క్రైస్తవ పాఠశాల నుండి విద్యార్థి బహిష్కరణ ఘటనలో చర్యలేవి?: జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం
అయ్యప్ప మాల వేసుకున్ననాలుగో తరగతి విద్యార్థిని క్రైస్తవ పాఠశాల నుండి బహిష్కరించిన ఘటనలో ఏడాది గడుస్తున్నా తీసుకున్న చర్యలు వివరాలు సమర్పించనందుకు జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరుకు కమిషన్ నోటీసు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 2019 డిసెంబర్ 3న భవనగిరిలోని ఇండియన్ మిషన్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న ప్రణీత్ రెడ్డి అనే విద్యార్థి అయ్యప్ప దీక్ష స్వీకరించాడు. దీక్షా వస్త్రాలు ధరించి పాఠశాలకు వచ్చినందుకు పాఠశాల యాజమాన్యం విద్యార్థిని 41 రోజుల పాటు...
భారత్ బంద్ లో పాల్గొనడం లేదు – భారతీయ కిసాన్ సంఘ్ ప్రకటన
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హరియాణ, ఉత్తర్ ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు ఢిల్లీ సరిహద్దులో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. రైతు నాయకులు, ప్రభుత్వం మధ్య 5 దఫాలుగా జరిగిన చర్చలు ఫలవంతం కాలేదు. కానీ చట్టాల్లో అవసరమైన సవరణలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు. డిసెంబర్ 9న రెండు పక్షాలు తదుపరి చర్చల కోసం సమావేశమవుతాయి. తదుపరి చర్చలకు హాజరవుతామని రైతు నాయకులు...
వ్యవసాయ చట్టాలు – నిజా నిజాలు
దేశంలోని రైతుల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. గతంలో అనేక రకాల ఇబ్బందులకు గురైన రైతులకు ఈ వ్యవసాయ చట్టాలు ఎంతగానో దొహదపడతాయి. ఎంతో మంది రైతులు ఈ చట్టాలతో లబ్ది పొందుతున్నారు. అయితే కొన్ని రోజులుగా ఈ చట్టలపై కేవలం పంజాబ్ కు చెందిన కొందరు రైతులు మాత్రం తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నారు. చట్టాలను వెంటనే రద్దు చేయాలంటూ డిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. ఇంతకీ ఈ ఆందోళనకారుల అభ్యంతరాలు ఏమిటి? అసలివి రైతు ఆందోళనలెనా? రైతుల...
అఖండ భారత్ కల్పన కాదు, సంకల్పం
- డా. మన్మోహన్ వైద్య కొద్దిరోజుల క్రితం ముంబైలో `కరాచీ స్వీట్ మార్ట్’ అనే దుకాణం పేరు మార్చమంటూ ఒక శివసేన కార్యకర్త దుకాణాదారుడిని హెచ్చరించాడు. కరాచీ పాకిస్తాన్ లో నగరం కనుక, పాకిస్తాన్ ఎప్పుడు భారత్ లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికే ప్రయత్నిస్తోంది కనుక ఆ పేరు మార్చాలన్నది ఆ కార్యకర్త వాదన. దుకారణాదారుడు కూడా గత్యంతరంలేక`కరాచీ’ అనే పదంపై ఒక తెల్లకాగితం అంటించాడు. అక్కడితో వివాదం సమసిపోయింది. కానీ ఈ సంఘటనతో తమకు ఏ సంబంధం లేదని శివసేన ప్రకటన జారీచేసినట్లు పత్రికల్లో...
Resolutely determined RSS Marching towards Its Cherished Goal
Vijaydashmi Lekh-Mala: Ultimate Goal Of RSS Vishavguru Bharat. .......17/18 -Narender Sehgal Our ancient Nation was divided into two parts on 15th August, 1947 – India, that is Bharat and Pakistan. After Bharat got political independence, Gandhiji suggested that we should disband the Congress party and convert it into a Seva Dal, as the work of Congress has been concluded. But power-hungry leaders...
రామమందిరం నుండి రామరాజ్యం వైపు
పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఇంటర్వూ ప్ర; రామమందిర నిర్మాణం ప్రారంభం కావడంతో అయోధ్య వివాదం ముగిసినట్లే. దీనితో శ్రీ రామచంద్రుని గురించిన చర్చ కూడా ముగిసిపోతుందా? జ. శ్రీ రామమందిర శిలాన్యాస కార్యక్రమం 1989లోనే జరిగిపోయింది. ఇప్పుడు ఆగస్ట్ 5న కేవలం మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మందిర నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ కోసం ప్రయత్నం సాగింది. దేశ సర్వోచ్ఛ న్యాయస్థానం దీనిపై తుది తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఒక న్యాస్ ఏర్పాటైంది. ఆ...
సమాజ సేవ పేరుతో మత మార్పిళ్లు… రూ.31 కోట్ల దుర్వినియోగం చేసిన క్రైస్తవ సంస్థ
సామాజిక సేవ అనేది అత్యంత ప్రశంసనీయమైన కార్యకలాపాలలో ఒకటి. భారతదేశంలోని చాలా ఎన్జీఓలు సమాజానికి ఎదో ఒక విధంగా తమ వంతు సహాయపడటానికి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాయి. కానీ, ఇటీవలి కాలంలో ఈ సామాజిక సేవలు కొన్నిసార్లు ఒక రహస్య ఎజెండాతో పనిచేస్తాయని చెప్పడానికి అనేక ఉదాహరణలు వెలుగులోకి వస్తున్నాయి. మన సమాజంలో ఇలాంటి కార్యకలాపాలు నడిపించడంలో క్రైస్తవ మిషనరీలు ముందంజలో ఉన్నాయి. అలాంటి ఒక విషయం ఇటీవల గౌహతిలో వెలుగులోకి వచ్చింది. గౌహతిలోని 'స్నేహాలయ' అనే క్రైస్తవ మిషనరీ సంస్థ అనాథాశ్రమానికి వచ్చిన...
Incomplete and Fragmented Independence
Vijaydashmi Lekh-Mala: Ultimate Goal Of RSS Vishavguru Bharat. .......16/18 - Narender Sehgal With full consent of Indian National Congress and Muslim League, Britishers after dividing our ancient nation left for their country. Congressmen who went about begging and bargaining for freedom, cannot imagine even remotely the pain and sorrow of lacs of those freedom fighters’ souls who sacrificed their whole lives...
Saffron Sweeps Shahar
- Aditya Bharadwaj Khandavalli “We’ve planned a surgical Strike and have done a Saffron one” exalted B. Sanjay the State president of BJP Telangana. As Hyderabad Municipal Elections witness a swing in giving rise to astonishing results. The Bharatiya Janata Party’s vote share has seen a 31% surge recording 34% while the seat number has gone up by 10...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమల వికాసం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తన సత్తా చాటుకుంది. మొత్తం 150 స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. డిసెంబర్ 1న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిసెంబర్ 4న వెలువడిన ఫలితాల్లో 150 డివిజన్లకు గాను.. 149 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44 స్థానాలను గెలిచింది. కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితమయింది. ఇక నేరెడ్మెట్ ఫలితాన్ని రిటర్నింగ్ అధికారి నిలిపివేశారు. స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లు.. మెజారిటీ కంటే ఎక్కువ...


















