ఢిల్లీలో రోహింగ్యాలున్న ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోనున్న యూపీ ప్రభుత్వం
ఢిల్లీలోని కలిండి కుంజ్ ప్రాంతంలోని రోహింగ్యాలు ఉంటున్న ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అధికారుల నుంచి అనుమతి పొందిన తర్వాత నీటి పారుదల శాఖ పోలీసు...
గురుకులాల్లో స్వేరోల కార్యకలాపాలపై దర్యాప్తుకు ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో స్వేరోల కార్యకలాపాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు...
RSS aims to reach village clusters – Sri Kacham Ramesh
In the next three years, it is planned to reach all village clusters in every mandal in Telangana along with restoring the same number of...
తదుపరి లక్ష్యం ఉపమండలం వరకు శాఖల విస్తరణ – ఆర్.ఎస్.ఎస్ ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేశ్
ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధిసభ సమావేశాలు బెంగళూరులో ఈ నెల 19,20 లలో జరిగాయి. వీటిలో గత సంవత్సరపు కార్యక్రమాల సమీక్షతోపాటు వచ్చే సంవత్సరపు ప్రణాళిక గురించి చర్చించారు. ఈ సమావేశాల విశేషాలను...
Swayamsevaks rushed to help injured in gallery collapse at Junior Kabaddi Tournaments at Suryapeta
Telangana: In a major mishap, the spectator gallery at the Kabaddi stadium in Suryapet collapsed, taking hundreds of spectators down while a national tournament...
కబడ్డీ స్టేడియంలో ప్రమాదం.. సహయక చర్యల్లో స్వయంసేవకులు
తెలంగాణ: సూర్యాపేట జిల్లా వేదికగా మార్చి 22న జరిగిన జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభ వేడుకల్లో ప్రమాదం జరిగింది. ప్రేక్షకులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ ఒక్క సారిగా కుప్పకూడంతో...
Indian chapter of Khilafat movement resulted in division of Bharat
“Understanding and analysis of Indian Muslims’ active role in pre-Independence Khilafat movement in the 1920s should be subject matter for discussion among common people,...
జమ్మూకాశ్మీర్లో నలుగురు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, లష్కరే ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జిల్లాలోని మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు...
పాకిస్తాన్: ఇస్లాం మత మార్పిళ్లను బహిర్గతం చేసిన హిందూ జర్నలిస్టు దారుణ హత్య
పాకిస్తాన్లో మరో దారుణం జరిగింది. ఒక టీవీ చానెల్లో పనిచేస్తున్నజర్నలిస్టును కొంత మంది ఇస్లాం మతోన్మాదులు అతి దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే...
సేవాభారతి ఆధ్వర్యంలో “రన్ ఫర్ గర్ల్ చైల్డ్”
సేవాభారతి తెలంగాణ ఆధ్వర్యంలో బాలికల సాధికరత కోసం కృషి చేస్తున్న కిషోర వికాస యోజన కార్యక్రమంపై రన్ ఫర్ గర్ల్ చైల్డ్ పేరుతో ఆదివారం హైదారబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో 5K, 10K, 21K...
సమాచార భారతి ఆధ్వర్యంలో ‘ఖిలాఫత్’ పుస్తక ఆవిష్కరణ
ఖిలాఫత్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్ గౌలిపురాలోని మాధవ నిలయం జరిగింది.
డాక్టర్ శ్రీ రంగ గోద్బోలే గారు "ఖిలాఫత్" పేరిట మరాఠీలో రచించిన ఈ పుస్తకాన్ని సంవిత్ ప్రకాశన్...
“Sangh and Swayamsevaks to work towards inculcating Family Values, Environmental issues and Social Harmony”...
Bengaluru. Addressing a press conference today at Jan Seva Vidya kendra in Bengaluru, RSS Sarkaryavah Dattatreya Hosabale said that the organisation will work towards ...
అఖిల భారతీయ ప్రతినిధి సభ 2021 – బెంగళూరు: తీర్మానం-2
అఖిల భారతీయ ప్రతినిధి సభ 2021 - బెంగళూరు
(యుగాబ్ది 5122, 19-20 మార్చి, 2021)
తీర్మానం-2
కోవిడ్ 19 మహమ్మారికి వ్యతిరేకంగా ఒకటిగా నిలచిన భారత్
ప్రపంచ వ్యాప్తమైన కోవిడ్19 సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో భారతీయ సమాజం చూపిన...
అఖిల భారతీయ ప్రతినిధి సభ 2021 – బెంగళూరు: తీర్మానం-1
అఖిల భారతీయ ప్రతినిధి సభ 2021 - బెంగళూరు
(యుగాబ్ది 5122, 19-20 మార్చ్, 2021)
తీర్మానం-1
శ్రీ రామజన్మభూమిలో మందిర నిర్మాణం భారత అంతర్నిహిత శక్తి సాక్షాత్కారం
శ్రీ రామజన్మభూమిపై సర్వోచ్ఛ న్యాయస్థానపు ఏకగ్రీవ తీర్పు, మందిర...
Bharat stands as ‘One’ against Covid -19 Pandemic
RashtriyaSwayamsevakSangh
Akhil Bharatiya PratinidhiSabha, Bengaluru
Yugabda 5122 -19-20March,2021
ABPS Resolution 2 :
The ABPS of RSS wishes to recognize and put on record the exemplary,collective and comprehensive response...