భైంసా: మతఘర్షణల్లో నివాసం కోల్పోయిన నిర్వాసితుల ఇళ్ల కోసం సేవాభారతి భూమిపూజ

ఆదిలాబాద్: భైంసా పట్టణంలో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన మతఘర్షణల్లో ఇల్లు కాలిపోయి నివాసం కోల్పోయిన నిర్వాసిత హిందూ కుటుంబాలకు సేవాభారతి ఆపన్న హస్తం అందించింది అందించింది. నిర్వాసితులకు ఇండ్లు కట్టించే కార్యక్రమంలో భాగంగా 24 ఆగస్టున  భూమి పూజ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ మాననీయ  శ్రీ  దేవందర్  జీ, శ్రీ దుర్గారెడ్డి గారు  వివిధ సామాజిక, స్వచ్ఛంధ సంఘాల పెద్దలు మరియు సంఘ్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో అసలు ఏం జరిగింది?: జనవరి 12, 2020 తేదీన పట్టణంలోని ఒక ప్రాంతంలో ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన  యువకుడు ద్విచక్రవాహనంపై వీధుల్లో విచక్షణారహితంగా ...

5000 మంది ఎస్సీలకు విశ్వహిందూ పరిషత్ అర్చక శిక్షణ పూర్తి 

సామాజిక సమరసతలో భాగంగా నిమ్నవర్గాలను ధార్మిక జీవనానికి దగ్గర చేసే కృషిలో భాగంగా  విశ్వహిందూ పరిషత్  ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 5000 మంది ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారికి అర్చకత్వంలో శిక్షణనిచ్చింది. ఈ మేరకు విశ్వహిందూ పరిషద్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ప్రకటన విడుదల చేశారు. ఐ.ఏ.ఎన్.ఎస్ వార్తా సంస్థతో మాట్లాడిన శ్రీ వినోద్ బన్సల్.. దేశంలోని దక్షిణాదిలో ఎక్కువ సంఖ్యలో ఎస్సీ సామాజిక వర్గీయులకు అర్చకత్వంలో శిక్షణనిచ్చామని, కేవలం ఒక్క తమిళనాడులోనే ఈ సంఖ్య 2,500 అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తరువాతి స్థానంలో ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా 5000 మంది...

Book ‘Delhi Riots 2020 : The Untold Story’ – Bloomsbury withdraws the book, Pressure from the ‘free speech’ advocates?

New Delhi. Bloomsbury India, the book publishing company has decided to withdraw the book ‘Delhi Riots 2020 : The Untold Story’ authored by Advocate Monika Arora, Sonali Chitalkar and Prerna Malhotra. The book was to be released on Aug 22nd 2020. In a statement, the publication house cited a ‘virtual pre-publication launch organised without our knowledge by the authors’ as...

డిల్లీ అల్లర్ల గురించి వివరించే పుస్తకాన్ని విరమించుకున్న ప్రచురణ సంస్థపై నిరసనల సెగ

నిరసనగా తమ పుస్తక ప్రచురణలు వెనక్కి తీసుకుంటున్న రచయితలు  ఢిల్లీ అల్లర్ల వెనుక  వాస్తవాలను వివరిస్తూ వచ్చిన "ఢిల్లీ రయట్స్ 2020: ది అన్ టోల్డ్ స్టోరీ" అనే పుస్తకాన్ని  ప్రచురణ సంస్థ బ్లూమ్స్ బరి ఉపసంహరించుకోవడం పట్ల సర్వత్ర నిరసన వ్యక్తమవుతోంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ షాహీన్ బాగ్ జరిగిన నిరసన ప్రదర్శనల పేరిట జరిగిన అల్లర్ల గురించి వివరిస్తూ వ్రాసిన పుస్తకాన్ని ప్రచురించడమేకాక విశేష ప్రచారాన్ని కల్పించిన బ్లూమ్స్ బరి సంస్థ అనంతరం ఈ పుస్తకాన్ని ఉపసంహరించుకుంది. ఇందుకు...

Who is killing Hindu Saints engaged in protection of tribal interests?

4 months ago, 2 sadhus and their driver were brutally murdered by a mob in Palghar, Maharashtra. A shocking thing had come to light about the mob lynching of the Sadhus, since the past several months, the activities of proselytizing and Christian missionaries had increased considerably. Because Hindu organizations and saintly saints oppose this, they harbor enmity with the...

విన్నపాలు, విజ్ఞప్తులు (1918 డిసెంబర్ – 1920 జులై)

- డా. శ్రీరంగ గోడ్బోలే ఖిలాఫత్ ఉద్యమం రెండు అంకాలుగా సాగి, సమసి పోయిందని చెప్పవచ్చు. మొదటి అంకం విన్నపాలు, విజ్ఞప్తులు (1918 డిసెంబర్ నుండి 1920 జూలై వరకు).  ఈ సమయంలో సభలు, సమావేశాలు జరపటం, ప్రభుత్వాన్ని అభ్యర్దించటం మాత్రమే జరిగింది. రెండవ అంకంలో(1920 ఆగష్టు నుండి 1922 మార్చ్ వరకు)  దుందుడుకుతనం – దారుణాలు. చరిత్ర మొత్తంలో ముస్లిం మత వర్గాలు ఇదే వ్యూహాన్ని అనుసరించేవి. “ఉమ్మా“ (మూక)బలం కూడుకునే దాకా వినయంగా, శాంతి దూతల్లా వ్యవహరించి ఎప్పుడైతే తగిన శక్తి...

గణపతిం భజే..

-- సత్యదేవ మనకున్న ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. దీన్నే గణేశచతుర్థి అని కూడా అంటారు. ఏడాదిలో నాలుగు చవితి (చతుర్థి) తిథులు గణేశపరంగా కనిపిస్తాయి. మొదటిది ప్రతినెల పౌర్ణమి తరువాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా లెక్కించి పూజ చేస్తారు. ఈ రోజు చేసే గణేశపూజ కష్టాలను తొలగిస్తుందని పెద్దల మాట. రెండవది దూర్వా గణేశ వ్రతం. ఇది ఇరవై ఒక్క రోజుల పాటు చేస్తారు. దీన్ని శ్రావణ కార్తీక శుద్ధ చతుర్థినాడు చేస్తారు. మూడవది సిద్ధి వినాయక వ్రతం. భాద్రపద...

భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకే మా ప్రయత్నం: ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు వెల్లడి 

భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడమే తమ ప్రయత్నం అని ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు అసిఫ్ ఇక్బాల్ తన్హా పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు. ఢిల్లీ ప్రత్యేక పోలీస్ విభాగానికి ఈ విషయాన్ని వెల్లడించినట్టు జీ న్యూస్ తెలిపింది. జామియా మిలియా ఇస్లామియా విద్యార్థి అయిన  ఆసిఫ్ ఇక్బల్  2014 నుండి  స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజషన్ సంస్థ సభ్యుడుగా కొనసాగుతున్నాడు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన పేరిట ఢిల్లీ జరిపిన అల్లర్ల కేసులో ఇతడిని మే నెలలో పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసారు. భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఉద్దేశంతో పాటు తన ఇతర అనేక విస్మయకరమైన...

Sewa – RSS Swayamsevaks help in cremation of Corona infected body

Silchar: Covid-19 has been pandemic for entire world. Hence Indian states like Assam having heavily affected by this pandemic. People are more concern and have some fear to work as a front line workers, as they think virus will affect them. All Social places are closed, Social Distancing is maintained, marriage ceremony, public meeting all this staffs have under...

పాకిస్తాన్‌కు షాకిచ్చిన సౌది అరేబియా యువరాజు 

పాకిస్తాన్‌కు దాని సన్నిహిత దేశమైన సౌదీ అరేబీయా నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చలు జరపడానికి సౌదీకి వెళ్లిన పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వాను కలవడానికి సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నిరాకరించారు. భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చుకుంటున్న సౌదీకి ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కారు వార్నింగ్‌ ఇచ్చిన నేపథ్యంలో సౌదీ యువరాజు పాక్‌ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వాను కలవడానికి సమయం ఇవ్వకపోవడం గమనార్హం. నివేదికల ప్రకారం పాక్‌ ఆర్మీ చీఫ్‌ బజ్వా, గూఢచారి సంస్థ ఇంటర్‌...