 1946లో `రాజ్యాంగ పరిషత్’ ఏర్పాటు చేయబడింది. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాలలో ఒకటైన భారత రాజ్యాంగం ఎన్నో విశేషాల సమాహారం; 26నవంబర్ 1949తేదీన, రాజ్యాంగ పరిషత్ నూతన రాజ్యాంగాన్ని ఆమోదించగా, 26 జనవరి 1950 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది, ఆ రోజును మనం గణతంత్ర దినోత్సవoగా జరుపుకుంటాము....
వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. శతాబ్దాలుగా భారత్‌లో విలసిల్లిన సామాజిక, సాంస్కృతిక విలువలు, విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు. ఈ దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం అని ప్రతి నిత్యం నిర్థారణ...
World Hindu Congress 2023 Kicks Off in Bangkok, Drawing 2000 delegates from 61 Countries Mata Amritanandmayi Devi honoured at the WHC 2023 for her remarkable contribution to the society Bangkok, 24th November, 2023: The World Hindu Congress 2023, a...
క్రైస్తవ వ్యక్తి చేసిన పిటిషన్‌ నిరాక‌ర‌ణ‌ హిందువులు కానివారిని, ఇతర మతాలను అనుసరించే వ్యక్తులను హిందూ దేవాలయాల్లో నియమించరాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. హిందూ మతాన్ని అనుసరించే వారు మాత్రమే దేవాలయాల్లో పని చేసేందుకు అర్హులని కోర్టు పేర్కొంది. శ్రీశైలం దేవస్థానం అత్యున్నత కార్యనిర్వహణాధికారి తనను సర్వీసు నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ పి...
Dr. Saroj Kumar Rath Originally named as Lachit Deca, Lachit Borphukan, the fierce and indefatigable Ahom Commander, was born during the early 17th century at Betioni in the Golaghat district of modern Assam. His father, Momai Tamuli Borbarua was the...
భారత్ లో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ ఆక్రమణ ప్రయత్నాలను పదేపదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆరాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్ లో ఈశాన్య ప్రాంతాన్ని ముస్లిం దండయాత్రల నుంచి లచిత్ బోర్ఫూకన్, ఇతర సాహస సేనాపతులు, రాజులు కాపాడారు.లచిత్ బోర్ ఫూకన్ అహోం రాజధానికి...
సహకార భారతి ఆధ్వ‌ర్యంలో 3వ అఖిల భారత మహిళా సమ్మేళనం 2023 డిసెంబర్ 15 & 16 వ తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా చేగూర్లోని కన్హ శాంతి వనంలో జరుపుటకు నిర్ణయించారు. ఈ మేర‌కు న‌వంబ‌ర్ 22న స‌మ్మేళ‌నానికి సంబంధించిన గోడ‌ప‌త్రిక‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా స‌హ‌కార భార‌తి అధ్యక్షులు యెక్కటి...
పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేర్పుల విషయంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (NCERT) కమిటీ ముఖ్యమైన సిఫార్సులు చేసింది. పాఠశాల చరిత్ర పాఠ్యపుస్తకాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. దీంతో పాటు తరగతి గదుల్లోని గోడలపై రాజ్యాంగ పీఠికను స్థానిక భాషల్లో రాయాలని ఎన్‌సీఈఆర్‌టీ కమిటీ...
సంత్ నామ్‌దేవ్ భారతదేశ సాంస్కృతిక చరిత్రలో, ముఖ్యంగా భక్తి సంప్రదాయంలో ప్రధాన వ్యక్తులలో ఒకరు. ఆయన 13వ శతాబ్దం రెండవ భాగంలో అప్పటి దక్కన్ రాష్ట్రంలోని మరాఠీ మాట్లాడే ప్రాంతంలో (ఆధునిక మహారాష్ట్ర) మతపరమైన శిల్పకారుడు (దర్జీ/కాలికో-ప్రింటర్) హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన  వందలాది ‘అభంగ్స్’ (భక్తి గీతాలు) స్వరకర్త. నేటికీ, భక్తులు నామదేవుని అందమైన...
Chennai. The Path Sanchalans, of RSS on foundation day celebrated the 200th birth anniversary of Saint Ramalinga Swamigal (Vadalur Vallalar), and honoured the nationalistic ideals of Swami Vivekanand and B.R. Ambedkar on November 19. The RSS had initially faced resistance from...
The book in English 'Savior of Hindu India' by Sri Gajanan Bhaskar Mahendale is translated into Telugu by Sri Kesavanath as 'Hindu Janarakshakudu Sivaji'. The book was launched in the evening of 18th November 2023, the event was conducted...
మధ్యయుగం నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో జిజియా పన్ను గురించి విన్నాం. ఒక హిందువు హిందువుగానే ఉండాలి అంటే రాజ్యానికి పన్ను చెల్లించాలి. ఇప్పుడు హలాల్ సర్టిఫికేషన్ వల్ల ఇంచుమించు అదే విధమైన ఆర్ధికపరమైన ఆంక్షలు  హిందూ వ్యాపారవర్గం ఎదుర్కొంటోంది. హలాల్ సర్టిఫికేషన్ పేరిట జరుగుతున్న మతపరమైన ఆర్థిక దోపిడీ జిజియా పన్నుకు...
New Delhi. Dr. Manmohan Vaidya mentioned that Bharat lived up to its principle of serving the people during challenging times. He added that while offering help during earthquake and floods, it is different. However, lakhs of people came out...
హర్యానాలోని నుహ్‌లో హిందువుల‌పై మ‌రోసారి దాడి జ‌రిగింది. మదర్సా కు చెందిన పిల్లలు రాళ్లతో దాడి చేయడంతో హిందూ భక్తులు, మహిళలు గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం రాత్రి 8:20 గంటల సమయంలో ఒక మసీదు సమీపంలో 'కువాన్ (బావి) పూజ' కోసం కొంతమంది...