మే 17లోగా సర్వే పూర్తి చేయాలి: జ్ఞానవాపి కేసులో కోర్టు కీలక తీర్పు

ఉత్తరప్రదేశ్ వారణాసిలోని శివునికి ప్రసిద్ధి చెందిన కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్నవివాదాస్ప‌ద క‌ట్ట‌డం జ్ఞానవాపి మసీదు వీడియో సర్వేకు సంబంధించిన కేసులో గురువారం వార‌ణాసి సెష‌న్స్ కోర్టు తీర్పును వెలువరించింది. కోర్టు హిందూ పిటిషనర్లకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అసలు సర్వే కమిషనర్‌ను తొలగించేందుకు కోర్టు నిరాకరించింది. మే 17లోగా జ్ఞాన్‌వాపి మసీదు సర్వే పూర్తి చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. సర్వే అధికారి మార్పుపై సోమవారం ప్రారంభమైన విచారణ బుధవారం ముగిసింది. గ‌తంలో కోర్టు నిర్దేశించిన సర్వేలో...

Gyanvapi Verdict: Court refuses to change commissioner; orders to present survey report on 17 May

On Thursday, a local court in Uttar Pradesh’s Varanasi on Thursday delivered a big verdict in the case related to the video survey of the Gyanvapi mosque located adjacent to the iconic Kashi Vishwanath temple to Lord Shiva. In its much-awaited order, the court refused to change the survey commissioner Ajay Mishra and appointed two more lawyers as commissioners who...

1942 నాటి ఈరమ్ నరమేథం: ఒడిశాలో రెండవ జలియన్‌ వాలాబాగ్ ఘటన

- అజయ్ కుమార్ పాండా ఒడిశాలోని ఈరమ్ భారతీయ వ్యవసాయానికి తలమానికంగా నిలిచింది. భారతదేశపు రెండవ జలియాన్ ‌వాలాబాగ్‌గా పేరొందింది. భద్రక్ జిల్లాలోని ఈ ప్రాంతం బాలాసోర్‌కు దక్షిణంగా 40 కిలోమీటర్ల దూరంలో, భద్రక్‌కు ఉత్తరంగా 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదొక అతిపెద్ద గ్రామం. సముద్రానికి, పర్వతాలకు మధ్య ఒండ్రు నేలతో కూడుకున్న పొడవైన ఇరుకైన పీలికలా ఉంటుంది. ఇక్కడే ఈరమ్ నరమేథం జరిగింది. గాంధీజీ ఇచ్చిన పిలుపుతో 1920 నాటి సహాయ నిరాకరణ ఉద్యమంలో, 1930 నాటి పౌర ఉల్లంఘన ఉద్యమంలో, 1942...

Iram Massacre of 1942: 2nd Jallianwala bagh Incident in Odisha

In Odisha, Iram is like an epitome of agrarian Bharatvarsha - remote, far famed, the second Jallianawalla Bagh of India. This region is located in the district of Bhadrak (earlier Balasore). It lies in the centre of Swadhin Banchhanidhi Chakala, some 40 km to the south of Balasore and 38 km north of Bhadrak. It is a big village,...

భార‌త్‌లో 87శాతం వ‌యోజ‌నుల‌కు క‌రోనా వ్యాక్సినేష‌న్ పూర్తి

దేశ వ్యాప్తంగా 87 శాతంపైగా వ‌యోజ‌నుల‌కు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌లను తీసుకున్నార‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. సబ్ కా సాథ్ & సబ్ కా ప్రయాస్ అనే ల‌క్ష్యంలో భారతదేశంలో ఉన్న 87% మందికి వ‌యోజ‌నులకు రెండు డోసుల టీకా అందింది. అని ఆయన ట్వీట్ట‌ర్‌లో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 12-14 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి ఏర్పాటు చేసిన వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 3.06 కోట్ల మంది టీకా...

టెర్రరిస్టుల కోసం నిధుల సేకరణపై యాసిన్ మాలిక్ అంగీకారం

2017లో జమ్మూ కాశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించిన తీవ్ర‌వాదం, వేర్పాటువాదం కార్యకలాపాలకు సంబంధించిన కేసులో తాను ఎదుర్కొంటున్న అభియోగాలను వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ అంగీకరించారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఎదుర్కొంటున్న అభియోగాలను సైతం ఢిల్లీలో ఒక న్యాయస్థానం ఎదుట ఆయన అంగీకరించారు. కోర్టు వర్గాల ప్రకారం UAPA సెక్షన్లు 16 (టెర్రరిస్టు చర్య), 17 (టెర్రరిస్టు కార్యకలాపాల కోసం నిధుల సేకరణ), 18 (టెర్రరిస్టుల కార్యకలాపాలకు పాల్పడటానికి కుట్ర), 20 (టెర్రరిస్టు ముఠా, టెర్రరిస్టు సంస్థలో సభ్యుడు), భారతీయ శిక్షాస్మృతి...

సామాన్యులకు సామాజిక భద్రత కల్పనలో మూడు పథకాల ముందడుగు

- వేదిక జన్వర్ పెద్ద సంఖ్యలో మహిళలు నమోదు చేసుకునే క్రమంలో ఈ పథకాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి. 2021నాటికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలకు 13 కోట్ల 68 లక్షల మందికి పైగా మహిళా లబ్దిదారులు నమోదు చేసుకున్నారు దేశప్రజలకు సామాజిక భద్రతను కల్పించడంలో కీలక పాత్ర పోషించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(PMJJBY), అటల్ పింఛను యోజన (APY) పథకాలు ఏడు సంవత్సరాలు...

Bringing Social Security within the reach of the common mass

The schemes have seen significant growth in terms of the cumulative number of women enrolled in these schemes. Greater number of women beneficiaries are joining the demand-driven Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana and Pradhan Mantri Suraksha Bima Yojana with over 13.68 crore enrollment as of 2021. Pradhan Mantri Suraksha Bima Yojana (PMJJBY), Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMSBY),...

శ్రీ‌న‌గ‌ర్: పురాత‌న మార్తాండ్ సూర్య దేవాల‌యంలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ పూజ‌లు

శ్రీనగర్, మే 9: అనంత్‌నాగ్‌లోని మట్టన్ అనే గ్రామంలో ఉన్న పురాతన మార్తాండ్ సూర్య దేవాలయంలో మే 8న లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హిందూ సాధువులు, కాశ్మీరీ పండిట్ సంఘం సభ్యులు, స్థానిక నివాసితుల సమక్షంలో ఘ‌నంగా పూజలు నిర్వహించారు. వైశాఖ శుక్ల సప్తమి సంద‌ర్భంగా మార్తాండ్ సూర్య దేవాలయంలోని నవగ్రహ అష్టమంగళం పూజలు నిర్వహించారు. పూజకు మార్గనిర్దేశం చేసిన కేరళ పూజారి మాట్లాడుతూ ప్రపంచ శాంతి, శ్రేయస్సుతో పాటు ముఖ్యంగా కాశ్మీర్ లోయ శ్రేయ‌స్సు కోస‌మే పూజ‌లు నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. https://twitter.com/OfficeOfLGJandK/status/1523238922041495553 ఈ...

Revival of Martand Sun Temple! Lt Gov Sinha performs pooja at ancient Martand Surya Mandir

There is no recent record of any grand pooja being performed at the ancient temple. The last grand Hindu ritual that had been performed at the Martand Sun Temple was the visit of the Mathadhish of Shri Kashi Math Samsthan, Varanasi, Shrimad Samyamindra Tirtha Swamiji in Apr 2021. Srinagar, May 9: Lieutenant Governor Manoj Sinha performed the auspicious Navgrah Ashtamangalam...