ప్రపంచానికి దారి చూపగలిగేది భారత్ మాత్రమే – డా. మన్మోహన్ వైద్య, సహ సర్ కార్యవాహ, ఆర్.ఎస్.ఎస్
కరోనా సంక్షోభంతో భూభ్రమణం తప్ప మిగిలినవన్నీ ఆగిపోయినట్లుగా కనిపిస్తోంది. రైళ్లు, విమానాలు నడవడం లేదు. వాహనాల రాకపోకలు దాదాపుగా లేదు. దీనితో భూమి, ప్రకృతి కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నాయి. లాక్ డౌన్ కాలంలో వాతావరణ కాలుష్యం చాలామటుకు తగ్గిపోయింది. నదుల్లో నీళ్ళు స్వచ్ఛంగా మారాయి. జంతువులు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగాయి. గాలి ఎంత శుభ్రపడిందంటే పంజాబ్ లోని జలంధర్ నుంచి హిమాలయాలు కూడా కనిపిస్తున్నాయి. తాత్కాలికమే అయినా అసంభవమనుకున్నది అంతా ఈ కాలంలో జరిగింది. జీవన వేగం పెరిగితే ఏమవుతుంది అనేది తెలియాలంటే...
RSS helps Telugu students in Punjab to reach home
About a thousand Telugu students, stuck in Jalandhar in Punjab, due to the Corona Lockdown, could return home safely, thanks to the efforts by the RSS. A special train is taking about 600 of them to Vijayawada in Andhra Pradesh. However, the remaining 400 students belonging to Telangana, are still awaiting their journey home as, though the Railways have agreed...
సంక్షోభాలు తట్టుకునే శక్తి భారత్ సొంతం
-- ఆర్ సుందరం ప్రతి తరంలో ఏదో ఒక అనిశ్చిత, హఠాత్పరిణామం ఏర్పడుతూ ఉంటుంది. కోవిడ్ 19 అటువంటిదే. నాలుగు నెలలుగా ఇది ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఏ దేశం ఈ మహమ్మారి నుంచి తప్పించుకోలేకపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడినవారి సంఖ్య లక్షలు, మరణించినవారి సంఖ్య వేలల్లో ఉంటే మన దేశంలో మాత్రం వ్యాధి సోకినవారు వేలల్లో, చనిపోయినవారు వందల్లో ఉన్నారు(కొన్నిరోజుల క్రితమే ఈ సంఖ్య వెయ్యి దాటింది). ఈ మెరుగైన స్థితికి కారణం ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యలు, ప్రజల్లో అత్యధిక...
కరోనా కష్టాన్ని అవకాశంగా మార్చుకున్న భారత్
మాస్కులు, పీపీఈ కిట్ల తయారీలో భారత్ స్వావలంబన భారత్ స్వావలంబన సాధించాలని, ప్రపంచంతో అన్నింటిలో పోటీ పడాలని ప్రధాని నిన్నటి తన ఉపన్యాసంలో పేర్కొన్నారు. భారత ప్రజానీకం తలచుకుంటే ఎలాంటి కార్యమైన సాధ్యపడుతుందని చెపుతూ అందుకు ఉదాహరణగా వైద్యులకు అత్యవసరమైన సూట్ లు, మాస్క్ ల తయారీలో భారత్ అతి తక్కువకాలంలో స్వాలంబన ఎలా సాధించిందో ప్రస్తావించారు. ఆ వైద్య సూట్ ల తయారీ విజవంతమైన తీరు చదవండి. కరోన సంక్షోభం వల్ల అనేక విషయాలు బయటపడ్డాయి. మన అలవాట్లు, ప్రాచీన కాలం నుంచి వస్తున్న పద్దతులు మనల్ని...
భైంసాలో మరోసారి ఉద్రిక్తత
నిర్మల్ జిల్లా: లాక్-డౌన్ ఉల్లంఘన విషయంలో తలెత్తిన వివాదం భైంసాలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. అందిన వివరాల ప్రకారం.. భైంసా పట్టణంలోని శివాజీనగర ప్రాంతంలో ఇటీవల కొత్తగా మసీదు నిర్మాణం జరిగింది. 10వ తేదీ రాత్రి సుమారు 200 మంది లాక్-డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రార్ధనల పేరిట ఆ మసీదు వద్ద గుమిగూడటంతో స్థానికులు వారిని వారించే ప్రయత్నం చేశారు. దీంతో వివాదం తీవ్రమై ఇరువర్గాల వారు పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు ఒక ఇంట్లోకి చొరబడి సామాను ధ్వంసం చేశారు. ఆ ఇంటి ఎదుట నిలిపిన ఓ ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టారు. ఘటనకు సంబంధించి 12...
देश के गौरव, परंपरा, स्वाभिमान और एकता-अखंडण्ता का ध्यान पत्रकारिता में समाहित हो : डॉ. मनमोहन वैद्य
नई दिल्ली, 9 मई 2020: देवर्षि नारद जयंती के अवसर पर इन्द्रप्रस्थ विश्व संवाद केंद्र द्वारा पत्रकारों के साथ ऑनलाइन सेमीनार का आयोजन किया गया। राष्ट्रीय स्वयंसेवक संघ के सह सरकार्यवाह डॉ. मनमोहन वैद्य मुख्य वक्ता व वरिष्ठ पत्रकार श्री राम बहादुर राय मुख्य अतिथि के रूप में इस अवसर पर उपस्थित थे। ब्रह्माण्ड के पहले पत्रकार माने वाले नारद...
విశాఖ విషవాయువు బాధితులకు అండగా ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులు
విశాఖపట్నం: నగరంలోని గోపాలపట్నంలో గల వెంకటాపురం ఎల్. జి పాలిమర్స్ కర్మాగారం నుండి రసాయన వాయువు వెలువడిన ఘటనగురువారం తెల్లవారు జామున 3గం ప్రాంతములో చోటుచేసుకుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోనికి వెళ్ళినారు. కొంతమంది చనిపోయినారు. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉండటం దిగ్బ్రాంతికరమైన విషయం. ఆవులు, గేదెలు తదితర జంతువులు ఈ ఘటనలో మరణించాయి. ఈ దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు వెంటనే రంగంలోకి దిగి క్షతగాత్రుల తరలింపు చర్యలు చేపట్టారు. స్థానిక గుడిలోవా ప్రాంతానికి చెందిన విఙ్ఞాన విహార విద్యాలయాలకు చెందిన వివేకానంద హాస్పిటల్ అంబులెన్స్ ల ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో సేవలు అందించారు. ఘటన కారణంగా స్థానిక వెంకటాపురం,...
Visakhapatnam Gas Leak Incident – Service activities by RSS Swayamsevaks
Andhra Pradesh(VSK): The neighbours of the surrounding villages were severely dehydrated when the chemical gas from the polymer plant located at Gopalapatnam near Venkatapuram in Visakhapatnam leaked at 3am on Thursday morning. Infants, in particular, have become very ill. Cows, buffaloes and other animals have also died. During this time, Vignana Vihara Gudilova’s Vivekananda Hospital ambulances were also rushed to...
Palghar Lynching Case – Ambush on Maha police indicates to Maoist links?
Mumbai: Over a fortnight has passed but there is hardly any headway in solving the mystery behind the ghastly murder of two Panchdashnami Akhara Sadhus and their driver that happened at Gadchinchle Forest Check Post in Maharashtra’s Palghar district on the night of April 16th. The incident which came to the limelight only after three days shocked the entire...
RSS Sahsarkaryavah Dattatreya Hosabale Interacted with Foreign Media
We are meeting in a very peculiar situation when the entire world is grappling with the Corona Pandemic, and we are forced to interact in the virtual world. I welcome you all to this interaction. This is an unprecedented scenario with over 36,80,000 people infected and over 2,54,000 already dead all over the world. Almost the entire humanity is in...


















