Mob Lynching – Arun Prakash who led Vinayakar Chathurthi procession near Ramanathapuram stabbed to death
Chennai. Arun Prakash (22), who had led a Vinayakar Chathurthi procession in Ramanathapuram was stabbed to death by unidentified persons on Monday. Arun Prakash is the son of Saminathan residing at Kallar Street in Vasanth Nagar near Ramanathapuram. He along with his friend Yogeshwaran (23), son of Suresh, belonging to the same area were standing and talking outside an ATM...
ప్రకృతి వందన: ప పూ సర్ సంఘచాలక్ డా మోహన్ భాగవత్ గారి ఉపన్యాసం
హిందూ స్పిరిచ్యుయల్ సర్వీసు ఫౌండేషన్ ఆగస్టు 30న నిర్వహించిన ప్రకృతి వందన కార్యక్రమంలో డా మోహన్ భాగవత్ గారి ఉపన్యాసం.
Sarsanghchalak Dr. Mohan Bhagwat ji’s Udbodhan at Prakriti Vandana
All of us are participating in this special program of 'Paryavaran Divas' (Environment Day) being organised on 30 August by the Hindu Spiritual Service Foundation. Environment, this word is very often heard and spoken today. And this is also an occasion to celebrate a day dedicated to the environment, that too universally. The reason for this is the lifestyle which...
అహంకారానికి అంతం ‘వామన’తత్త్వం
విష్ణువు దుష్ట సంహరణార్థం అవతరించిన మోక్షప్రదాత. అందుకు వామనావతార ఘట్టం ఉదాహరణ. దశావతారాలలో ఐదవదైన ఇది అంశావతారమే తప్ప పరిపూర్ణావతారం కాదని, బలి చక్రవర్తిని నిర్జించి స్వర్గాధిపత్యాన్ని మళ్లీ ఇంద్రుడికి ఇప్పించడమే ఈ అవతార లక్ష్యమని పురాణాలు చెబుతున్నాయి. బలి దేవతలను గెలిచి ఇంద్రుని రాజధాని అమరావతిని వశపరచుకున్నాడు. దేవతలు భయకంపితులై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దానవగణ చేష్టలను సహించలేని దేవమాత అదితి భర్త కశ్యపునికి విన్నవించింది. ఆయన సూచన మేరకు శ్రీమహా విష్ణువును ఉద్దేశించి సర్వతపః ఫలమైన వయోభక్షణ వ్రతాన్ని ఆచరించింది. ఆ...
విశ్వమంతటా ఒకే చైతన్య శక్తి ఉంది : ప్రకృతి వందన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా.మోహన్ భాగవత్
పర్యావరణం అనే మాట ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. అలాగే ప్రతి సవత్సరం పర్యావరణ దినోత్సవం జరపడం కూడా ఆనవాయితీ అయింది. దీనికి కారణం ఏమిటంటే ఇప్పటి వరకు ప్రపంచంలో అనుసరిస్తున్న జీవన శైలి పర్యావరణానికి అనుకూలంగా లేదు. ప్రకృతిని జయించి మనిషి జీవించాలనే ధోరణిలో ఉంది ఆ శైలి. ప్రకృతి మనిషి వాడుకునేందుకే ఉన్నదని, ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనిషికి లేదనే ధోరణి అది. ప్రకృతిపై మనిషికి పూర్తి అధికారం ఉందని భావించి సాగే జీవన శైలి. అలా మనం 200 నుంచి...
Environment Conservation In Ancient India
Introduction In Modern Days Environmental Science And Ecology Is Subject Of Modern Science In Which We Study Environment And Its Constituents. Environmental Degradation As A Phenomenon Can Also Be Defined As Deterioration Of The Earths‟ Natural Surroundings, As A Result Of Excessive Exploitation Of The Available Resources. The Natural World Has Been Totally Altered By The New And Improved Methods...
ఖిలాఫత్ ఉద్యమం: బెదిరింపులు.. మారణకాండ
-- డా. శ్రీరంగ గోడ్బోలే ఖిలాఫత్ ఉద్యమం రెండవ దశ (ఆగస్ట్, 1920 – మార్చ్,1922) పూర్తిగా బెదిరింపులు, మారణకాండతో సాగింది. సహాయనిరాకరణ అందులోని బెదిరింపుల భాగం కాగా, దానికి అనుబంధంగా సాగిన హింస మరోభాగం. ఖిలాఫత్, సహాయనిరాకరణ – అవిభక్త కవలలు సహాయనిరాకరణోద్యమం తరువాత ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైందని లేదా రెండు ఒకేసారి ప్రారంభమయ్యాయని చాలామంది పొరబడతారు. అలాగే మొదటిది దేశ స్వాతంత్ర్య సాధన కోసం సాగిన ఉద్యమమని కూడా అనుకుంటారు. కానీ డా. అంబేద్కర్ ఈ అపోహలను ఇలా దూరం చేశారు –...
పోలీస్ చిత్ర హింసలు భరించలేక సాధువు ఆత్మహత్య: ఎస్సై ఆంటోనీ మైఖేల్ పై విచారణ
చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తన మరణానికి ఎస్ఐ కారణం: స్పష్టం చేసిన సాధువు ఎస్సైపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లు దాఖలు చేసిన హక్కుల సంఘాలు ఒక ఎస్సై పెట్టిన చిత్ర హింసలను భరించలేక, అవమానంతో మనస్థాపానికి గురై శరవరణ్ అనే ఒక సాధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని సేలం జిల్లా సంగగిరి తాలూకా, కుండంగల్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కుడుంగల్ ప్రాంతానికి చెందిన సాధువు శరవరణ్ అనారోగ్య సమస్యలతో వచ్చిన వారికి తనకు తెలిసిన పరిష్కారం చూపిస్తూ ఉన్నాడు. ఇందులో భాగంగా అమావాస్య...
ఆపరేషన్ క్లీన్: అధికారులు పట్టించుకోకపోవడటంతో చెరువు శుద్ధి చేపట్టిన స్వయంసేవకులు
హైదరాబాద్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆపరేషన్ క్లీన్ పేరిట చెరువు శుద్ధి చేపట్టారు. ప్రభుత్వం చేయాల్సిన పని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేశారు. సఫిల్-గూడా ప్రాంతంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆనందబాగ్ నగర ఆర్ఎస్ఎస్ శ్రేణులు గమనించి ముందుకు కదిలాయి. కార్యకర్తలు ఒకరి వెనుక ఒకరు వెళ్లి పారిశుధ్య సేవల్లో నిమగ్నమయ్యారు. హైదరాబాద్లోని సఫిల్గూడ చెరువులో వినాయకుడి నిమజ్జనాలు ప్రతియేటా సాగుతాయి. ప్రతి యేడాది హుస్సేన్ సాగర్ సహా హైదరాబాద్లోని అన్ని చెరువుల వద్దా నిమజ్జన ఏర్పాట్లు చేస్తారు...
‘ఆత్మస్థైర్యాన్ని నింపుదాం’
కరోనా బారిన పడినవారు ఎలాంటి భయాందోళనలకు గురి కావొద్దని, ధైర్యంగా ఉంటే ఎంతటి రోగాన్నైనా సులభంగా జయించవచ్చని క్షేత్ర (కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ) సేవాప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ చెబుతున్నారు. లాక్డౌన్ 1, 2 సమయాల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంతోమందిని అక్కున చేర్చుకొని వారి ఆకలిని తీర్చింది సేవాభారతి. అంతేకాదు, కొన్ని వందల మంది వలస కూలీలను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చింది. అలాగే కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కరోనా పోరులో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి వరుసలో ఉండి...



















