భైంసా మతహింసకు నేటితో ఏడాది!

ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో హిందూ కుటుంబాలపై దాడికి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది. జనవరి 2020 న ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో చోటుచేసుకున్న బీభత్సం కారణంగా పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తుల దాడిలో దాదాపు 18 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. భైంసాలో బీభత్సం: ఇళ్ళు దగ్ధం.. ఉద్రిక్త పరిస్థితులు 12 జనవరి 2020న పట్టణంలోని ఒక ప్రాంతంలో ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన  యువకుడు ద్విచక్రవాహనంపై వీధుల్లో విచక్షణారహితంగా  హంగామా చేస్తుండటంతో  స్థానిక యువకులు మందలించారు. ఇదే...

अंग्रेज़ भारत से क्यों भागे…? / 1

मुंबई का नौसेना आंदोलन – प्रशांत पोळ द्वितीय विश्वयुद्ध के बाद की परिस्थिति सभी के लिए कठिन थी. ब्रिटेन के तत्कालीन प्रधानमंत्री विंस्टन चर्चिल भारत को स्वतंत्रता देने के पक्ष में नहीं थे. वे अपनी युवावस्था में भारत में रह चुके थे. ब्रिटिश आर्मी में सेकेंड लेफ्टिनंट के नाते वे मुंबई, बंगलोर, कलकत्ता, हैदराबाद आदि स्थानों पर तैनात थे. नॉर्थ वेस्ट...

Telugu book on Rama Janma Bhoomi was launched in Hyderabad

A new book titled as “Rajillu Ramabhoomi- Sri Rama Janmabhoomi” was launched on 10 January 2021 at Annojiguda, Hyderabad by Sri Sunil Ambekar ji, Akhil Bharatiya Sah Prachara Pramukh and Sri Boorla Dakshinamurthy ji, Sanghachalak of RSS Telangana. This book, published by Samvit Prakashan, briefs the scholarly and literary evidence of nearly 500 years of Hindus fight and their continuous...

రామజన్మభూమి విశేషాలతో పుస్తక ఆవిష్కరణ

రామ జన్మభూమికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన "రాజిల్లు రామభూమి - శ్రీ రామ జన్మభూమి" పుస్తకాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత సహ ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ గారు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  తెలంగాణ ప్రాంత సంఘచాలక్ శ్రీ బూర్ల దక్షిణామూర్తి గారు ఆవిష్కరించారు.   భాగ్యనగరం అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యా కేంద్రంలో సమాచార భారతి ఆధ్వర్యంలో ఆదివారం ఈ పుస్తకావిష్కరణ జరిగింది. విశ్వసంవాద కేంద్ర తెలంగాణా సంకలనం చేసిన ఈ పుస్తకాన్ని 'సంవిత్ ప్రకాశన్ పబ్లికేషన్స్' వారు ప్రచురించారు. రామజన్మభూమి ప్రాంగణ పున: ప్రాప్తి,...

భారతదేశ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిస్తున్న క్రైస్తవ సంస్థపై చర్యలకు ఆదేశం

భారతదేశ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్న క్రైస్తవ మిషనరీ సంస్థపై చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి.   అంతర్జాతీయంగా భారతదేశంపై దుష్ప్రచారం సాగిస్తున్న పెర్సిక్యూషన్ రిలీఫ్ (Persecution Relief) సంస్థ వ్యవస్థాపకుడు, మధ్యప్రదేశ్ కు చెందిన శిబు థామస్ పై ఐపీఎస్ సెక్షన్లు 499, 500 కింద FIR నమోదు చేయాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్ భోపాల్ డీఐజీని ఆదేశించింది. దేశంలోని క్రైస్తవులపై మతపరమైన హింస ఎక్కువైందంటూ  పెర్సిక్యూషన్ రిలీఫ్ (Persecution Relief) సంస్థ, ప్రపంచ దేశాల్లో మత స్వాతంత్రం, మతపరమైన మైనారిటీల...

समरस समाज, संस्कारित परिवार के निर्माण में सभी प्राथमिकता से कार्य करेंगे – डॉ. कृष्णगोपाल

कोरोना की चुनौती के पश्चात आत्मनिर्भरता–स्वरोजगार–कौशल विकास को बनाएंगे समाज का आंदोलन राष्ट्रीय स्वयंसेवक संघ एवं विविध संगठनों में कार्य करने वाले कार्यकर्ताओं की तीन दिवसीय अखिल भारतीय समन्वय बैठक 05 से 07 जनवरी तक कर्णावती यूनिवर्सिटी, गांधीनगर में संपन्न हुई. बैठक के अंतिम दिन आयोजित पत्रकार परिषद में राष्ट्रीय स्वयंसेवक संघ के सह सरकार्यवाह डॉ. कृष्णगोपाल जी ने बताया कि...

క‌రోనా ప‌రిశోధ‌న‌కు చైనా అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

కోవిడ్ -19 మూలాన్ని పరిశోధించడానికి చైనాలోని వుహాన్ ప్రాంతాన్ని సందర్శించడానికి అంతర్జాతీయ నిపుణులకు చైనా ఇంకా అనుమతి ఇవ్వకపోవడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డ‌బ్ల్యూ.హెచ్.‌వో) నిరాశ వ్యక్తం చేసింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఆన్‌లైన్ మీటింగ్ డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ, క‌రోనాపై అంతర్జాతీయ శాస్త్రీయ బృందం సభ్యులు తమ ప్రయాణాన్ని ఇప్పటికే ప్రారంభించార‌ని, అయితే చైనా అధికారులు మాత్రం ప‌రిశోధ‌న‌కు అవసరమైన అనుమతులు ఇవ్వలేద‌ని తెలిపారు. ఈ మిషన్ కు డబ్ల్యూహెచ్‌ఓ ప్రాధాన్యతనిస్తోంద‌ని, వీలైనంత త్వరగా మిషన్‌ను చేపట్టడానికి డ‌బ్ల్యూహెచ్‌వో ఆసక్తిగా ఉందని...

Union Government removes ‘Halal’ references from APEDA Red Meat Manual

In a move that finally ends the discriminatory slaughtering practices, Agricultural and Processed Food Products Export Development Authority (APEDA) which comes under the Ministry of Commerce has removed all ‘Halal’ references from its Red meat manual. Halal is an Islamic way of slaughtering, which goes against the religious belief system of Hindus, Sikhs and others. Recently, there four of...

ర‌క్త‌దాన్ సేవా ట్ర‌స్ట్ సౌజ‌న్యంతో రక్తదాన శిబిరం – బర్కత్ పుర భాగ్

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని రక్తదాన్ సేవ ట్రస్ట్ - తెలంగాణ వారి సౌజన్యంతో జనవరి 10 2021 ఆదివారం రోజున రక్తదాన్ సేవ, బర్కత్ పుర భాగ్ నారాయణగూడ లోని శ్రీ కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో రక్తదాన శిబిరం నిర్వహించ‌నున్నారు. ఈ శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని గాంధీ హాస్పిటల్ తో పాటు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM) నారాయణగూడ రక్తదాన‌ కేంద్రాల‌కు అందించనున్నారు. ఏమిటి రక్తదాన్ సేవ? రక్తదాన్ సేవ ట్రస్టు - తెలంగాణ మన రాష్ట్రీయ...

క్రైస్తవ మతోన్మాదుల అనైతిక ప్రవర్తనను ప్రశ్నించినందుకు కేసు! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మితిమీరిపోతున్న క్రైస్తవ మతోన్మాదానికి నిదర్శనం ఈ ఘటన. అత్యంత అనైతికంగా హిందువుల మందిరాల వద్ద క్రైస్తవ ప్రార్ధనలు ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నించినందుకు హిందువులపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూర్ జిల్లాలో కొండ‌వీడు కొండ‌ల‌పై కొలువుదీరిన శ్రీ ల‌క్ష్మి న‌ర్సింహ‌స్వామి ఆల‌య ప్రాంగణంలో మొన్న డిసెంబ‌ర్ 31న కొంద‌రు వ్య‌క్తులు క్రైస్తవ ప్రార్ధనలు ఏర్పాటు చేసారు. ఐతే ఈ అనైతిక చర్యను అక్క‌డి స్థానికులు ప్రశ్నించే ప్రయత్నం చేయగా, క్రైస్తవ ప్రచారకులు తిరిగి వీరిపైనే బెదిరింపులకు పాల్పడిన వీడియోను కొందరు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి, అన్యాయాన్ని ప్రశ్నించడంతో ఈ విషయం...