352th anniversary of ‘Battle of Sinhagad’

Today marks the 350th anniversary of 'Battle of Sinhagad' and the Punyatithi of Tanaji Malusare who led the near impossible mission on February 4, 1670, to capture the fort of Sinhagad near Pune. - Ratnakar Sadasyula One of the greatest military operations in the history of India, would be the...

కేంద్ర బ‌డ్జెట్ విశేషాలు: 2022-23

అజాదీకి అమృత్ మ‌హోత్స‌తం జ‌రుపుకుంటున్న ఈ శుభ‌త‌రుణాన వ‌చ్చే 25సంవ‌త్స‌రాల అమృత కాలాన్ని దృష్టిలో ఉంచుకొని శ‌త సంవ‌త్స‌రాన్ని(ఇండియా @ 100) విశ్వ‌గురుత్వ బాధ్య‌త నేప‌థ్యంలో ఆర్థిక అంశాల‌ను స్పృశించారు. నిన్న‌టి ఆర్థిక స‌ర్వేప్ర‌కారం అత్య‌ధిక వృద్ధిరేటు న‌మోదుకు ఊతంగా, స్థూల ఆర్థిక అభివృద్ధికి, సూక్ష్మ ఆర్థిక మూలాల‌ను క‌లుపుకునే విధంగా ఈ బ‌డ్జెట్‌ను రూపొందించారు. డిజిట‌ల్ ఎకాన‌మీ, ఆర్థిక సాంకేతిక(FINTECH) శాస్త్రీయాభివృద్ధి, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ దృష్టితో శ‌క్తి వ‌న‌రుల ఉప‌యోగం వంటి మూల సూత్రాల‌ను ఈ బ‌డ్జెట్ లో పాటించారు. పెట్టుబ‌డి ఉత్పాద‌క...

నిజామాబాద్: చోరీకి గురైన రామాల‌యంలోని విగ్రహాలు… తిరిగి ఆల‌యంలో ప్ర‌త్య‌క్షం

చోరీకి గురైన దేవుళ్ల విగ్ర‌హాలు తిరిగి ఆల‌యంలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. దేవుడికి భ‌య‌ప‌డో, లేదా పోలీసుల విచార‌ణ‌లో దొరికిపోతామ‌నే భ‌యంతోనో దొంగిలించిన విగ్ర‌హాల‌ను తిరిగి ఆల‌యాల‌నికి చేర్చారు ఆ దొంగ‌లు. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..  ఈ జనవరి 7న నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కందుకూర్తి రామాలయంలో ఉన్న‌ 20కిలోల సీతా రామ పంచలోహ విగ్రహం, మరో 5 కిలోల రాగి విగ్రహాలు, వెండి కొమ్ములను దొంగలు దోచుకెళ్లారు. విగ్ర‌హాల అప‌హ‌ర‌ణ విష‌యాన్ని ఆలయ పూజారి పోలీసుల‌కు ఫిర్యాదు...

HIGHLIGHTS OF THE UNION BUDGET 2022-23

The Union Budget seeks to complement macro-economic level growth with a focus on micro-economic level all-inclusive welfare. The Union Minister for Finance & Corporate Affairs, Smt Nirmala Sitharaman, tabled the Union Budget 2022-23 in Parliament today. The key highlights of the budget are as follows: PART A India’s economic growth estimated at 9.2% to be the highest among all large economies. 60 lakh...

నాడు నీతులు చెప్పి… నేడు రహస్య ప్రదేశంలో త‌ల‌దాచుకున్న‌ కెనడా ప్రధాని

-చాడా శాస్త్రి పాముకు పాలు పోసినా అది మనల్నే కాటేస్తుంద‌న్న సత్యం కెనడా లో నిజమవుతూ కనిపించిందీ. కొద్ది కాలం క్రితం మన దేశంలో జరిగిన న‌కిలీ రైతు ఉద్యమాలకు మద్దతు ఇచ్చిన కెన‌డా ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తుంది. కెనడాలో వాక్సిన్ కు వ్యతిరేకంగా స్థానిక డ్రైవర్ యూనియన్లు నిర్వహిస్తున్న నిరసనలు తట్టుకోలేక... కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అజ్ఞాతంలోకి పారిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇది కర్మభూమి.... ఈ భూమి మీద కుట్రలు చేసిన ప్రతీ దేశం ఇప్పుడు వాటి ఫలితాలు పొందుతూనే ఉన్నాయి. హక్కుల...

తెలంగాణ: ప్రముఖ గిరిజన జాతర ‘నాగోబా’

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌లోని గిరిజనుల ప్రత్యక్ష దైవం నాగోబా. నాగోబాకు ప్రతి పుష్య మాసం అమావాస్యనాడు జాతరను నిర్వహిస్తారు. ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర. జాతర నేపథ్యం క్రీ.శ 740. ఆదిలాబాద్‌లోని కేస్లాపూర్లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడుండేవాడు. నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్లాడు. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకొని దర్శనానికి వీల్లేదన్నారు. నిరుత్సాహానికిగురై తిరిగి పయనమవుతూ.. పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడు. తన ద్వారాలను సామాన్య మానవుడు తాకిన విషయం తెలుకున్న నాగరాజు కోపంతో రగిలిపోతాడు! ఈ...

మన పోరాటం ప్రపంచ చరిత్రలోనే అసామాన్యమైనది : డా. కృష్ణ‌గోపాల్ జీ

600 నుంచి 700 సంవత్సరాల పాటు ఇస్లామీయుల ఆక్రమణకు వ్యతిరేకంగా మన దేశం పోరాడింది. ఆ సంఘర్షణ పెద్ద ఎత్తున జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే 11 శతాబ్దం నుంచి 1947 వరకు సుదీర్ఘ సంఘర్షణ సాగింది. స్థూలంగా ఇది కేవలం 190 సంవత్సరాల సంఘర్షణ. అదే సమయంలో ప్లాసీ ఘటన సంభవించింది. ఆ ప్లాసీ యుద్ధం నుంచి 1947 వరకు 190 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగిన సంఘర్షణ. కానీ ప్లాసీ ఘటనకు ముందు...

Marichjhapi Massacre: When Communist Govt of West Bengal Led by CM Jyoti Basu ‘Ordered’ Massacre of Dalit Bangladeshi Refugees in West Bengal

The poor Dalit Hindu refugees from Bangladesh had settled on a small island called Marichjhapi in the Sunderbans. The blockade of the island started on January 26 and more than a thousand were murdered on January 31, 1979. The Communist government of West Bengal led by Chief Minister Jyoti Basu was successful in suppressing the news of state-sponsored pogrom of...

అహ్మ‌దాబాద్: హిందూ యువ‌కుడి హ‌త్య కేసులో సబ్బీర్, ఇంతియాజ్, మహ్మద్ అరెస్ట్‌

గుజరాత్‌లోని అహ్మదాబాద్ రూరల్‌లోని ధంధూకాలో మంగళవారం (జనవరి 25) జ‌రిగిన కిషన్ బోలియా (27) అనే హిందూ యువ‌కుడి హత్య కేసులో నిందుతులు సబ్బీర్, ఇంతియాజ్ పఠాన్, మౌలానా మహ్మద్ అయూబ్‌లను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మౌలానా మహ్మద్ అయూబ్ ప్ర‌ధాన కుట్రదారుడని, హత్యకు ఆయుధాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్యా పథకంలో ప్రమేయం ఉన్న ముంబైకి చెందిన మరో మౌలానా కోసం గాలిస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం ... "కిష‌న‌ బోలియా...