नई दिल्ली. श्रीराम मंदिर के निर्माण की ऐतिहासिक व गौरवपूर्ण यात्रा को रेखांकित करती पुस्तक ‘राम फिर लौटे’ का लोकार्पण राष्ट्रीय स्वयंसेवक संघ के सरकार्यवाह दत्तात्रेय होसबाले जी, गीता मनीषी स्वामी ज्ञानानंद जी महाराज, न्यायमूर्ति हेमंत गुप्ता जी, विहिप...
New Delhi. The book ‘Ram Phir Laute’ (‘Ram returned again’) highlighting the historic and glorious journey of the re-construction of Shri Ram Mandir was released by Rashtriya Swayamsevak Sangh’s Sarkaryavah Dattatreya Hosabale ji, Swami Gyananand ji Maharaj, Justice Hemant...
చెన్నైలో గ‌త కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో ప్రజల ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. NDRF & SDRF సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వ‌యంసేవ‌కులు కూడా వ‌ర్ష ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సహాయం...
On behalf of all Chennaites, I sincerely thank Armed Forces along with NDRF for spearheading the rescue missions at Chennai and supporting with relief materials after the cyclone. My sister’s family along with my nanogenarian mom were rescued in...
1971 ఇండియా-పాకిస్థాన్‌ యుద్ధం సందర్భంగా డిసెంబర్‌ 4 నాడు మన పశ్చిమ నావికాదళం పాకిస్థాన్‌ దక్షిణ తీర ప్రాంతంలోని ముఖ్యమైన కరాచి నౌక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ‘ఆపరేషన్‌ ట్రైడెంట్‌’ సాధించిన అద్భుత విజయానికి చిహ్నాంగా మనదేశ ప్రజలు ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 4న నావికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆపరేషన్‌ ట్రైడెంట్‌  (Operation Trident) నావికాదళం...
సంవిత్ ప్రకాశన్ నూతనంగా ప్రచురించిన మహేతిహాసం, చార్వాకం – ఈ రెండు పుస్తకాల ఆవిష్కరణ సభ డిసెంబర్ 3న భాగ్యనగరంలోని నాగోల్ ప్రాంతం సాయినగర్ సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ వారి వయోవృద్ధుల సేవా కేంద్రంలో ఘనంగా జరిగింది. పుస్తక ప్రియులు, సాహితీ అభిమానులు, రచయితలు, పరిశోధకులు ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ...
Samvit Prakashan organized the books launch event of two important books published by it - Mahethihasam written by Sri Khandavalli Satyadev Prasad and Charvakam - naati nunchi netiki, written by Sri Arindama, on the evening of 2nd December 2023,...
ఇందూరు జిల్లా కంద‌కుర్తి గ్రామంలో కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించ‌నున్న రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ (ఆర్‌.ఎస్‌.ఎస్‌) వ్య‌వ‌స్థాప‌కులు డాక్టర్ హెడ్గేవార్ గారి స్మృతి మందిర నిర్మాణానికి శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు పూజ స్వామి కమలానంద భారతి గారి చేతుల మీదుగా డిసెంబ‌ర్ 2న‌ ఉద‌యం 11 గం.కు భూమి పూజ వైభవంగా జరిగింది. 1925లో స్థాపించిన...
నవంబర్‌ 30 ‌- జగదీశ్‌ ‌చంద్రబోస్‌ ‌జయంతి ‘రాత్రివేళ మొక్కలని బాధ పెట్టకూడదు. అవి నిద్రపోతాయి.’ ఎందుకో మరి, ఒకరాత్రి పూట ఆ పిల్లవాడు పువ్వు తెంపడానికి ఒక మొక్కవైపు చేయి చాపినప్పుడు అతడి తల్లి అలా మందలించింది. ఆ బాలుడే జగదీశ్‌ ‌చంద్ర బోస్‌ (‌జేసీ బోస్‌), ‌మందలించిన ఆ మహిళ బామాసుందరీ బోస్‌....
ప్రపంచానికి మిల్లీమీటర్ తరంగాలు, రేడియో, క్రెస్కోగ్రాఫ్ ప్లాంట్ సైన్స్ అందించిన శాస్త్రవేత్తగా జగదీష్ చంద్ర బోస్ పేరుగడించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక అంతర్జాతీయ పురస్కరాలను బోస్ అందుకున్నారు. అంతర్జాతీయ పరిశోధనా రంగంలో భారతీయ కీర్తి పతాకను ఎగురవేశారు. అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన భారతీయ పరిశోధక శాస్త్రవేత్తగా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.
నవంబర్‌ 30 జగదీష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా బ్రిటీష్‌ ఇండియా బెంగాల్‌ ప్రావిన్స్‌లోని మున్షీగంజ్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) లో 1858 నవంబరు 30వ తేదీన జగదీశ్‌ చంద్రబోస్‌ జన్మించాడు. అతని తండ్రి భగవాన్‌ చంద్రబోస్‌ బ్రహ్మసమాజీ. ఇతను డిప్యూటి మెజిస్ట్రేట్‌, సహాయ కమిషనరుగా ఫరీద్‌పూర్‌, బర్దమాన్‌ వంటి పలుచోట్ల పనిచేశారు. జగదీశ్‌ చంద్రబోస్‌ ప్రాథమిక విద్యభ్యాసం...
  - Ananth Seth Guru Nanak, also known as Baba Nanak, is among the greatest Thinkers, Philosophers, Poets, Travellers, Social Reformers, Mass Communicators and Spiritual Masters the land of Bharat has ever produced. He was born in 1469, in the village...
“న కార్తీక సమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమమ్” అని స్కాంద పురాణంలో ఉంది. అంటే “కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు” అని అర్ధం. ఈ కార్తీక మాసంలో అన్నీ రోజులు పవిత్రమైనవే అయినప్పటికీ...
- అనంత్ సేథ్ బాబా నానక్ గా గుర్తింపు పొందిన గురునానక్ ఈ దేశంలో ఉద్భవించిన మహోన్నత తత్వవేత్తలు, కవులు, సామాజిక సంస్కర్తలు, ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. ఆయన 1469 లాహోర్ దగ్గర రాయ్ భోయికి తల్వండీ (దీనినే ఇప్పుడు నాన్ కానా సాహిబ్ అని అంటున్నారు) గ్రామంలో జన్మిచారు. ఆయన జన్మించిన ఇంటిలోని గది...
స‌రిగ్గా 14ఏళ్ల క్రితం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో పాకిస్తాన్ తీవ్ర‌వాదుల జ‌రిగిన‌ ఎడతెగని కాల్పుల్లో 58 మంది చనిపోయారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. AK-47 రైఫిల్స్‌తో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వారిలో పాకిస్తాన్‌కు చెందిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అనే ఇద్ద‌రు తీవ్ర‌వాదులు హిందువుల‌కు...