ఆంగ్ల మాధ్యమమే సర్వరోగ నివారిణి కాదు

-రత్న లక్ష్మీ నారాయణ రెడ్డి ఫిబ్రవరి -21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుతున్నారు. ఇది ప్రభుత్వానికి మాతృభాష మీది మమకారాన్ని తెలుపుతుంది. ఇది సంతోషించాల్సిన విషయమే. శిశువు ఎదుగుదలకు మాతృభాష ఎంతో తోడ్పడుతుంది. ప్రాథమిక స్థాయిలో తప్పకుండా మాతృభాషలోనే విద్యను అందించాలని భారత జాతీయ విద్యా విధానం 2021 స్ప‌ష్టంగా చెబుతోంది. ఇదే విషయాన్ని ఎందరో శాస్త్ర‌వేత్తలు, విద్యావేత్తలు ఇంతకు ముందు వేసిన కమీషన్లు కూడా చెప్పినాయి.. ప్రపంచమంతటా ఆరవ తరగతి నుండి మాత్రమే విద్యార్థికి ఇతర భాషలను బోధించాలని చెప్పుతున్నారు. కానీ మన...

‘‌మేడారం’ భక్తజన మందారం

ఫిబ్రవరి 16 – 19, సమ్మక్క-సారలమ్మ జాతర దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదిగా పేర్కొనే మేడారం ‘సమ్మక్క-సారలమ్మ’ జాతరను ‘గిరిజన కుంభమేళా’గా చెబుతారు. ప్రజల కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన తల్లీకూతుళ్లు అడవిబిడ్డలకు ఆరాధ్యదైవాలు. ఆ ‘తల్లుల’ జాతర అంటే తెలంగాణలో, ముఖ్యంగా అడవిబిడ్డలకు చెప్పలేనంత సంబరం. సుమారు ఎనిమిది దశాబ్దాలకు పైబడి గిరిజనేతరులు కూడా ఈ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొంటు న్నారు. నమ్మకాలకు, ఐకమత్యానికి, కట్టు బాట్లకు ఈ జాతర నిదర్శనంగా నిలు స్తుంది. గిరిజన దేవతలుగా ప్రసిద్ధికెక్కిన సమ్మక్క, సారలమ్మలు గిరిజనేతరుల ఇళ్లల్లోనూ...

Loss of religion is the loss of culture and loss of culture is the loss of identity

On August 24, 2015, when Hon. Prime Minister of India, inaugurated Birth Centenary of Rani Ma Gaidinliu, little did most of the Indians knew about this great daughter of Maa Bharti who was a kind-hearted woman who loved her community, identity and culture and left a substantial legacy. North-East. One of the most serene part of India. Blessed with natural...

కెన‌డాలో అల్ల‌క‌ల్లోలం… “ఎమ‌ర్జెన్సీ” విధించిన ప్ర‌ధాని ట్రూడో

-చాడా శాస్త్రి కెనడాలో "అత్యవసరస్థితి" విధించారు. ( ఇందిరాగాంధి హయాములో భారతదేశంలో విధించిన విధంగా) జస్టిన్ ట్రూడో ప్రభుత్వం, తమకు వ్యతిరేకంగా దిగ్భంధనం చేసిన వారిని అదుపు చేయడానికి ఈ చర్య తీసుకున్నామని, కెనడాలో అత్యవసర చట్టానికి సంబంధించి ఉప ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి చేసిన వ్యాఖ్యలు : "ప్రపంచవ్యాప్తంగా, ఉదారవాద ప్రజాస్వామ్యాలు తీవ్రమైన, నిరంతర బెదిరింపులను ఎదుర్కొంటున్నాయి. కెనడా తప్పించుకోబడుతుందని మనం భావించి ఉండవచ్చు - మనం ఆశించి ఉండవచ్చు. గత రెండున్నర వారాలుగా, అది తప్పు మేము తెలుసుకున్నాము. ఈ ఆక్రమణ, ఈ అడ్డంకులు మన ఆర్థిక...

ఘనమైన వన జాతర – మేడారం సమ్మక్క సారక్క జాతర

తెలంగాణా కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. అభయారణ్యం జనారణ్యంగా మారిపోతుంది. కొన్ని శతాబ్దాల నుంచి భక్తులు తండోప తండాలుగా ఆ గిరిజన తల్లులను కొలవడానికి వస్తూనే ఉన్నారు. ప్రతి రెండు సంవత్సరాకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి మనం కూడా తెలుసుకుందాం. తెలంగాణా రాష్ట్రంలోని పూర్వపు వరంగల్‌ జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లా తాడ్వాయి మండంలం  మేడారంలో ఈ జాతరని నిర్వహిస్తారు. ప్రతి రెండు సంవత్సరాకు...

Unsung Heroes: Champion of Swadeshi

Trilochan Pokhrel, a social reformer, conveyed the message of Vande Mataram and inculcated Gandhiji’s Swadeshi Movement to establish khadi units in Sikkimese villages  Many heroes of our Independence movement have been relegated to the past. Despite their vital role in our campaign for emancipation from foreign dominance, they have mostly gone unnoticed. Like countless other social reformers and their principles,...

వ‌న‌వాసిల ఆరాధ్య‌ దైవం.. సంత్ సేవాలాల్ మహారాజ్‌

-- డాక్ట‌ర్ కె.ల‌క్ష్మ‌ణ్‌ సంత్ సేవాలాల్ మహారాజ్‌ను లంబాడీలు దేవుడిగా భావించి కొలుస్తారు. ఆయన జ‌యంతిని పండుగలా జ‌రుపుకొంటారు. గిరిజ‌నుల‌కు ద‌శ‌-దిశ‌ను చూపి, హైందవ ధ‌ర్మం గొప్ప‌ద‌నం, విశిష్ట‌తల‌ను తెలియ‌ జేయడానికే సేవాలాల్ మ‌హారాజ్ జ‌న్మించారని చరిత్రకారులు చెబుతారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్ర‌పంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు. దీంతో శ్రీ సంత్‌సేవాలాల్ ఇత‌ర కులాలవారికి కూడా ఆదర్శ మూర్తిగా నిలిచారు. 1739 ఫిబ్ర‌వ‌రి 15న అనంత‌పురం జిల్లా రాంజీనాయ‌క్ తండాలో సేవాలాల్ మ‌హారాజ్‌ జన్మించారు. జ‌గ‌దాంబ మాత‌నే త‌న మార్గ‌ద‌ర్శకురాలిగా, గురువుగా...

Our Sea, Our rules over the sea

On the occasion of Basruru's 357'th Independence Day Festival to be held on 13'th February 2022 (Kundapura Taluka, Udupi District, Karnataka). Ramachandra Pant Amatya, a close associate of the founder of Hindavi Swarajya, Yugapravartak Shree Shiv Chhatrapati Maharaj, has written the famous code of civil and military administration called 'Aajnapatra'. In this he writes about the administrative system and composition...

‘అగ్నివీర్’ వాలంటీర్లపై ముస్లిం మూక దాడి

నోయిడా: వాట్సాప్ స్టేటస్‌గా ‘బీజేపీకి నా ఓటు’ అని పెట్టినందుకు ‘అగ్నివీర్’ అనే ఎన్జీవోకు చెందిన వాలంటీర్‌పై ముస్లిం యువ‌కుల మూక‌ దాడికి పాల్ప‌డ్డారు. ఈ నెల 11న నోయిడాలో ధర్మ ప్రచార్, బేటి రక్ష, సోషల్ ఇంటిగ్రేషన్, గౌ సేవ కోసం పనిచేస్తున్న ఎన్జీవో అగ్నివీర్ వాలంటీర్లపై సలీమ్, సదాబ్, సల్మాన్, అల్తాఫ్, అఫ్రోజ్, వారి స్నేహితులు దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో రవి ఠాకూర్, పవన్ ఠాకూర్ అనే ఇద్దరు వాలంటీర్లు తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స...

జార్ఖండ్‌లో హిందూ యువకుడిపై ముస్లిం గుంపు దాడి, హ‌త్య‌!

జార్ఖండ్‌: హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన మరో ఘటనలో జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. ఇక్క‌డి హజారీబాగ్‌లోని దుల్మహా గ్రామంలో సరస్వతీ మాత విగ్రహ నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న రూపేష్ కుమార్ పాండే అనే 17 ఏళ్ల యువకుడిని కొందరు రాడికల్ ముస్లింలు కొట్టి చంపారు. రూపేష్‌ను స్పృహ తప్పి పడిపోయేంత వరకు ముస్లిం గుంపు కొట్టినట్టు తెలిసింది. ఈ నెల ఆరోతేదీన‌ రూపేష్ పాండేతోపాటు మరికొందరు సరస్వతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళుతుండగా, హజారీబాగ్‌లోని బర్హి పోలీస్ స్టేషన్ పరిధిలోని నైతాండ్ గ్రామంలోని లఖ్నా...