IIॐII राष्ट्रीय स्वयंसेवक संघ अखिल भारतीय प्रतिनिधि सभा सेवा साधना एवं ग्राम विकास केंद्र, पट्टीकल्याणा – पानीपत (हरियाणा) चैत्र कृष्ण 5-7 युगाब्द 5179 (12-14 मार्च 2023) अखिल भारतीय प्रतिनिधि सभा का यह सुविचारित अभिमत है कि विश्व कल्याण के उदात्त लक्ष्य को मूर्तरूप प्रदान...
IIॐII RASHTRIYA SWYAMSEVAK SANGH AKHIL BHARTEEYA PRATINIDHI SABHA Sewa Sadhna evm Gram Vikas Kendra, Pattikalyana – Panipat (Haryana) Chaitra Krishna 5-7 Yugabdh 5179 (12-14 March, 2023) The Akhil Bharatiya Pratinidhi Sabha (ABPS) is of the considered opinion that the prolonged journey of Bharat's ‘Swa’...
ప్రతి మగువకూ తల్లికావడం అనే ఆనందానికి మించిన మరో ఆనందం ఇంకోటి ఉండదు. పుట్టే బిడ్డ మంచి ఆరోగ్యంగా పుట్టాలనీ, వాళ్లు గొప్ప వ్యక్తులు కావాలనీ ప్రతి తల్లి కోరకుంటుంది. బిడ్డ ఆరోగ్యం కోసం తను శారీరకంగానూ, మానసికంగానూ సిద్ధమవుతుంది. తమ పిల్లలకు మంచి సంస్కారం అందించాలని, వారు గొప్ప వ్యక్తులుగా సమాజంలో స్థిరపడాలని...
పానిపట్:  మార్చి 12 నుంచి 14 వ‌ర‌కు జ‌రిగే రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభలు (ABPS) హర్యానాలోని పాటిన‌ట్ జిల్లా సమల్ఖాలో ప్రారంభ‌మ‌య్యాయి. RSS స‌ర్‌ సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్ జీ, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి స‌మావేశాల‌ను ప్రారంభించారు. దేశం...
पानीपत, 12 मार्च। समालखा के पट्टीकल्याणा स्थित सेवा साधना एवं ग्राम विकास केंद्र में रविवार को राष्ट्रीय स्वयंसेवक संघ के पूजनीय सरसंघचालक डॉ. मोहन भागवत जी और मा. सरकार्यवाह दत्तात्रेय होसबाले जी ने भारत माता के चित्र पर पुष्पार्पित...
RSS’s work and influence increased during Covid pandemic More than 5.5 Lakh Swayamsevaks served people during Covid pandemic Shiksha Vargs (annual training camps) to be held in 109 locations, 20,000 Swayamsevaks likely to participate. Panipat, March 12. RSS Sarsanghchalak...
-డాక్టర్ శుభమంగళ ఆచార్య మానవాళి సర్వ కాలాల యందు అనుసరించదగ్గ అనేక విధులను నిర్దేశించిన వేద పురాణ ఇతిహాసాల గని మన భారతదేశము. అటువంటి ఒక విధి గర్భ సంస్కారము. ఆయుర్వేద శాస్త్రాలైన చక్ర సంహిత, శుశ్రుత సంహిత, కశ్యప సంహితలో ఈ అంశంపై అందరికి ఉపయుక్తమైన అనేక వివరములు పొందుపరిచి ఉన్నాయి. గర్భ సంస్కారము అనగా...
పానిపట్, 10 మార్చి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భార‌త ప్ర‌తినిధి స‌భ‌లు మార్చి 12 నుంచి 14 వ‌ర‌కు హ‌ర్యానా రాష్ట్రం పానిప‌ట్ జిల్లాలోని సమల్ఖాలోని సేవా సాధన ఏవం గ్రామ వికాస్ కేంద్రంలో నిర్వహించ‌నున్న‌ట్టు ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ తెలిపారు. శుక్ర‌వారం ఏర్పాటు...
Panipat, March 10. The Akhil Bharatiya Pratinidhi Sabha (ABPS) is the most important body of the Rashtriya Swayamsevak Sangh (RSS), Shri Sunil Ambekar, Akhil Bharatiya Prachar Pramukh, said here today. The Sabha (ABPS), which meets annually, reviews the Sangh’s...
पानीपत, 10 मार्च। राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल भारतीय प्रचार प्रमुख सुनील आम्बेकर ने कहा कि अखिल भारतीय प्रतिनिधि सभा संघ की सबसे महत्वपूर्ण सभा होती है। इस सभा में पिछले वर्ष किए गए कार्यों की समीक्षा व संघ...
సాధు సమాజాన్ని రక్షించడానికి, దుర్మార్గులను నాశనంచేసి, ధర్మస్థాపన చేయాలనే ఉద్దేశ్యాలతో వీరపురుషులు పుడుతుంటారు. అలాంటి వీరుడే చక్రబిసోయి. 1823 పుష్యమాస శుక్ర దశమినాడు ఒరిస్సాలోని కాంగ్జా జిల్లాలోని, ఫుల్బానీ అనే అటవీ ప్రాంతంలోని తోరాబాదీ అనే వనవాసీ గ్రామంలో బనియాకంద్ కుటుంబంలో ఇతను జన్మించాడు. ఫుల్బానిలో ఎక్కువగా కందతెగ వనవాసులు నివసించేవారు. వారు నివసించే...
వనపర్తి జిల్లాలోని ఖిల్లాగణపురం మండల కేంద్రంలో మసీదు పునరుద్ధరణ పనుల్లో పురాతన స్తంభాలు, రాతిశిలలు బయటపడ్డాయి. ఖిల్లాగణపురం బస్టాండు సమీపంలోని జామా మసీదు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.80 లక్షలు ఇచ్చింది. కొన్ని రోజులుగా మసీదు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే మసీదు చుట్టు పక్కల వున్న చెట్లు, ముళ్ల పొదలను తొలగించి,...
-మారియా విర్త్  రెండ‌వ భాగం భారతీయ విజ్ఞానాన్ని కొల్లగొట్టి..  సంస్కృతిని దెబ్బ‌తీసి.. బ్రిటిష్ వారు భారతదేశ సంప‌దను భౌతికంగా దోచుకోవ‌డం మాత్రమే కాదు. భారతదేశ అపారమైన జ్ఞానాన్ని కూడా దోచుకున్నారు. ఆంగ్లేయులు మొదట సంస్కృతాన్ని భారతీయుల నుంచి దూరం చేశారు. తద్వారా భార‌తీయులు పురాణ గ్రంథాలను చదవలేరు. పైగా అన్ని భారతీయ గ్రంథాల కంటే ఆంగ్ల సాహిత్యం విలువైనదని...
-వాణి సక్కుబాయి స్త్రీమూర్తి కి ఇచ్చే స్థానాన్ని బట్టి, గౌరవాన్ని బట్టి,ఆ దేశ  నాగరికత, చరిత్ర  సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనం  తెలుస్తుంది. స్త్రీ తత్వానికి యుగయుగాలనుండి ఉన్నత స్థానాన్ని కల్పిస్తూ.. ఆరాధనా భావంతో సముచిత స్థానమే భారతీయ స్త్రీకి ఉందనేది నిజం. భారతీయ సనాతన ధర్మ సంప్రదాయంలో, భారతీయ సనాతన చరిత్ర వాస్తవ ఆధారాలు...
- రాజీవ్ మల్హోత్రా కాశ్మీరీ పండిట్లు అన్ని రంగాలలో చాలా నైపుణ్యం సంపాదించారు. అది వారి సాంస్కృతిక ప్రభావం క‌ళ‌లు, సాహిత్యం, క‌విత్వం, త‌త్వం వంటి సాఫ్ట్ ప‌వ‌ర్‌ ఎక్కువ ఉండ‌టం వ‌ల్ల బలవంతపు విధానం, ముఖ్యంగా సైనిక శక్తిని ఉపయోగించడం వంటి హ‌ర్డ్ ప‌వ‌ర్ లేనందువ‌ల్ల వారు వెన‌క‌బ‌డిపోయారు. మనం చరిత్ర గ‌మ‌నిస్తే... క‌ఠిన‌త్వం (హార్డ్...