యుద్ధభూమిలో హిందూ స్వయం సేవక సంఘ్ సేవలు!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ అంటేనే గుండె దడ పుడుతుంది… అలాంటిది ఆ యుద్ధభూమిలో ప్రజలకు సేవలందించడం మాటలు కాదు.. ప్రాణాలకు తెగించి, అక్కడి హిందూ స్వయం సేవక సంఘ్(హెచ్.ఎస్.ఎస్), ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్(ఇస్కాన్), పలు హిందూ సంస్థలు మానవ సేవే మాధవ సేవ అంటూ తమకు తోచినంత సాయం అందిస్తూ భగవంతుడు ఇచ్చిన మానవ జన్మను సార్థకం చేసుకుంటున్నాయి. https://twitter.com/ourtemples_/status/1497836576352903168 ఉక్రెయిన్ సంక్షోభం ఇప్పటికే దాదాపు 1,00,000 మందిని నిరాశ్రయులను చేసింది. వందలాది మంది మృత్యు ఒడికి చేరుకోగా, వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఈ...
Sewa International helping students in Ukraine
In the present Russian – Ukraine war, Sewa International Europe in coordination with HSS Ukraine assisting the Indian students in this crisis. There are around 20 thousand Indian students studying in various universities across Ukraine. These students are stranded, facing dangers of conflict, shortage of food, transport and shelter. They are arranging buses/trains for transport and food for these...
సేవగాథ తెలుగు వెబ్సైట్ ప్రారంభం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సేవా విభాగం నిర్వహిస్తున్న సేవగాథ తెలుగు వెబ్సైట్ ప్రారంభోత్సవం శనివారం భాగ్యనగర్లోని కూకట్ పల్లి P N M హైస్కూల్ లో ఘనంగా జరిగింది. ఈ సేవగాథ తెలుగు వెబ్సైట్ ను TSAT CEO శ్రీ శైలేష్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ శైలేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆర్.ఎస్.ఎస్ సేవా విభాగం అనేక మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని అన్నారు. అటువంటి కార్యక్రమాలలో ముఖ్యమైన వాటిని సేవా గాథ వెబ్సైట్లో ఉంచడం హర్షణీయమన్నారు. ఇప్పటికి...
నేతాజీ సాహసం, మేధోశక్తి అద్వితీయం: “నేతాజీ” పుస్తక ఆవిష్కరణలో శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ
నేతాజీ సాహసం, మేధోశక్తి అద్వితీయం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహా శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ అన్నారు. ప్రముఖ పాత్రికేయులు శ్రీ ఎంవీఆర్ శాస్త్రీ గారు రచించిన "నేతాజీ" పుస్తక ఆవిష్కరణ సభ భాగ్యనగర్లోని(హైదరాబాద్) రవీంద్ర భారతీ ఆడిటోరియంలో 2022.02.25 శుక్రవారం రోజున ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే గారు, రామకృష్ణ మఠానికి చెందిన పూజ్య స్వామి శ్రీ శితికంఠానందాజీ, జస్టిస్ శ్రీ ఎల్.నర్సింహ రెడ్డి...
అహ్మదాబాద్ పేలుళ్లలో ప్రజల్ని చంపినందుకు చింతించడం లేదు – SIMI ఉగ్రవాది నగోరి
2008లో అహ్మదాబాద్ బాంబు పేలుళ్లతో అమాయకపు ప్రజలను చంపినందుకు చింతించడంలేదని స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాది సఫ్దర్ నగోరి స్పష్టం చేశాడు. తాను ఖురాన్ ద్వారా మార్గనిర్దేశం పొందుతానని, దాని తీర్పును మాత్రమే నమ్ముతానని చెప్పాడు. 100కి పైగా నేరారోపణలు ఎదుర్కొంటున్న నగోరి 2008లో అరెస్టయి ప్రస్తుతం భోపాల్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. “రాజ్యాంగం నాకు లెక్కలేదు. నాకు ఖురాన్ నిర్ణయాలే అత్యున్నతమైనవి” అని నగోరి అనేక సార్లు జైల్లో చెప్పినట్టు భోపాల్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ దినేష్ నర్గావే...
జిహాద్ రాజకీయాలు – హిందూ మారణహోమం
-ప్రదక్షిణ స్వతంత్ర భారతంలో జరిగిన ఎన్నో హిందూ నరసంహారాలలో ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న ఉదంతం ఒకటి. హిందూ కార్యకర్తలను వెతికి మరీ హత్య చేసిన ఉదంతాలు దేశమంతా జరిగాయి, జరుగుతున్నాయి. కేరళ, బెంగాలు రాష్ట్రాల్లో వందల వేల సంఖ్యలో ఈ హిందూ ఊచకోతలు జరిగాయి. లెక్కలోకి కూడా రానివి మరెన్నో. దాదాపుగా ప్రతినెలా కనీసం 3-4 హిందువుల మతద్వేషపూరిత హత్యలు జరుగుతున్నాయి. కేవలం వారు హిందువులు అయినందుకు మాత్రమే. క్రిందటి నెల 2022 జనవరి 25న గుజరాత్ రాష్ట్రంలో `కిషన్ భర్వాడ్’ అనే యువకుడిని `భగవాన్...
ఘనంగా సంత్ గాడ్గే బాబా 146వ జయంతి వేడుకలు
సంత్ గాడ్గే బాబా భారత సేవా సొసైటీ ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా 146వ జయంతి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సామాజిక సమరసత వేదిక తెలంగాణ ప్రాంత రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వచ్ఛభారత్ పితామహుడు సంత్ గాడ్గే బాబా చరిత్రలో పరిశుభ్రతే దైవమని నిర్వహించిన తొలి సంఘసంస్కర్త అని అన్నారు. చీపురుతో వీధుల్ని, కీర్తనలతో మస్తిష్కాలనీ శుభ్రం చేసిన వాగ్గేయకారుడు సంత్ గాడ్గే బాబా అని తెలిపారు. గుడికి బదులు...
Time for Action on Sankalp Divas Resolution
The Twenty-Second Day of February of the year 1994 is a very important day in the timeline of India & its Kashmir Policy. It was on this day that Indian Parliament unanimously resolved that: (a) The State of Jammu & Kashmir has been, is and shall be an integral part of India and any attempts to separate it from the rest...
కందకుర్తి.. గొప్ప స్ఫూర్తి
– విద్యారణ్య కామ్లేకర్ ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థాపక్ ప.పూ. శ్రీ డా. హెడ్గేవార్జీ కే వంశ్ కా తీర్థ్స్థాన్ కందకుర్తి’ (హిందీ) యాదవరావు కందకుర్తీకర్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్మాత డా. హెడ్గేవార్జీ వంశీకుల పుణ్యక్షేత్రం కందకుర్తి) – ఒక పరిచయం మానవజాతిని కలిపి ఉంచేది ఏదనే ప్రశ్న ఎదురయినప్పుడు ‘ఆత్మతత్త్వ’మని నిస్సంకోచంగా చెప్పండని మన పెద్దలు అన్నమాట మరువరాదు. ఆ మాటకొస్తే మన సమాజం ఒక పూలహారం. రకరకాల పరిమళాల, ఎన్నెన్నో వర్ణాల పూలని దారంతో గుదిగుచ్చిన హారం వంటిదే మన హిందూ సమాజం. హిందుత్వం...
కర్నాటకలో బజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్య
కళాశాలల్లో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ ఫేసుబుక్లో ఒక పోస్టు చేసినందుకు భజరంగ్ దళ్ కార్యకర్తను కొంత మంది మతోన్మాదులు దారుణంగా హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... శివమొగా జిల్లాలోని సీగేహట్టికి చెందిన బజరంగ్ దల్ కార్యకర్త హర్ష దర్జీగా పని చేస్తూ ఉంటాడు. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ ధరించడాన్ని కొన్ని కళాశాలలు రద్దు చేశాయి. ఈ నేపథ్యంలో ఆందోళన కారులు కొన్ని చోట్ల సంఘవ్యతిరేక కార్యకలాపాలకు ఎగబడ్డారు. దీనిపై స్పందించిన హర్ష విద్యాలయాల్లో...