ब्रेकिंग इंडिया ब्रिगेड पुरानी अफवाहों का प्रचार करती रही है कि राष्ट्रीय स्वयंसेवक संघ (आर.एस.एस.) हिंदी को एकमात्र राष्ट्रभाषा बनाना चाहता है और इसे देश की गैर-हिंदी भाषी आबादी पर 'थोप' देता है। लेकिन आर.एस.एस. ने हमेशा यह माना...
– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, సీనియర్ జర్నలిస్ట్ అమెరికాకు, అభిజాత్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండింటిని వేర్వేరుగా చూడలేం. అగ్రరాజ్య అధినేతలు, అగ్రనేతల్లో అడుగడుగునా అభిజాత్యం, అహంకారం ప్రస్ఫుటంగా కనపడుతుంటుంది. వారి మాటలు, చేతలు ఆ తీరుగానే ఉంటాయి. అన్ని దేశాలూ తాము చెప్పినట్లే వినాలని, తమ బాటలోనే నడవాలని ఆ దేశ నాయకులు కోరుకుంటారు....
భారత్‌‌లో విచ్ఛిన్నకర శక్తులు పాతపడిపోయిన వదంతులను ప్రచారంలోకి తీసుకువస్తున్నాయి. దేశంలో హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలపై ఏకైక జాతీయ భాషగా హిందీని రుద్దాలని రాష్ట్రీయస్వయంసేవక్ సంఘ్(RSS) అనే దుష్ప్రచారానికి ఆ శక్తులు దిగాయి. కానీ మొదటి నుంచి కూడా దేశంలో అన్ని భాషలూ జాతీయ భాషలేనని RSS చెబుతూ వస్తున్నది. 'భాష సమస్య' పై వారి...
The Breaking India Brigade has been propagating the old canards that the Rashtriya Swayamsevak Sangh (RSS) wants Hindi as the only national language and ‘impose’ it on the non-Hindi speaking population of the country. But the RSS has always...
ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో గురువారం రూ.100 కోట్ల విలువైన హెరాయిన్, ఇతర మాదక ద్రవ్యాలు, రూ. 30 లక్షల నగదును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు. నిషిద్ధ వస్తువులతో పాటు, ఒక చెట్టు మొదలులో దాచిపెట్టిన రూ. 30 లక్షల నగదు, 47...
ఎయిర్ నేవిగేషన్ సర్వీసుల్లో ఒక అనూహ్యమైన మైలు రాయిని భారత్ చేరుకుంది. గగన్ (GPS Aided GEO Augmented Navigation) పేరుతో పిలిచే స్వదేశీ పరిజ్ఞానపు ఉపగ్రహ ఆధారిత వర్థమాన వ్యవస్థ (SBAS) ను వినియోగించడం ద్వారా ఒక తేలికపాటి ప్రయోగాత్మక పరీక్షను రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ విమానాశ్రయం వద్ద భారత విమానాశ్రయాల అథార్టీ (AAI)...
Many young men who have been part of ABVP and full of nationalist spirit lost their lives during ideological battles. One of them was Sama Jaganmohan Reddy. He was brave like a soldier and fought valiantly to protect the...
- డాక్టర్ వినుష రెడ్డి ఆంధప్రదేశ్‌లో గత కొద్ది సంవత్సరాలుగా హైందవ ధర్మానికి ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా వరుస అవమానాలు సంభవిస్తున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా నెల్లూరులో శోభాయాత్రను ఆటంకపరిచే ప్రయత్నం ఈ అవమానాల పరంపరలో తాజా ఘటనగా నిలిచింది. పోలీసులు, సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందిన అనంతరం ఏప్రిల్ 24న నెల్లూరులో...
 Dr Vinusha Reddy “There is no such thing as a coincidence. It’s all connected.” Insult after insult to the Hindu faith has been happening in AP for the last few years. The latest one is the attempt to disrupt the Shobha...
పుస్తక సమీక్ష – బి.ఎస్‌.‌శర్మ త్వరలో నూరేళ్ల సందర్భాన్ని చూడబోతున్న మహోన్నత సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌. ‌జాతీయతా స్ఫూర్తితో, హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంతో, హిందూ ఐక్యత కోసం ఆవిర్భవించిన ఆ సంస్థ అసంఖ్యాకమైన దేశభక్తుల చెమటతో, రక్తంతోనే కాదు, ఎందరో తమ జీవితాలను అంకితం చేయడం వల్లనే ఈ అనన్య సామాన్యమైన ప్రయాణం సాగిస్తున్నది....
Palakkad (Kerala) : The Kerala police arrested another four PFI terrorists on Tuesday (April 26) in connection with the murder of the RSS swayamsevak Sreenivasan in Palakkad. The four arrested PFI terrorists have been identified as Abdul Rehman, Firoz, Basile...
- మహేంద్ర కుమార్ హనుమాన్ జయంతిను పురస్కరించుకొని ఏప్రిల్ 16న శాంతియుతమైన శోభాయాత్రను చేపట్టిన హిందువులపై జహంగీర్‌పురాలో ఇస్లామిస్టులు రాళ్ళు రువ్వారు. పదునైనా ఆయుధాలతో దాడి చేశారు. అత్యంత దారుణంగా కాల్పులు జరిపారు. శోభాయాత్ర చేపట్టిన హిందువుల నుంచి ఎలాంటి కవ్వింపు చర్య లేకుండానే ఇంతటి దారుణానికి ఇస్లామిస్టులు ఒడిగట్టారు. హిందువుల ఇండ్లు, దుకాణాలపై రాళ్ళు,...
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ఒకానొక సందర్భంలో అమెరికా దేశం గురించి మాట్లాడుతూ అక్కడి మెరుగైన రహదారుల కారణంగానే ఆ దేశం ధనిక దేశంగా మారింది తప్ప అమెరికా ధనిక దేశమైన తర్వాత మాత్రమే అక్కడి రహదారులు మెరుగుపడ్డాయని భావించరాదని అన్నారు. ఒక దేశం ప్రగతి సాధించడంలో అక్కడి రవాణా మౌలిక సదుపాయాల కల్పన కీలక...
- డాక్టర్ ఆశిష్ కుమార్ ద్వివేది సరిగ్గా ఏడు దశాబ్దాల క్రితం అంటే 1952లో 'భారత రత్న' నానాజీ దేశ్‌ముఖ్ 1952లో గోరఖ్‌పూర్‌లో సరస్వతి శిశు మందిర్ పాఠశాలల రూపేణా ఒక విత్తనాన్ని నాటినప్పుడు అది ఒక వటవృక్షమై దాని శాఖోపశాఖలు దేశమంతటా విస్తరిస్తాయని నాడు వారి భావించి ఉండకపోవచ్చు. కానీ అలనాటి గురుకుల విద్యా...
– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఏ‌ప్రిల్‌ 23 అం‌తర్జాతీయ పుస్తక దినోత్సవం పుస్తకం అంటేనే ప్రపంచం. సర్వకాలాలూ సకల లోకాలూ అందులోనే. మరి అటువంటప్పుడు, పుస్తకానికి ఓ దినోత్సవం ఏమిటి, ఎందుకు? మనిషి అన్నాక అభిరుచి/ఆసక్తి ఉండాలి. అవి లేకుంటే అసలు జీవితమన్నదే వృథా. భాష, సాహిత్యం, కళ, శాస్త్రాలపైన అనురక్తి అంటూ ఉంటే –...