Finally Men and women are equal in Jammu Kashmir

The Constitution of India guarantees gender parity and this is one of the basic tenets enshrined in this document. Under this enunciation, men and women have equal rights. Be it in education, jobs, or political sphere, women can’t be discriminated against and denied anything on the basis of gender alone. Of course, positive discrimination exists whereby enabling legislations have been...

అయోధ్య రామమందిరం శక్తిశాలి, భవ్య భారత్ కు పునాదిగా నిలుస్తుంది – డా. సురేంద్ర జైన్

పత్రికా ప్రకటన అయోధ్య రామమందిర భూమిపూజ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సంఘటనగా నిలిచిపోతుందని విశ్వహిందూ పరిషత్ కేంద్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి డా. సురేంద్ర జైన్ అన్నారు. ఈ జాతీయ వైభవాన్ని ఇంకెవరూ మసకబార్చలేరని ఆయన అన్నారు. న్యూడిల్లీలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో శ్రీ రాముని జన్మస్థలంలో విదేశీ దురాక్రమణదారుడైన బాబర్ నిర్మించిన బానిస చిహ్నాన్ని చెరిపివేయడానికి హిందూ సమాజం 492 ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేసింది. ఈ పోరాటంలోని అనేక దశల్లో లక్షలాదిమంది రామభక్తులు బలిదానం చేశారు....

एक सशक्त व गौरव शाली भारत का आधार बनेगा श्री राम मंदिर: डॉ सुरेन्द्र जैन

नई दिल्ली, अगस्त 1, 2020। विश्व हिंदू परिषद (विहिप) के केन्द्रीय संयुक्त महामंत्री डॉ सुरेन्द्र जैन ने कहा है कि राम मंदिर का भूमि पूजन देश के लिए एक परम गौरवशाली क्षण है। इस राष्ट्रीय गौरव को कोई धूमिल नहीं कर सकता है। 492 वर्ष पूर्व श्री राम जन्मभूमि पर एक विदेशी आक्रांता बाबर द्वारा निर्मित स्मृतियों को हटाकर...

Ram temple will become base of a strong and glorious Bharat: Dr. Surendra Jain

Press Statement  New Delhi, August 01, 2020: The Central Joint General Secretary of Vishva Hindu Parishad (VHP), Dr. Surendra Jain, has said that the Bhumi Pujan (Adoration of Earth Goddess) for Ram temple is a glorious moment for the country. No one can tarnish this fulcrum of national glory. The Hindu society fought continuously for 492 years to undo...

అయోధ్య రామమందిరం కోసం ప్రజాపోరాటం – మొదటి భాగం

మర్యాదాపురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500ఏళ్ళపాటు పోరాటం చేయవలసి వచ్చింది. సుదీర్ఘ న్యాయపోరాటం, ఉద్యమాల తరువాత చివరికి మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆగస్ట్ 5న మందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతుంది. ఈ సందర్భంగా రామజన్మభూమి పోరాట చరిత్రను పరిశీలిద్దాం. క్రీ.శ-1528 బాబర్ ప్రధాన సేనాధిపతి అయిన మీర్ బాకీ అయోధ్యలోని రామ జన్మభూమి మందిరాన్ని కూలగొట్టాడు. 1528 నుండి 1934 మధ్య కాలంలో దీని కోసం 76 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ ఎన్నో తరాల...

ఖిలాఫత్ ఉద్యమం: పునాదులు వేసినది ఎవరు?

--డా. శ్రీరంగ గోడ్బోలే ఖిలాఫత్ ఉద్యమానికి కర్తలు ఎవరు? ప్రపంచ ఇస్లాం సిద్ధాంతాన్ని వాళ్ళు ఎక్కడ అందిపుచ్చుకున్నారు?  వాళ్ళ వేరువేరు మార్గాలు చివరికి ఒకే లక్ష్యం వైపుగా ఎలా సాగాయి?  మొదటి ప్రపంచ యుద్ధం నుండి  ఖిలాఫత్ ఉద్యమం వరకు జరిగిన సంఘటనల్లో ప్రధాన పాత్ర పోషించినవారి ఆలోచనలు ఏమిటన్నది తెలుసుకోవడం చాలా అవసరం. అలీఘర్ ఉద్యమం   1857 తిరుగుబాటుకు ముస్లింలే ప్రధాన కారణమని బ్రిటిష్ వారు భావించారు. ఎందుకంటే దేశంలో ఇస్లాం పాలన అంతం కావడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. హిందువులను వాళ్ళు పాలితులుగానే చూశారు తప్ప తోటి...

सामाजिक समरसता का अनुपम केंद्र बनेगा श्रीराम जन्मभूमि मंदिर : मिलिंद परांडे

नई दिल्ली, 30 जुलाई, 2020 -  विश्व हिंदू परिषद (विहिप) के केन्द्रीय महामंत्री श्री मिलिंद परांडे ने कहा कि मुझे ख़ुशी है कि मर्यादा पुरषोत्तम श्रीराम की जन्म भूमि के सम्बन्ध में यह पत्रकार वार्ता आज एक ऐसे पावन स्थल पर हो रही है जहां से डॉ. हेडगेवार जी द्वारा संघ-गंगा तथा  डॉ. बाबासाहेब अंबेडकर जी की दीक्षा भूमि...

Shri Ram Janmabhoomi Temple will be an unique hub of social harmony: Sri Milind Parande

New Delhi, July 30, 2020 – Central Secretary General of Vishva Hindu Parishad (VHP), Sri Milind Parande said, “I am delighted that this press conference, in respect of the birthplace of Maryada Purushottam Shri Ram, is being held today at the holy hub Nagpur that sourced the Sangh-Ganga by Dr. Hedgewar and the Samta-Ganga from the Deeksha Bhoomi here...

విశ్వహిందూ పరిషద్ పత్రికా ప్రకటన: శ్రీ రామజన్మభూమి ఆలయం సామాజిక సమరసతకు కేంద్రంగా నిలుస్తుంది

"డా. హెడ్గేవార్ సంఘ గంగ ప్రారంభించిన స్థలం, సమతా గంగను ప్రవహింపచేసిన డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ దీక్షాభూమి అయిన నాగపూర్ నుంచి మర్యాద పురుషోత్తముడైన శ్రీ రాముని జన్మభూమి గురించి పత్రికా సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.  శ్రీ రామచంద్రుడు సామాజిక సామరస్యం, సాధికారతల సందేశాన్ని తన జీవితం ద్వారా మనకు తెలియజేశారు. శ్రీ రామజన్మభూమిలో భవ్య మందిర నిర్మాణం కోసం జరిగే భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాల కోసం దేశం మొత్తం నుంచి వందలాది నదుల నీళ్ళు, అనేక పవిత్ర,...

రాజ్యాంగం నుండి ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ పదాలను తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

రాజ్యాంగ పీఠిక నుంచి 'సోషలిస్ట్', 'సెక్యులర్' పదాలను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ రెండు పదాలు 1977 ఎమర్జెన్సీ సమయంలో అప్రజాస్వామికంగా, పార్లమెంటులో ఎలాంటీ చర్చ లేకుండా ప్రతిపక్ష నాయకులందరూ జైల్లో ఉన్నప్పుడు చేర్చారనీ,  వీటిని తొలగించాలని న్యాయవాదులు బలరాం సింగ్,  కరుణేశ్ కుమార్ శుక్ల, విష్ణు శంకర్ జైన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారత రాజ్యాంగంలోని పీఠికలో 'సోషలిస్ట్', 'సెక్యులర్' అనే భావన గణతంత్ర స్వభావాన్ని విస్తరిస్తోందని, ఇది ప్రభుత్వ సార్వభౌమ అధికారాలకు మాత్రమే పరిమితం చేయాలని, సాధారణ పౌరులకు, రాజకీయ పార్టీలకు, సామాజిక...