విశ్వహిందూ పరిషత్ పత్రికా ప్రకటన
కొత్తఢిల్లీ, జూలై 25,2020 విషయం : అయోధ్య రామమందిర నిర్మాణ ప్రారంభ పూజా కార్యక్రమం రోజున కరోనా నియమాలను పాటిస్తూ ఉత్సవంగా జరుపుకొనుట గురించి. రామజన్మభూమిలో మందిర పునర్నిర్మాణం కోసం భగవంతుని ఆరాధన ఏరకంగా చెయ్యాలి అనే దాని గురించి విశ్వహిందూ పరిషత్ సమగ్ర కార్యాచరణ రూపొందించింది. దీని ప్రకారం రానున్న ఆగష్టు 5 వ తేదీన (బుధవారం) గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు సాధుసంతులు,వేద పండితులు,ట్రష్టు సభ్యులు మరియు ఇతర విశిష్ట అతిధులతో కలిసి జన్మభూమిలో విరాజమానమైవున్న భగవాన్ రామునికి విశేషమైన పూజలు...
దేవస్థానం పాఠశాలల్లో అరబిక్ ఉపాధ్యాయులు!
దక్షిణ కేరళలో దేవాలయ నిర్వహణకు చేసే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ తమకు చెందిన పాఠశాలల్లో అరబిక్ ఉపాధ్యాయులను నియమించనుంది ఈ మేరకు బోర్డు ఇప్పటికే ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం బోర్డు తన వివిధ పాఠశాలల్లో అరబిక్ బోధించడానికి నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసింది. జాబితాలో ఉన్న నలుగురు ముస్లింలే... వారు షమీరా, బుషారా బేగం, ముబాష్, మరియు సమయ్య మహమ్మద్ లు ఉన్నారు. అరబిక్ తో పాటు గణితం సంగీతం సాంఘిక శాస్త్రం, హిందీ వంటి సబ్జెక్టులకు కూడా ఉపాధ్యాయుల ఖాళీలను బోర్డు భర్తీ...
హిందూ జాగృతికి భక్తి బాట వేసిన గోస్వామి తులసీదాస్
--చంద్రమౌళి కల్యాణ చక్రవర్తి ఒక తుఫాను రాత్రి... నిండు గంగానదిని ఈది తన భార్యను కలవటానికి వెళ్ళాడు ఒక యువకుడు. " ఈ దేహం మీద ఉన్న భక్తి, రక్తి ఆ రాముడి మీద చూపరాదా " అని నచ్చ చెప్పింది భార్య. అంతే ఆ ఒక్క మాట ప్రపంచానికి ఒక అజరామరమైన సాహిత్య సంపదనూ. ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది. ఆ యువకుడే మహర్షి, దైవాంశసంభూతుడు, మహాభక్తుడు, వాల్మీకి అవతార అంశగా పేరుపొందిన గోస్వామి తులసీదాస్. తులసీదాసు తండ్రి ఆత్మారాముడు, తల్లి హులసీ. తులసీదాసు జన్మించినప్పుడు అయిదు...
కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వింగ్ కమాండర్ శ్రీ బాల్ రెడ్డితో విద్యార్థుల సంభాషణ
కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వింగ్ కమాండర్ శ్రీ బాల్ రెడ్డితో విద్యార్థుల సంభాషణ https://www.youtube.com/watch?v=oUuh5SQX4eM&feature=youtu.be
ఖిలాఫత్ ఉద్యమం: ముందు వందేళ్లు
- డా. శ్రీరంగ గోడ్బోలే మొదటి ఇస్లాం దురాక్రమణదారుడు భారత గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి సాగిన చరిత్రను పరిశీలిస్తే ఖిలాఫత్ ఉద్యమం (1919-11924) అనివార్యమైనదని మనకు అర్ధమవుతుంది. ఆధునిక కాలంలో సూఫీలు, ఉలామా, మధ్యతరగతి ముస్లిం మేధావులు, ముస్లిం పత్రికలు, సాధారణ ముస్లింలలో టర్కీ ఒట్టమాన్ ఖలీఫా పట్ల వ్యామోహం, నిష్ట 1830 నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చును. ఖిలాఫత్ ఉద్యమానికి బీజాలు వందఏళ్ల ముందే పడ్డాయి. 1857 తిరుగుబాటు ఇస్లాం ఉద్యమానికి ప్రారంభమైనా 18వ శతాబ్దంలోనే దానికి సైద్ధాంతికమైన పునాది పడింది. 1857 పోరాటాన్ని...
చైనా మొబైల్ అప్లికేషన్ల నిషేధానికి జాతీయ భద్రతే ప్రధాన కారణం
– ఆయుష్ నడింపల్లి భారత ప్రభుత్వం ఇటీవల చైనాకు చెందిన 59 మొబైల్ అప్లికేషన్లను (యాప్స్) నిషేధించిన విషయం తెలిసిందే. నిషేధించిన వాటిలో విశేష ప్రాచుర్యం పొందిన టిక్-టాక్, హలో, వుయ్ చాట్ వంటి సోషల్ మీడియా అప్లికేషన్లతో పాటు విరివిగా వినియోగంలో ఉన్న షేర్-ఇట్, యూసీ బ్రౌజర్ వంటి టూల్స్, ఆన్లైన్ షాపింగ్ యాప్ ‘క్లబ్ ఫ్యాక్టరీ’ కూడా ఉండటం గమనార్హం. భారత జాతీయ భద్రత, సార్వభౌమత్వాలకు ముప్పుగా పరిణమించిన నేపథ్యంలో ఈ మొబైల్ అప్లికేషన్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం...
Devaswom Board to appoint Arabic teachers in schools under its management!
Travancore Devaswom Board, which is mandated to administer temples in Southern Kerala, is all set to appoint Arabic teachers in schools which come under its management in Kerala. The board has already published a rank list. According to the list, the Devaswom Board has selected four candidates to teach Arabic in its various schools. Shameera, Bushara Beegum, Mubash and Sumayya...
తూర్పుగోదావరి: అక్రమ చర్చి నిర్మాణంపై ఉదాసీనత – జిల్లా కలెక్టరుకు ఎన్.హెచ్.ఆర్.సీ నోటీసులు
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం గ్రామంలో హిందూ కుటుంబాలు మాత్రమే నివసించే ప్రాంతంలో కొందరు క్రైస్తవ పాస్టర్లు అనుమతులు లేకుండా అక్రమంగా చర్చి నిర్మాణం ప్రారంభించగా, ఈ నిర్మాణం చట్టవిరుద్ధమని, దీనివల్ల గ్రామంలో శాంతి వాతావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు స్థానిక గ్రామ రెవెన్యూ కార్యదర్శి నుండి జిల్లా కలెక్టర్ దాకా పలుమార్లు ఫిర్యాదులు పంపినా ఫలితం లేకపోవడంతో గ్రామస్తులు జాతీయ మానవ హక్కుల కమీషన్ (NHRC) కి ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసినదే. READ: అక్రమ చర్చి నిర్మాణం...
హిందూ దేవతలను కించపరుస్తూ వీడియో పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్టు
హిందూ దేవీదేవతలను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ యూట్యూబు ఛానల్లో వీడియో పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కురుప్పర్ కూట్టం అనే తమిళ యూట్యూబ్ ఛానల్లో తమిళులు ఎంతగానో ఆరాధించే కంద సాష్టి కవచం అనే ఆధ్యాత్మిక గ్రంధాన్ని కించపరుస్తూ యూట్యూబ్ ఛానల్లో యాంకర్ సురేంద్రన్, మరో వ్యక్తి సెంతిల్ వాసన్ ఒక వీడియో పోస్ట్ చేశారు. 15 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో పురాణాన్ని అత్యంత దారుణంగా కించ పరుస్తూ మాట్లాడారు. ఈ స్కంద శాష్ట కవచము తమిళ హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైనది. వీడియోలో ఈ కావచంలోని...
కవిగా చెలామణీ అవుతున్న నక్సలైటు వరవరరావును విడుదల చేయాలా?
- శాన్ కశ్యప్ వరవరరావు కేవలం కవి మాత్రమే కాదు. కవి ముసుగులో ఉన్న మావోయిస్టు సిద్ధాంత కర్త. మరి అలాంటి వరవరరావు ను జైలు నుంచి విడుదల చేయాలని ఉద్యమం చేస్తున్న వారికి, కుహనా మేధావులకు వరవరరావు అంటే అంత ప్రేమ ఎందుకో? 17 నవంబర్ ,2018 న భీమా కోరేగావ్ హింసాత్మక సంఘటనలకు సంబంధించి పుణె పోలీసులు వరవరరావును హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో అరెస్ట్ చేసినప్పటి నుండి లెఫ్ట్ మీడియా అతన్ని ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త అంటూ మరింతగా...



















