స్వామి లక్ష్మణానంద సరస్వతి ఆశ్రమం పేల్చివేస్తామంటూ బెదిరింపులు
13 ఏళ్ల నాటి దారుణ ఘటన ఇప్పటికీ హిందూ సమాజాన్ని వెంటాడుతోంది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో స్వామి లక్ష్మణానంద సరస్వతి దారుణ హత్యను మరిచిపోకముందే లక్ష్మణానంద సరస్వతి ప్రధాన శిష్యులు, ఆశ్రమ బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్వామీ జిబనాముక్తానందను కూడా హత్యచేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం విస్మయం కలిగిస్తోంది. స్వామి జిబనామముక్తానంద తెలియజేసిన వివరాలను ఉటంకిస్తూ OpIndia ప్రచురించిన కధనం ప్రకారం.. ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి తనను చంపుతామని బెదిరిస్తున్నాడని స్వామిజీ తెలిపారు. ఫిబ్రవరి 20, శనివారం సాయంత్రం మొదటి కాల్ వచ్చిందని, ఫోన్లో మాట్లాడిన వ్యక్తి నక్సలైట్ అని చెప్పాడని, తనను చంపుతానని, ఆశ్రమాన్ని పేల్చివేస్తానని...
ఎస్సీ హోదా దుర్వినియోగంపై కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఎల్.ఆర్.పి.ఎఫ్ నివేదిక
మతం మారి ఎస్సీ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్న వ్యక్తులపై చర్యలు కఠినతరం చేసేందుకు చట్టాలను సవరించాల్సిందిగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కోరింది. ఈమేరకు మంత్రికి ఒక రిప్రెజెంటేషన్ సమర్పించింది. క్రైస్తవంలోకి మారి కూడా హిందూ ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన రిజర్వేషన్లను రాజకీయ లబ్ది కోసం దుర్వినియోగం చేస్తున్న ఘటనలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ నివేదికలో పొందుపరిచింది. అటువంటి రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని లీగల్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అనే సంస్థ...
వివాహానికి నిరాకరించినందుకు హిందూ మైనర్ బాలిక హత్య
వివాహానికి నిరాకరించిందని మైనారిటీ తీరని హిందూ బాలికను హత్యచేసిన ఘటన శుక్రవారం ఢిల్లీలో జరిగింది. వాయువ్య ఢిల్లీకి చెందిన 17 ఏళ్ల నీతూ అనే బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరి కుటుంబం కొంత కాలం క్రితం ఢిల్లీలోని బనావా ప్రాంతంలో నివాసం ఉండేది. ఆ సమయంలో వీరి ఇంటి పక్కన ముస్లిం కుటుంబానికి చెందిన లైకాఖాన్ అనే యువకుడు నీతూతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజు లకు నీతూ కుటుంబం బనావా నుంచి వాయువ్య ఢిల్లీకి మకాం మార్చడంతో నుంచి లైకాఖాన్ తరచూ నీతూ వాళ్ల ఇంటికి వచ్చి తనను వివాహం చేసుకోవాలని వేధించేవాడు. వివాహానికి నీతూ నిరాకరించేది....
Swami Shraddhanand – Shuddhi Movement
Swami Shraddhanand alias LalaMunshiramVij was born on 22 February 1856in the village of Talwan in the Jalandhar District of the Punjab Province of India. He was the youngest child in the family of Lala Nanak Chand, who was a Police Inspector in the United Provinces (now Uttar Pradesh) under the rule of British East India Comapany.He was a great...
Pen Warriors lead and inspired the society during Corona crisis
Many organizations and individuals have initiated several service programs to help the society during the Corona crisis. At this critical stage, the journalists have come forward travelled at their risk collected all such information then informed the society, inspiring others to extend their helping hand, a truly courageous and a significant contribution from journalists, said Dr. Annadanam Subramaniam, Sah-Karyavaha...
భోపాల్: పెర్సిక్యూషన్ రిలీఫ్ మిషనరీ సంస్థ అధ్యక్షుడిపై ఎఫ్ఐఆర్ నమోదు
భారత దేశంలో మైనారీటిలపై దాడులు జరుగుతున్నాయంటూ అమెరికా తదితర దేశాలకు తప్పడు నివేదికలు చేరవేస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రైస్తవ మిషనరీ సంస్థ 'పెర్సిక్యూషన్ రిలీఫ్' (Persecution Relief) అధ్యక్షుడు షిబూ థామస్పై భూపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని లీగల్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం(LRPF) తన ట్విట్టర్ ద్వారా పేర్కొంది. ఇదే అంశంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ గతంలో కేంద్ర హోంశాఖతో పాటు బాలల హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేసింది. పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ భారతదేశంలో జరుగుతున్న మాములు నేరఘటనలను మైనారీటిలపై పేర్కొంటూ అమెరికా తదితర దేశాల ప్రతినిధులకు...
अविरल-निर्मल गंगा के लिए कार्यकर्ताओं को भगीरथ प्रयास करना होगा – डॉ. मोहन भागवत
प्रयागराज. राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत जी ने कहा कि अविरल गंगा निर्मल गंगा के लिए अब कार्यकर्ताओं को भगीरथ प्रयास करना होगा, क्योंकि यह काम भारत की अन्तरात्मा से जुड़ा हुआ है. 6 आयामों के माध्यम से एक मजबूत टीम के माध्यम से यह काम खड़ा होगा. कार्यकर्ता यहां से काम खड़ा करने का संकल्प...
కరోనా కాలంలో కలం యోధులు: పాత్రికేయ సమావేశంలో ప్రశంసలు
`కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు అనేక సంస్థలు, వ్యక్తులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ కార్యక్రమాల వివరాలను ప్రపంచానికి తెలియజెప్పి పాత్రికేయులు మరింతమందిలో స్ఫూర్తిని రగిలించారు. ఆ విధంగా సమాజకార్యంలో వారు కూడా ముందున్నారు’ అని స్ఫూర్తి పత్రిక సంపదకులు, ఆర్ ఎస్ ఎస్ తెలంగాణా ప్రాంత సహ కార్యవాహ డా. అన్నదానం సుబ్రమణ్యం అన్నారు. `కరోన కాలంలో కలం యోధులు’ అనే అంశంపై హైదరబాద్ కేశవ మెమోరియల్ లా కళాశాలలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కరోనా కాలంలో వ్యక్తిగత...
పతంజలి ‘కొరోనిల్’కు డబ్ల్యూ.హెచ్.వో ఆమోదం
కరోనా నివారణకు పతంజలి ఆయుర్వేద సంస్థ రూపొందించిన ఔషధం ‘కొరోనల్’ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ.హెచ్.వో) ఆమోదించిందని యోగా గురువు బాబా రామ్దేవ్ తెలిపారు. ఈ మేరకు పతంజలి రూపొందించిన ‘ఎవిడెన్స్ బేస్ట్ మెడిసెన్’ పరిశోధనా పత్రాన్ని రామ్దేవ్ బాబా శుక్రవారం ఢిల్లీలోని ఒక కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, మరో మంత్రి నితిన్ గడ్కరి సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా బాబా రామ్దేవ్ మాట్లాడుతూ పతంజలి కోవిడ్ మెడిసిన్ ‘కొరోనిల్’కు చెందిన అన్ని అనుమానాలను ఈ పరిశోధనా పత్రం...
24 foreign diplomats and envoys visit J&K, call the situation on ground ‘Impressive’
New Delhi: A group of 24 Foreign Heads of Missions, representing various geographical regions, arrived in Srinagar on Wednesday, Feb 17. They visited Magam in Budgam District of Central Kashmir to witness the “Block Diwas”, a public outreach initiative organised every week by the local administrations in the union territory of Jammu and Kashmir. The envoys were warmly received by the...



















