తిరుమల పరిరక్షణ ఉద్యమానికి నేతృత్వం వహించిన శ్రీ టి.ఎస్.రావు ఇక లేరు

తిరుమల తిరుపతి క్షేత్ర పవిత్రతను కాపాడటంతోపాటు ధర్మరక్షణకు సంబంధించిన పలు విషయాల్లో చురుకుగా పాల్గొన్న మాజీ పోలీసు అధికారి శ్రీ టి ఎస్ రావుగారు ఈ నెల 15న స్వర్గస్తులయ్యారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. కృష్ణ జిల్లాలో జన్మించిన తాళ్లూరి సూర్యనారాయణ రావు చిన్నప్పటి నుండి మేధావి. గణితంలో దిట్ట. మంచి ఉపాధ్యాయుడు కావాలన్నది వారి జీవన లక్ష్యం. కానీ వారు IPS పూర్తి చేశారు. ప్రారంభంలో గుజరాత్ లో పనిచేశారు. 1983లో NTR ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ సిటీ పోలీస్...

శ్రీనగర్: 31 సంవత్సరాల‌ తర్వాత తిరిగి తెరుచుకున్న శీతల్ నాథ్‌ ఆలయం

ఉగ్రవాదం, హిందువుల వలసల కారణంగా 31 సంవత్సరాల క్రితం తలుపులు మూసివేసిన శ్రీనగర్ లోని హబ్బా కదల్ ప్రాంతంలో ఉన్న శీతల్ నాథ్‌ ఆలయం వ‌సంత‌ పంచమి సందర్భంగా భక్తుల కోసం తిరిగి తెరుచుకుంది. ఫరూక్ అబ్దుల్లా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదం బెదిరింపుల వ‌ల్ల ఈ ఆలయం బలవంతంగా మూసివేయబడింది. ఆ స‌మ‌యంలో ముఫ్తీ మహ్మద్ సయ్యద్ కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. సుదీర్ఘ కాలం త‌ర్వాత తెరుచుకున్న ఆల‌యంలో భ‌క్తులు వ‌సంత పంచ‌మి సంద‌ర్భంగా పూజ‌లు నిర్వ‌హించారు. శ్రీనగర్ మేయర్ జునైద్...

ఇద్ద‌రు కేరళ  పి.ఎఫ్‌.ఐ ఉగ్రవాదుల అరెస్టు

హిందూ సంఘాల నాయ‌కులే ల‌క్ష్యంగా, వ‌సంత పంచ‌మి రోజున‌ దాడికి కుట్ర పన్నిన  ఇద్ద‌రు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి.ఎఫ్‌.ఐ) ఉగ్ర‌వాదుల‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని లక్నోకు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ మంగ‌ళ‌వారం అరెస్టు చేసింది. ఈ సంద‌ర్భంగా యుపి లా అండ్ ఆర్డర్ ఎడిజి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ కేర‌ళ‌కు చెందిన అన్సాద్ బద్రుద్దీన్, ఫిరోజ్ ఖాన్ అనే ఇద్ద‌రు పి.ఎఫ్‌.ఐ స‌భ్యులు వ‌సంత పంచ‌మి రోజున హిందూ నాయ‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని భారీ ఉగ్ర‌దాడికి పన్నాగం పన్నార‌ని తెలిపారు. ఇంట‌లిజెన్స్ వ‌ర్గాల...

విగ్రహాల విధ్వంసం.. వృత్తికి కళంకం.. సెయింట్ వాలెంటైన్ మతోన్మాదం 

ప్రేమికుల ప్రేమకు చిహ్నంగా ఫిబ్రవరి 14 నాడు జరుపుకుంటున్న వాలెంటైన్స్ డే అనేది క్రైస్తవ మతాధిపతి అయిన సెయింట్ వాలెంటైన్ పేరుమీద ఏర్పడింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. వృత్తిరీత్యా వైద్యుడు కూడా అయిన వాలెంటైన్ ఒక క్రైస్తవ మతోన్మాది. అప్పట్లోనే వాలెంటైన్ను క్రైస్తవేతరుల, పాగన్ దేవుళ్ల విగ్రహాల విధ్వంసకారుడిగా అభివర్ణించారు. క్రైస్తవేతర దేవుళ్లను అసభ్యంగా నిందిస్తూ మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేవాడు. (ఆధారం: Legenda Aurea: Compiled in 1275 CE)

గాల్వాన్‌ లోయలో ప‌ర్య‌టించ‌నున్న పార్లమెంటరీ కమిటీ

 తూర్పు లఢఖ్‌లోని గాల్వాన్‌ లోయ, ప్యాంగాంగ్‌ త్సో సరస్సు ప్రాంతాల్లో రక్షణ రంగంపై నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ త్వరలో పర్యటించనుందని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన మే నెల చివరి వారంలో లేదా జూన్‌లో ఉండే అవకాశం ఉందని తెలిపాయి. 30 మంది సభ్యులు గల ఈ ప్యానెల్‌కు బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి జువల్‌ ఓరం చైర్మన్‌గా ఉన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా ఈ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్న...

#MobLynching: రామమందిర నిర్మాణ నిధి సేకరిస్తున్న బజరంగ్‌దళ్ యువ కార్యకర్త దారుణ హత్య

అయోధ్య రామమందిర నిర్మాణం కోసం నిధిసేకరణలో ఉన్న రామభక్తుడిని దారుణంగా హత్యచేసిన ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.  రింకూ శర్మ అనే ఓ 24 ఏళ్ల బజరంగ్ దళ్ కార్యకర్త మకర సంక్రాంతి నుండి దేశ వ్యాప్తంగా ప్రారంభమైన రామ మందిర నిర్మాణ నిధి సేకరణ అభియాన్‌లో చురుకుగా పాల్గొంటున్నాడు. తాను నివసించే మంగోల్‌పురి ప్రాంతంలో ప్రజలకు రామ మందిర చరిత్ర వివరిస్తూ.. మందిర నిర్మాణానికి నిధులను సేకరిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక ముస్లిం యువకులు అతడితో వాగ్వాదానికి దిగిన ఘటన గత నెలలో చోటుచేసుకుంది. సమయానికి పెద్దలంతా చేరడంతో ఆ...

మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తించవు: కేంద్ర న్యాయశాఖ మంత్రి స్పష్టీకరణ

షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులు హిందూ మతం వీడి క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి మారితే రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లకు అర్హత కోల్పోతారని కేంద్ర న్యాయశాఖ మంత్రి ‌రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో స్పష్టం చేశారు. గురువారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు సమాధానమిచ్చారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అనేకమంది క్రైస్తవంలోకి మారుతున్నప్పటికీ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులుగా పోటీ చేసి, పదవులు అనుభవిస్తున్నారని, అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించేందుకు రాజ్యాంగ సవరణ చేసే ఆలోచన ఏమైనా ఉందా అని జీవీఎల్‌ నరసింహారావు సభలో...

#MobLynching: ‘जय श्रीराम’ बोलने पर कथित शांति दूतों द्वारा हिन्दू युवक की हत्या

नई दिल्ली: अयोध्या में श्रीराम मंदिर निर्माण के लिए चलाया जा रहा निधि समर्पण अभियान सामाजिक समरसता का जीवंत उदाहरण बनकर सामने आ रहा है| वहीं, दिल्ली में कथित शांति दूतों ने एक बार फिर अपनी कायराना हरकत से भगवान राम के अनुष्ठान में खलल डालने का प्रयास किया है| दिल्ली के मंगोलपुरी क्षेत्र में बुधवार रात एक हिन्दू युवक...

BJS & Kashmir’s Constitutional Position

-Pandit Deendayal Upadhyaya Bharatiya Jana Sangh can legitimately claim the credit for having saved the State of Jammu and Kashmir for India. While making this statement we do not mean to disregard the heroic part played by our valiant armed forces in defending and freeing the State from Pakistani invaders. If Pakistan still continues to illegally occupy a part of...

“అల్లాహ్ అనుగ్రహం” కోసం దారుణానికి పాల్పడిన మహిళ

సభ్యసమాజం తలదించుకునే విధంగా మతం మత్తులో దారుణానికి పాల్పడింది ఓ మహిళ. 'అల్లాహ్ అనుగ్రహం' కోసం అభంశుభం తెలియని కన్న కొడుకుని బలిచ్చింది. ఈ హృద‌యవిదార‌క‌ర ఘట‌న కేర‌ళ‌లో చోటు చేసుకుంది. సులేమాన్‌, షాహిదా దంప‌తులు తమ ముగ్గురు పిల్లలతో కేరళ రాష్ట్రం పాలక్క‌డ్‌లో నివ‌సిస్తున్నారు. సులేమాన్ ఆటో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తుండగా షాహిదా ఇస్లామిక్ పాఠశాల (మ‌ద‌ర్సా)లో బోధకురాలిగా ప‌నిచేస్తోంది. నిత్యం ఖురాన్ బోధించే షాహిదా తీవ్రమైన మూఢనమ్మకాలకు లోనైంది. ఈ క్ర‌మంలో "అల్లాహ్ అనుగ్రహం కోసం" తన ఆరెండ్ల కొడుకుని బలిచ్చింది. ఇంట్లో భ‌ర్త, పిల్ల‌లు నిద్రిస్తుండ‌గానే త‌న ఆరెండ్ల కొడుకుని బాత్రూంలోకి తీసుకెళ్లి అతి కిరాత‌కంగా...