నాగపూర్లో RSS తృతీయ వర్ష శిక్షా వర్గ ఆరంభం
25 రోజుల పాటు జరిగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శిక్షా వర్గ తృతీయ వర్ష మే 9న నాగపూర్లో డాక్టర్ హెడ్గేవార్ స్మృతి భవన్ ప్రాంగణంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేశ నలుమూలల నుంచి వచ్చిన స్వయంసేవకులను ఉద్దేశించి వర్గ పాలక్ అధికారి శ్రీ మంగేష్ భండేజీ ప్రసంగించారు. స్వయంసేవక్ జీవితంలో సంఘ్ శిక్షా వర్గ ప్రాముఖ్యతను వివరించారు. "మొదటి సంఘ శిక్షా వర్గ 1927లో మోహితేవాడలో జరిగింది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన 17 మంది స్వయంసేవకులు మొదటి సంఘ...
Nagpur – Sangh Shiksha Varg – Tritiya Varsh commenced at Reshimbagh
Nagpur. Sangh Shiksha Varg - Tritiya Varsh of the Rashtriya Swayamsevak Sangh commenced at the Maharshi Vyas Sabhagriha, Dr. Hedgewar Smriti Bhavan premises in Reshimbagh, Nagpur today morning. At the formal inauguration, while addressing the participants gathered here from across the nation, Mangesh Bhendeji Palak Adhikhari of Sangh Shiksha Varg highlighted the importance of Sangh Siksha Varg in Swayamsevak's life....
నిజనిర్ధారణతోనే పాత్రికేయ వృత్తికి సార్థకత: డాక్టర్ కె.ఐ.వరప్రసాద్
కేవలం వార్తాహరులుగా మిగిలిపోయేవారు పాత్రికేయులు కాలేరని శాంతా బయోటెక్నిక్స్ ఛైర్మన్, 'పద్మభూషణ్' పురస్కార గ్రహీత డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి అన్నారు. నిజనిర్ధారణతో కూడిన వార్తా సేకరణతోనే పాత్రికేయ వృత్తికి సార్థకత చేకూరుతుందని ఆయన అన్నారు. దేవర్షి నారద జయంతి సంద్భంగా ప్రపంచ పాత్రికేయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాచార భారతి ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో శాంతా బయోటెక్నిక్స్ అధినేత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఒక పారిశ్రామికవేత్తగా పాత్రికేయ వృత్తికి సంబంధించి అనేక దృష్టాంతాలను ఆయన వివరించారు. పాత్రికేయులు అదేపనిగా అవినీతికి సంబంధించిన వార్తలను...
Dignitaries at Devarshi Narada Jayanti celebration call journalists to work in the interest of nation
Dignitaries who took part in the annual edition of Devarshi Narada Jayanti celebration as World Journalism Day organised by the Samachara Bharati(SB) at Hyderabad has called the journalists to work in the interest of nation. In his key note address Padmabhushan Dr K.I.Varaprasad Reddy, scientist and industrialist, Shanta Biotechnics Chairman explained the august gathering about the expectations from journalists and...
Rashriya Swayamsevak Sangh Trutiya Varsha Shiksha Varg start from 9th May
Nagpur. Most important Varg of Rashtriya Swayamsevak Sangh's training structure, ‘Sangh Shiksha Varg (Tritiya Varsha) has been organized from 9th May in Smriti Mandir premises at Reshimbag, Nagpur. Due to Covid situation, Sangh Shiksha Varg - Tritiya Varsha was not organized for the last two years. Now situation is under control and hence Varg has been organized in Nagpur....
राष्ट्रीय स्वयंसेवक संघ शिक्षा वर्ग – तृतीय वर्ष ९ मई से नागपुर में
नागपुर. राष्ट्रीय स्वयंसेवक संघ की प्रशिक्षण विधियों में महत्वपूर्ण ‘संघ शिक्षा वर्ग (तृतीय वर्ष) ९ मई, २०२२ से नागपुर के रेशीमबाग स्थित ‘स्मृतिमंदिर’ परिसर में आयोजित किया गया है. कोविड के मद्देनजर पिछले दो वर्षों से प्रशिक्षण वर्ग के आयोजन नहीं हुए थे. लेकिन अब स्थिति नियंत्रण में आने पर वर्गों के आयोजन किए जा रहे हैं. ९ मई...
రాజకీయంలో బడుగుల స్వరం, దామోదరం
-కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత చరిత్రోపన్యాసకులు దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14, 1921- మే 8,1972) కర్నూలు జిల్లా కల్లూరు మండలం, పెదపాడులో మునియ్య, సుంకులమ్మ దంపతుల ఐదవ సంతానం. వారిది ఎస్సీ కుటుంబం. సంజీవయ్య పుట్టిన మూడవ రోజున తండ్రి మరణించాడు. కుటుంబానికి సొంత భూమి లేకపోవడంతో నేతపనిలో రోజూ కూలి చేస్తూ జీవించేవారు. కొద్దికాలం సుంకులమ్మ అన్నగారి ఊరు పాలకుర్తిలో ఉన్నారు. అక్కడ సంజీవయ్య సోదరులతో కలసి పశువులను కాస్తూ ఉండేవారు. పెదపాడులో చిన్నన్నయ్య సంజీవయ్యను స్కూలుకి పంపి ఆయన పనికి వెళ్లేవాడు. ఆపై...
సృష్టికర్త ఎప్పుడు పరిపూర్ణుడు?
– సమకాలీన వ్యాఖ్య : డా. దీర్ఘాసి విజయభాస్కర్ ‘‘నారీ స్తన భర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారాం మనసివి చింతయ వారం వారం’’ స్త్రీ అందాల పట్ల పురుషులకు ఉండదగని మోహావేశం గురించి శంకరులు ఈ శ్లోకంలో బోధిస్తున్నారు. మితిమీరిన ధనవ్యామోహం ఎంత ప్రమాదకరమో, స్త్రీ వ్యామోహం కూడా అంతే ప్రమాదకరమని తెలియజేస్తున్నారు. యవ్వనవతుల వక్షోజాలు, నాభి ప్రదేశాలు చూసి మోహపరవశుడవు కావద్దు. ఈ ప్రపంచంలో అంత్యంత సుఖాన్నిచ్చే ప్రదేశాలుగా భ్రమింపజేస్తున్న స్తనాలు, నాభి మాంసకండరాలతో, చీము, నెత్తురుతో రూపొందాయి. పరమ సౌందర్యవంతమని భావిస్తున్న వాటి...
మనం ఇక్కడ జీవిస్తున్నాం – మనం ఇక్కడే విజయాన్ని సాధిస్తాం!
డాక్టర్ హెడ్గేవార్ సమితి ఎలా నందర్బర్ జిల్లా (మహారాష్ట్ర) రైతుల జీవితాలను మార్చి వేసిందో తెలిపే స్ఫూర్తి దాయక పరిచయం! ఈ క్రింద వివరించిన వాక్యాలు మహారాష్ట్ర లోని నందర్బర్ జిల్లా రైతు కుటుంబాల ఒకప్పటి దుస్థితికి అద్దం పడతాయి- "వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి కుటుంబాలను, పిల్లలను ఆకలి నుండి విముక్తులను చెయ్యలేము, కనుక చిన్న చిన్న పనులు, ఉద్యోగాల కోసం నగరానికి వలస వెళ్ళడం తప్పనిసరి అవుతోంది." డాక్టర్ హెడ్గేవార్ సమితి 27 సంవత్సరాల క్రితం వచ్చి ఒక ఆశా కిరణాన్ని చూపే వరకు, అత్యధికంగా (67 శాతం ప్రజలు) వృత్తి తెగలకు...
ప్రపంచంపై మార్క్స్, వివేకానందల ప్రభావం
మే -5 కార్ల్ మార్క్స్ జయంతి -- పి. పరమేశ్వరన్ మార్క్స్ చనిపోయిన తరువాత అతి తక్కువ కాలంలోనే 25కు పైగా మార్క్సిస్టు దేశాలు ప్రపంచపటంపై ఆవిర్భవించాయి. ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఇలా అన్ని ఖండాల్లో కమ్యూనిస్టు దేశాలు పట్టుకొచ్చాయి. ఇలా దేశాలను గెలిచిన ఘనత స్వామీ వివేకానందకు లేదు. ఆయన అనుచరులు ఏ దేశంలోనూ, ఏ రాజకీయపార్టీ పెట్టలేదు. అలాగే అధికారం చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేయలేదు. కానీ అతి తక్కువ కాలంలోనే ఆయన సందేశం ప్రపంచపు మూల మూలలకు చేరింది. రష్యా,...