25 రోజుల పాటు జరిగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శిక్షా వర్గ తృతీయ వర్ష‌ మే 9న నాగపూర్‌లో డాక్టర్ హెడ్గేవార్ స్మృతి భవన్ ప్రాంగణంలో ప్రారంభమైంది. ఈ సంద‌ర్భంగా దేశ‌ నలుమూలల నుంచి వ‌చ్చిన స్వ‌యంసేవ‌కుల‌ను ఉద్దేశించి వ‌ర్గ పాల‌క్ అధికారి శ్రీ మంగేష్ భండేజీ ప్రసంగించారు. స్వయంసేవక్ జీవితంలో సంఘ్ శిక్షా...
Nagpur. Sangh Shiksha Varg - Tritiya Varsh of the Rashtriya Swayamsevak Sangh commenced at the Maharshi Vyas Sabhagriha, Dr. Hedgewar Smriti Bhavan premises in Reshimbagh, Nagpur today morning. At the formal inauguration, while addressing the participants gathered here from across...
కేవలం వార్తాహరులుగా మిగిలిపోయేవారు పాత్రికేయులు కాలేరని శాంతా బయోటెక్నిక్స్ ఛైర్మన్, 'పద్మభూషణ్' పురస్కార గ్రహీత డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి అన్నారు. నిజనిర్ధారణతో కూడిన వార్తా సేకరణతోనే పాత్రికేయ వృత్తికి సార్థకత చేకూరుతుందని ఆయన అన్నారు. దేవర్షి నారద జయంతి సంద్భంగా ప్రపంచ పాత్రికేయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాచార భారతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో శాంతా బయోటెక్నిక్స్...
Dignitaries who took part in the annual edition of Devarshi Narada Jayanti celebration as World Journalism Day organised by the Samachara Bharati(SB) at Hyderabad has called the journalists to work in the interest of nation. In his key note address...
Nagpur. Most important Varg of Rashtriya Swayamsevak Sangh's training structure, ‘Sangh Shiksha Varg (Tritiya Varsha) has been organized from 9th May in Smriti Mandir premises at Reshimbag, Nagpur. Due to Covid situation, Sangh Shiksha Varg - Tritiya Varsha was...
नागपुर. राष्ट्रीय स्वयंसेवक संघ की प्रशिक्षण विधियों में महत्वपूर्ण ‘संघ शिक्षा वर्ग (तृतीय वर्ष) ९ मई, २०२२ से नागपुर के रेशीमबाग स्थित ‘स्मृतिमंदिर’ परिसर में आयोजित किया गया है. कोविड के मद्देनजर पिछले दो वर्षों से प्रशिक्षण वर्ग के...
 -కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత చరిత్రోపన్యాసకులు దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14, 1921- మే 8,1972) కర్నూలు జిల్లా కల్లూరు మండలం, పెదపాడులో మునియ్య, సుంకులమ్మ దంపతుల ఐదవ సంతానం. వారిది ఎస్సీ కుటుంబం. సంజీవయ్య పుట్టిన మూడవ రోజున తండ్రి మరణించాడు. కుటుంబానికి సొంత భూమి లేకపోవడంతో నేతపనిలో రోజూ కూలి చేస్తూ జీవించేవారు. కొద్దికాలం...
– సమకాలీన వ్యాఖ్య : డా. దీర్ఘాసి విజయభాస్కర్‌ ‘‘నారీ స్తన భర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారాం మనసివి చింతయ వారం వారం’’ స్త్రీ అందాల పట్ల పురుషులకు ఉండదగని మోహావేశం గురించి శంకరులు ఈ శ్లోకంలో బోధిస్తున్నారు. మితిమీరిన ధనవ్యామోహం ఎంత ప్రమాదకరమో, స్త్రీ వ్యామోహం కూడా అంతే ప్రమాదకరమని తెలియజేస్తున్నారు. యవ్వనవతుల వక్షోజాలు, నాభి...
 డాక్టర్ హెడ్గేవార్ సమితి ఎలా నందర్బర్ జిల్లా (మహారాష్ట్ర) రైతుల జీవితాలను మార్చి వేసిందో తెలిపే స్ఫూర్తి దాయక పరిచయం! ఈ క్రింద వివరించిన వాక్యాలు మహారాష్ట్ర లోని నందర్బర్ జిల్లా రైతు కుటుంబాల ఒకప్పటి దుస్థితికి అద్దం పడతాయి- "వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి కుటుంబాలను, పిల్లలను ఆకలి నుండి విముక్తులను చెయ్యలేము, కనుక చిన్న చిన్న...
మే -5 కార్ల్ మార్క్స్ జ‌యంతి -- పి. పరమేశ్వరన్‌ ‌మార్క్స్ ‌చనిపోయిన తరువాత అతి తక్కువ కాలంలోనే 25కు పైగా మార్క్సిస్టు దేశాలు ప్రపంచపటంపై ఆవిర్భవించాయి. ఆసియా, యూరప్‌, ‌లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఇలా అన్ని ఖండాల్లో కమ్యూనిస్టు దేశాలు పట్టుకొచ్చాయి. ఇలా దేశాలను గెలిచిన ఘనత స్వామీ వివేకానందకు లేదు. ఆయన అనుచరులు ఏ...
May 05- Karl Marx Birth Anniversary The political power of Marxism resided in its contempt for bourgeois values and eagerness to destroy the present in veneration of a barely imagined future Unveiling a statue of Karl Marx in Trier, Germany—a gift...
May 05- Karl Marx Birth Anniversary Some people still hold that “power” comes only from the barrel of the gun. But the power in spurts also comes from the pens. The power coming from...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ తెలంగాణ ప్రాంత మాజీ ప్రాంత సంఘచాలక్ లు శ్రీ ప్యాట వెంకటేశ్వర రావు(76) గారు , అనారోగ్యంతో గత కొద్ధి రోజులుగా కేర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు(మంగ‌ళ‌వారం) సాయంత్రం స్వర్గస్థులు అయ్యారు. వీరు గతంలో భాగ్యనగర్ విభాగ్ సంఘచాలక్ గా కూడా పనిచేశారు. వీరు భాగ్యనగర్ స్వయంసేవక్,...
ఆర్థిక సుస్థిరత సాధనతో పాటుగా విదేశీ శక్తుల బారి నుంచి దేశ సరిహద్దును కాపాడుకునేంతవరకు భారత్‌ ముంగిట సవాళ్ళు పొంచి ఉన్నాయి. అయితే, నేడు దేశం ఎదుర్కొంటున్న మరొక ప్రధాన సవాల్‌గా అనేక రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా దేశ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా సంఖ్యలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఇదే మరే ఇతర భద్రతాపరమైన...
పుస్తక సమీక్ష -కల్హణ 'ఆంధ్రభూమి' ఒకసారి రాజకీయ నేత/గూండా మీద వార్త వేసింది. అతడొచ్చి గొడవ పెట్టాడు. నాటి సంపాదకుడు ఖండన ఇస్తే ప్రచురిస్తామని చెప్పారు. ఆ ఖండన ఆరో పేజీలో వచ్చింది. మళ్ళీ వచ్చాడు నేత. ఖండనంటే నాలుగు వాక్యాలేనా, అది కూడా ఆఖర్న ఆరో పేజీలోనా? అని నిలదీశాడు. అందుకు నాటి సంపాదకుడి...