రాష్ట్ర సేవికా సమితి శిక్షా వర్గ భాగ్యనగర్ లోని మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో మే7 నుండి 22 వరకు జరుగుతున్నది. ఈ సందర్భంగా 14వ తేదీ ఉదయం 8.00 గం.లకు మైలార్‌ దేవ్‌ పల్లి గ్రామ వీధులలో పథ సంచలన్ 500 మంది ఘోష్ తో జరిగింది . అదే సమయంలో ఈ గ్రామంలోనే...
కొత్త రచయితల రాకతో వామపక్ష చరిత్రకారులు రచ్చ రచ్చ చేసేస్తున్నారు. వారి దృక్కోణం వైజ్ఞానికమైనది, తార్కికమైనది. మరీ ముఖ్యంగా భారతీయ ఇతిహాసాలు, సంస్కృతి పట్ల వారికి ఎనలేని భరోసా సైతం ఉంది. సీతామాతను రావణాసురుడు అపసంహరించుకొని తీసుకొనిపోతున్న సమయంలో వారు ప్రయాణిస్తున్నపుష్పక విమానం ఏ మార్గంలో వెళ్ళింది? ఆ మార్గంలో ఏ విధమైన వైజ్ఞానిక...
-सुरेंद्र मदान की फेसबुक वॉल से रावण द्वारा सीता हरण करके लंका जाते समय पुष्पक विमान का मार्ग क्या था? उस मार्ग में कौन-सा वैज्ञानिक रहस्य छुपा हुआ है? उस मार्ग के बारे में लाखों साल पहले कैसे जानकारी थी? वामपंथी इतिहासकारों...
హర్యానాలోని రాఖీగర్హిలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కొత్తగా తవ్వకాలను చేపట్టింది. ఆ క్రమంలో 7,000 సంవత్సరాల నాటి ప్రణాళికాబద్ధమైన హరప్పా నగరానికి చెందిన ఆన‌వాళ్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. హర‌ప్పా నాగరికతకు రాఖీగర్హి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. రాఖీగర్హిలో ఇప్పటివరకు జరిపిన తవ్వకాల‌ను అధ్య‌యనం చేస్తే ఈ ప్రదేశం ఒకప్పుడు మెరుగైన ఇంజినీరింగ్‌తో రూపొందించిన...
ప్యాటా జీ జీవితం స్వయంసేవకులకు ఒక పుస్తకమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత కార్యకారిణి సదస్యులు మాననీయ భాగయ్య అన్నారు. పూర్వ ప్రాంత సంఘ చాలకులు ప్యాట వేంకటేశ్వరరావు గారి సంస్మరణ సభ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - భాగ్యనగర్ ఆధ్వర్యంలో KMIT పటేల్ హాల్‌లో మే 12వ తేదీన జరిగింది. ఈ...
ఉత్తరప్రదేశ్ వారణాసిలోని శివునికి ప్రసిద్ధి చెందిన కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్నవివాదాస్ప‌ద క‌ట్ట‌డం జ్ఞానవాపి మసీదు వీడియో సర్వేకు సంబంధించిన కేసులో గురువారం వార‌ణాసి సెష‌న్స్ కోర్టు తీర్పును వెలువరించింది. కోర్టు హిందూ పిటిషనర్లకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అసలు సర్వే కమిషనర్‌ను తొలగించేందుకు కోర్టు నిరాకరించింది. మే...
On Thursday, a local court in Uttar Pradesh’s Varanasi on Thursday delivered a big verdict in the case related to the video survey of the Gyanvapi mosque located adjacent to the iconic Kashi Vishwanath temple to Lord Shiva. In its...
- అజయ్ కుమార్ పాండా ఒడిశాలోని ఈరమ్ భారతీయ వ్యవసాయానికి తలమానికంగా నిలిచింది. భారతదేశపు రెండవ జలియాన్ ‌వాలాబాగ్‌గా పేరొందింది. భద్రక్ జిల్లాలోని ఈ ప్రాంతం బాలాసోర్‌కు దక్షిణంగా 40 కిలోమీటర్ల దూరంలో, భద్రక్‌కు ఉత్తరంగా 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదొక అతిపెద్ద గ్రామం. సముద్రానికి, పర్వతాలకు మధ్య ఒండ్రు నేలతో కూడుకున్న పొడవైన...
In Odisha, Iram is like an epitome of agrarian Bharatvarsha - remote, far famed, the second Jallianawalla Bagh of India. This region is located in the district of Bhadrak (earlier Balasore). It lies in the centre of Swadhin Banchhanidhi...
దేశ వ్యాప్తంగా 87 శాతంపైగా వ‌యోజ‌నుల‌కు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌లను తీసుకున్నార‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. సబ్ కా సాథ్ & సబ్ కా ప్రయాస్ అనే ల‌క్ష్యంలో భారతదేశంలో ఉన్న 87% మందికి వ‌యోజ‌నులకు రెండు డోసుల టీకా అందింది. అని ఆయన...
2017లో జమ్మూ కాశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించిన తీవ్ర‌వాదం, వేర్పాటువాదం కార్యకలాపాలకు సంబంధించిన కేసులో తాను ఎదుర్కొంటున్న అభియోగాలను వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ అంగీకరించారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఎదుర్కొంటున్న అభియోగాలను సైతం ఢిల్లీలో ఒక న్యాయస్థానం ఎదుట ఆయన అంగీకరించారు. కోర్టు వర్గాల ప్రకారం UAPA సెక్షన్లు 16 (టెర్రరిస్టు...
- వేదిక జన్వర్ పెద్ద సంఖ్యలో మహిళలు నమోదు చేసుకునే క్రమంలో ఈ పథకాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి. 2021నాటికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలకు 13 కోట్ల 68 లక్షల మందికి పైగా మహిళా లబ్దిదారులు నమోదు చేసుకున్నారు దేశప్రజలకు సామాజిక భద్రతను కల్పించడంలో కీలక పాత్ర పోషించే దిశగా...
The schemes have seen significant growth in terms of the cumulative number of women enrolled in these schemes. Greater number of women beneficiaries are joining the demand-driven Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana and Pradhan Mantri Suraksha Bima Yojana...
శ్రీనగర్, మే 9: అనంత్‌నాగ్‌లోని మట్టన్ అనే గ్రామంలో ఉన్న పురాతన మార్తాండ్ సూర్య దేవాలయంలో మే 8న లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హిందూ సాధువులు, కాశ్మీరీ పండిట్ సంఘం సభ్యులు, స్థానిక నివాసితుల సమక్షంలో ఘ‌నంగా పూజలు నిర్వహించారు. వైశాఖ శుక్ల సప్తమి సంద‌ర్భంగా మార్తాండ్ సూర్య దేవాలయంలోని నవగ్రహ అష్టమంగళం...
There is no recent record of any grand pooja being performed at the ancient temple. The last grand Hindu ritual that had been performed at the Martand Sun Temple was the visit of the Mathadhish of Shri Kashi Math...