ముచ్చింత‌ల లో సామాజిక స‌మ‌ర‌స‌త స‌ద‌స్సు

ఫిబ్రవరి 10న ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామీజీ ఆశ్రమం లో సామాజిక సమరసత సదస్సు జరిగింది. ఈ స‌ద‌స్సులో 20రాష్ట్రాల నుండి సుమారు 180 మంది వివిధరంగాలలో పని చేస్తున్న విద్యావంతులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చిన జీయర్ స్వామీజీ ఆశీ: ప్రసంగం చేస్తూ దీన జన సేవలో నిమగ్నమైన పనిచేయడంలో భగవత్ రామానుజాచార్య నుండి ప్రేరణ పొందాలని, సకల జీవ రక్షణకు కంకణం కట్టుకుని నిరంతరం పనిచేయాలని, సమరసత, సమత భౌతిక పదం కాదని మానసిక తత్వం అని సూచించారు....

హిజాబ్ ముసుగులో జిహాదీలు, వారి మద్దతుదారుల అరాచకాలు ఆమోదయోగ్యం కాదు – వి.హెచ్‌.పి

న్యూఢిల్లీ. కర్నాటకలోని ఉడిపిలో మొదలైన హిజాబ్ వివాదం వాస్తవానికి హిజాబ్ ముసుగులో జిహాదీ అరాచకాలను వ్యాప్తి చేయడానికి ఒక ఎత్తుగడ, ఎజెండా అని విశ్వ హిందూ ప‌రిష‌త్ (వి.హెచ్‌.పి) పేర్కొంది. వీహెచ్‌పీ కేంద్ర జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్ దీనిని ‘హిజాబ్ జిహాద్’ అని మాత్రమే పిలవాలని అన్నారు. ఉడిపిలోని ఒక పాఠశాలలో, పాఠశాల యూనిఫాం ధరించకూడదని 6 మంది విద్యార్థినులు వికృతంగా రూల్స్ కు విరుద్ధంగా పట్టుబట్టడం ఫ్లాష్ పాయింట్‌గా మారింది. మొత్తం కర్నాటకలో అల్లకల్లోలం సృష్టించేందుకు పీఎఫ్‌ఐ...

Under the guise of hijab, anarchy by Jihadis and their backers unacceptable – VHP

New Delhi. VHP has said that the hijab controversy that started in Udupi, Karnataka is actually a ploy and agenda to spread Jihadi anarchy under the pretext and guise of hijab. VHP’s Central Joint General Secretary Dr. Surendra Jain said that it can only be called ‘Hijab Jihad’. In a school in Udupi, the unruly and disruptive insistence of...

హిందువులు ఆత్మ విస్మృతి వీడాలి – ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్ శ్రీ మోహ‌న్ భాగ‌వ‌త్‌

హిందువు ఆత్మవిస్మృతి వీడాల్సిన సమయం ఆసన్నమైందని ఆర్‌.ఎస్‌.ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ‌ మోహన్ జీ భాగవత్ అన్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ముచ్చింతల్‌లోని భవ్య రామానుజ మూర్తిని వారు బుధవారం సందర్శించారు. ధర్మాచార్యుల సమ్మేళనం అనంతరం భక్తులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా హిందువుల ఆత్మవిస్మృతి ఎంతటి స్థాయికి వెళ్ళిందో వివరిస్తూ వారు చెప్పిన కుందేలు కథ అందరినీ ఆలోచనలో పడవేసింది. కథలోని కుందేలు లాగే హిందువులకు కూడా దేనికీ తక్కువ లేకున్నా అందరికీ భయపడిపోతున్నారని అన్నారు. వేల ఏండ్ల నుండి విధర్మీయుల ఆక్రమణలను,...

విద్యాల‌యాల్లో మ‌త చిహ్న‌లు అవ‌స‌ర‌మా ?

— చంద్రమౌళి కళ్యాణ్ చక్రవర్తి ఈ మ‌ధ్య క‌ర్నాట‌క రాష్ట్రంలో కొంద‌రు విద్యార్థినులు "హిజాబ్" లు ధ‌రించి రావ‌డం జ‌రిగింది. ఒక విద్యాల‌యంలో ఉన్న డ్రెస్ కోడ్ ప్ర‌కారం అలా రావోద్ద‌ని ఆ విద్యాల‌య సిబ్బంది వారిని నివారించారు. అది ఒక వివాదాస్ప‌దాంశంగా దేశ వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. రాజ్యాంగబ‌ద్ద హ‌క్కు అంటూ త‌మ మ‌తాన్ని వెన‌కేసుకొంటూ కొంద‌రూ విద్యార్థుల‌లో ఈ మ‌త‌ప‌ర‌మైన తేడాలు ఉండ‌టం ఏమిటీ అలా ఉండ‌డం ద్వారా వారిలో బేధ భావాన్ని పెంచి పోషిస్తున్నారంటూ కొంద‌రు వాదిస్తున్నారు....

ఇవాల్టి వాస్తవం హిందూ ఫోబియా

మా మతం యువకులు ఆయుధాలు పట్టుకుంటే హిందువులకు ఈ దేశంలో తలదాచుకోవడానికి కూడా చోటుండదు’ అంటూ బహిరంగంగా హెచ్చరించాడో ముస్లిం మతోన్మాది- నిన్నగాక మొన్ననే. ఉత్తరప్రదేశ్‌ ‌శాసనసభ ఎన్నికల వేళ ఎలాంటి సంకోచం లేకుండా ఓ మౌల్వీ నోటి నుంచి వచ్చిన బెదిరింపు ఇది. ఈ దేశంలో ముస్లింలకు భద్రత లేదు, ఎన్నికలలో సాధించిన మెజారిటీని సాంస్కృతిక ఆధిక్యంగా చిత్రించే నాయకులు దేశాన్ని ఏలుతున్నారు అంటాడు మాజీ రాష్ట్రపతి మహమ్మద్‌ ‌హమీద్‌ అన్సారీ. భరతమాత ఫొటో పెడితే మనోభావాలు గాయపడతాయి కాబట్టి తొలగించమంటుందో...

‌ప్రణతోస్మి దివాకరం..!

– ఎ. రామచంద్ర రామానుజ ఫిబ్రవరి 7 రథసప్తమి సమస్త లోకాలకు కర్మసాక్షిగా అనంతమైన శక్తికిరణాలతో వెలుగును, తేజస్సును ప్రసాదిస్తున్న ఆదిత్యుడు ఆదితి కశ్యప ప్రజాపతి కుమారుడిగా విశాఖ నక్షత్రంలో ఆవిర్భవించినట్లు బ్రహ్మాండ పురాణ కథనం. సూర్యభగవానుడు నిత్యానుసంధాననీయుడు. మరీ ముఖ్యంగా మాఘమాసంలోని ఆదివారాలలో ఆయన అర్చనకు మరింత ప్రత్యేకత ఉందని చెబుతారు. ఆదివారాలలో సూర్యనమస్కారాలు చేసి పాలను నివేదిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నట్లు పరమోన్నతమైన ఆరోగ్యభాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన పుట్టినరోజు రథసప్తమిని ‘ఆరోగ్య సప్తమి’ అనీ అంటారు. ఆ...

భక్తి ప్రపత్తులతో వసంత పంచమి… శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో పూజలు

తెలంగాణ వ్యాప్తంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో వసంత పంచమి పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో సరస్వతీ దేవి ప్రతిమలు, ఫోటోలు ఏర్పాటు చేసుకొని పూజలు చేశారు. ఆయా పాఠశాలల్లోని ఆచార్యులు, మాతాజీలు, పాలకమండలి సభ్యులు, సిబ్బంది కార్యక్రమాల్లో పాలు పంచుకొన్నారు. సరస్వతీ దేవికి విద్యార్థులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా అనేక చోట్ల అక్షరాభ్యాసాలు నిర్వహించారు. పవిత్ర మాఘ మాసంలోని వసంత పంచమి శుభ సమయంలో అక్షరాలను అర్చిస్తుంటే... చక్కటి విద్య అందుతుందని భావన....

పాకిస్థాన్ లోని హింగ్లాజ్ దేవి శక్తిపీఠం పై దాడులు… జిత్తులమారి చైనా హస్తం?

పాకిస్తాన్ లో ఉన్న ప్రసిద్ధ హింగ్లాజ్ దేవి శక్తిపీఠం మరోసారి విధ్వంసానికి గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. కేవలం గత సంవత్సరంలో 22 సార్లు మతోన్మాద ముస్లింలు మందిరం పై దాడి చేశారు. దేశ విభజన తర్వాత 51 శక్తి పీఠాలలో 6 బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు వెళ్లాయి. భారతదేశంలో ఉన్న హిందువులను కలవరపాటుకు గురి చేయడానికి మతోన్మాద ముస్లింలు ఈ ఆరు శక్తిపీఠాల పై దాడి చేస్తూ ఉంటారు. హింగ్లాజ్ దేవి మందిర విధ్వంసం కూడా ఈ దృష్టిలోనే చూడవలసి ఉంటుంది....

సమతా మూర్తి విగ్రహం సమరసతకు సంకేతం

-వకుళాభరణం రాంనరేష్ కుమార్ ముచ్చింతల దివ్యసాకేత క్షేత్రంలో శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా... హైదరాబాద్ లోని శంషాబాద్ కు దగ్గరలో గల ముచ్చింతలలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో 216అడుగుల రామానుజాచార్యుల భారీ పంచలోహ విగ్రహం ప్రధాని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. దీనికి సమతామూర్తి అని నామకరణం చేశారు. ఒక మామూలు సన్యాసికి ఇంత భారీ విగ్రహమా?? దీనికి అంత ప్రాధాన్యత ఇచ్చి ప్రధాని, రాష్ట్రపతి లాంటివారు రావాలా??? అంటే అవుననే చెప్పక తప్పదు. రామానుజులు మామూలు సన్యాసి కానే కాదు. మనం ఇప్పుడు చెబుతున్న...