Firm leadership, unified society key to Resurgent Bharat

-- Dr. Manmohan Vaidya Bharat was in the midst of fighting the thickening Corona pandemic situation when the news of Chinese attempt to encroach into...

కరోనా టీకా పరీక్షకు సిద్ధం: విశ్వహిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి ప్రకటన 

ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టే వాక్సిన్ (టీకా) కనిపెట్టేందుకు వివిధ దేశాలు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో భారతదేశానికి చెందిన ఫార్మాసూటికల్ కంపెనీ 'భారత్ బయోటెక్' కోవాక్సీన్ పేరిట ఒక వాక్సిన్ అభివృద్ధి చేసింది. ఈ కోవాక్సీన్ పై...

11 రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మించిన రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ)

• ఐసీయూ గదులు, ఏసి వసతులతో ఆసుపత్రి నిర్మాణం • వెంటిలేటర్ వార్డుకి కల్నల్ సంతోష్ బాబు పేరు ఢిల్లీలోని విమానాశ్రయానికి సమీపంలో ఉన్న వైమానిక దళ స్థావరం వద్ద  రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ)...

స్వదేశీ  అంటే శాంతి, శ్రేయస్సు, భద్రతను రక్షించే ఒక గొప్ప తపస్సు: ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య  

స్వదేశీ అనేది ఒక నినాదం లేదా కేవలం ప్రచారం కాదని, ఇది శాంతి, శ్రేయస్సు మరియు భద్రతను ప్రోత్సహిస్తూ, పర్యవరణాన్ని రక్షించే ఒక గొప్ప తపస్సు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  మాననీయ...

Swami Vivekananda’s vision of Self Reliant India

The Covid-19 crisis has fragile the rigid, unyielding mental conditions of the human minds. Trends are changing across the globe and speculations are made...

సరిహద్దు ప్రాంతాల్లో ప్రధాని ఆకస్మిక పర్యటన

భారత, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయిలో ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేశారు. ఉదయం లేహ్ ప్రాంతానికి చేరుకున్న ప్రధాని...

ఛత్తీస్గఢ్ : మావోయిస్టు అగ్రనేతల కీలక సమావేశం

ఛత్తీస్ గఢ్  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నక్సలైట్లు, మావోయిస్టుల కార్యకలాపాలు మళ్ళీ  పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మావోయిస్టులకు కొత్త ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తోంది. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో...

దివ్యాంగుల సేవలో ‘సమదృష్టి, క్షమతా వికాస్ ఏవం అనుసంధాన మండలి’ (సక్షమ్)

'సమదృష్టి క్షమత వికాస ఏవం అనుసంధాన మండలి' (సక్షమ్) గుర్తింపు పొందిన జాతీయ స్వచ్ఛంద సంస్థ. నాగపూర్ లో 2008 లో ప్రారంభించబడినది. దివ్యాంగుల సాధికారికత కోసం ఉద్దేశింపబడినది. పరిశోధన, ఉద్యోగ, న్యాయ,...

ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం ప్రవేశపెట్టిన ప్రధాని మోడీ

• 1.50 లక్షల కోట్లతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన • పథకం ద్వారా 80 కోట్ల మందికి లబ్ధి • ఈ సంఖ్య అమెరికా జనాభా కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ప్రపంచాన్ని అతలాకుతలం...

చైనా ఉత్పత్తులు బహిష్కరిస్తూ కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్‌‌ అకాడమీ నిర్ణయం

భారత్-చైనా సరిహద్దు వద్ద ఇరు దేశాల బలగాల ఘర్షణ ఘటన జరిగిన అనంతరం ఆ దేశ వస్తువులను నిషేధించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా  బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లోని పోలీస్‌...

ప్రధాని ‘మన్ కీ బాత్’లో కామేగౌడ ప్రస్తావన 

28 జూన్ 2020 నాటి ప్రధానమంత్రి 'మన్ కి బాత్' ప్రసంగంలో  కర్నాటకకు చెందిన కామేగౌడ చేసిన సమాజ కార్యాన్ని ప్రస్తావించడం జరిగింది. మంచి ఆలోచన, నలుగురికి పనికివచ్చే పని చేయాలనే సంకల్పం ఉంటే...

ఎస్సిలపై పాస్టర్ల దౌర్జన్యం.. చర్చి నిర్మాణం కోసం ఇండ్ల తొలగింపుకు యత్నం 

అడ్డు వచ్చిన మహిళలపై దాడికి యత్నం 'జీవించే హక్కు' కల్పించమంటూ బాధితుల వేడుకోలు యాచకమే జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్న ఎస్సి వర్గానికి చెందిన బుడగ జంగాల కుటుంబాలపై స్థానిక చర్చి దౌర్జన్యానికి పాల్పడ్డ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె గ్రామంలో జరిగింది....

వివాదాస్పద మత గురువు కరోనాతో మృతి

•     మృతుడిపై గతంలో అనేక ఉగ్రవాద కేసులు   • లాక్-డౌన్ నిబంధనలు అతిక్రమిస్తూ అంత్యక్రియల్లో పాల్గొన్న రెండు వేల మంది వివాదాస్పద మత గురువు, వహదత్-ఇ-ఇస్లామి వ్యవస్థాపక అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ నజీరుద్దీన్(70)...

చైనా వస్తువులను ఎందుకు బహిష్కరించాలి?

‘యుద్ధం చేయకుండానే విజయం సాధించు’ అనే సూత్రాన్ని చైనా మన పైనా కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఒక పక్క నాసిరకమైన, చవకైనా వస్తువులతో మన మార్కెట్ ను ముంచెత్తడానికి ప్రయత్నిస్తోంది....

Rath Yatra 2020 – Unruly Jamatis Vs disciplined Jagannath devotees

--Chidananda Mohapatra  The annual nine-day sojourn of Lord Jagannath commenced at the holy town of Puri with the trinity reaching Sri Gundicha temple where lord...