భారతజాతి అస్తిత్వం, మనుగడపై దాడి.. వామపక్ష `ఆవరణ వ్యవస్థ’

 --ప్రదక్షిణ భారత్ స్వాతంత్ర్యానంతరం, గత కొన్ని దశాబ్దాలుగా అన్ని రంగాల్లో, అన్ని వ్యవస్థల్లో చొచ్చుకుపోయి పాతుకుపోయిన  వామపక్షవాదులు, వారి హిందూవ్యతిరేక/భారతదేశవ్యతిరేక భావజాలంతో దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. విచిత్రంగా, ప్రపంచవ్యాప్తంగా మతం/దేవుడు లేడు అని తాము నాస్తికవాదులమని చెప్పుకునే కమ్యూనిస్ట్ లు, భారత్ లో మాత్రం ఇస్లాంమత ఛాందసవాదo – దాని వికృతరూపమైన జిహాద్ దాడులు, క్రిస్టియన్ మతఛాందసవాదo, దాని వికృత రూపమైన మతమార్పిడులను, `మతస్వేచ్ఛ’ పేరుతో  కొన్ని దశాబ్దాలుగా ప్రోత్సహించి, మద్దతు ఇస్తున్నారు. అంతేకాక ఈ  కమ్యూనిస్ట్ లు, విదేశాలనుంచి దిగుమతి చేయబడ్డ రెండు...

సరస్వతీ నది ఆచూకీ కనిపెట్టిన డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకణ్కర్

భారతీయ నాగరికత లక్షల సంవత్సరాల పురాతనమైనది, చాలా సంపన్నమైనది.  మన నాగరికత, సంస్కృతి గురించి తెలుసుకోవడానికి, ప్రపంచం నలుమూలల నుండి పరిశోధకులు భారతదేశాన్ని సందర్శించి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పరిశోధిస్తున్నారు.  భారతదేశపు ప్రాచీన నాగరికతను ప్రపంచానికి పరిచయం చేయడంలో విష్ణు శ్రీధర్ (హరిభావు) వాకణ్కర్ పేరు చెప్పుకోదగినది.  భోపాల్ నుండి 46 కిలోమీటర్ల దూరంలో,  దక్షిణాన భీమ్ బేట్కా గుహలు ఉన్నాయి.  వీటి చుట్టూ నాలుగు వైపుల వింధ్య పర్వత శ్రేణులు ఉన్నాయి.  భీమ్ బేట్కా గుహలు మహాభారతంలో భీముడికి సంబంధించినవని...

కరోన యోధులకు అపూర్వ వందన సమర్పణ – వివిధ నగరాలలో పూలు కురిపించిన వైమానిక దళం

కరోన యోధులకు అపూర్వ వందన సమర్పణ వివిధ నగరాలలో పూలు కురిపించిన వైమానిక దళం కరోనా పోరాట యోధులకు అరుదైన గౌరవం లభించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో నిస్వార్థంగా, అవిశ్రాంతంగా సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పొలిసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ వైమానిక దళాలకు చెందిన జెట్స్‌, రవాణా విమానాలు, హెలికాఫ్టర్లు దేశవ్యాప్తంగా వందన సమర్పణ చేశాయి. కరోనా రోగులకు సేవలందిస్తున్న కోవిడ్‌ ఆస్పత్రులపై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి.   #IndiaSalutesCoronaWarriors Warriors salute Corona warriors - Floral salute to doctors,...

ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం – గోరక్షణ కోసం సాధువుల అపూర్వ బలిదానం

7 నవంబర్ 1966, కార్తీక శుక్ల అష్టమి, గోపాష్టమీ రోజు ఢిల్లీలో పార్లమెంటు భవనం సాక్షిగా, నిరాయుధులైన, పూజింప తగిన హిందూ సాధువులపై, గోమాత భక్తులైన హిందువుల పై కాల్పులు జరిపింది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం. భాష్పవాయు ప్రయోగం, లాఠీఛార్జి అనేక రకాలైన దాడి జరిపింది. ప్రత్యక్ష సాక్షులు, ఆ క్రూరమైన దాడికి గురైనవారి  లెక్క ప్రకారం 5000 మందిదాకా మరణించినట్టు అంచనా. కానీ ప్రభుత్వ మాత్రం 250 నుంచి 375 మంది మరణించారని చెప్పింది. ఈ పోలీసు చర్య తరువాత...

సాధువుల హత్యలపై సెక్యులర్ మౌనం

త్రయంబకేశ్వర్ లోని దక్షిణ ముఖి హనుమాన్ దేవాలయపు మహంతు కల్పవృక్ష గిరి మహారాజ్(70) వారి తోటి మహంత్ సుశీల గిరి మహారాజ్ (35), వారి వాహన డ్రైవర్ నీలేష్ తెల్గడే (30) లు క్రూరంగా హత్య చేయబడ్డారు. ఏప్రిల్ 16 న మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలోని గడ్ చించులే ఊరిలో అత్యంత పాశవికంగా సాధువులను చంపేశారు. ఈ ఇద్దరు సాధువులు "సంత్ శ్రీ పంచదశ నాన్ అఖాడా, వారణాసి"కి సంబంధించిన వారు. హంతకులను ఆ మర్నాడు అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించిన వీడియోలు...

Karimnagar youth’s Annadana seva to the needy poor during lockdown

With the spirit of `Sevahi Paramo Dharma’, youth of Karimnagar city have started feeding the poor and needy twice a day under the aegis of Spandana Welfare Society. Ever since the countrywide lockdown began, the youth are distributing food to the poor in the District Civil Hospital as well as all main centers in town twice a day. This...

‘Harvest India’ indulges in FCRA Violations: Makes false allegations against PM and GOI; LRPF sought Investigation and Prosecution

Legal Rights Protection Forum (LRPF) has filed a complaint with the Union Home Ministry against 'Harvest India', a US based evangelical organisation which is involved in dubious financial receipts from abroad and blatant conversions in India. The functionaries of the said organisation have also indulged in highly derogatory remarks and hate speech against PM Narendra Modi and his government. The...

స్ఫూర్తి ప్రదాత శ్రీ రామానుజులు

కాంతిమతి, కేశవాచార్యుల దంపతులకు క్రీ।।శ।। 1017లో తమిళనాడులోని శ్రీ పెరుంబదూరులో శ్రీరామానుజాచార్యులు జన్మించారు. మేనమామ శ్రీశైలపూర్ణులు ‘శ్రీ లక్ష్మీణాచార్యులు’ అని పేరు పెట్టారు. పదహరేళ్ళ వయస్సులోనే కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యారు. కుటుంబ పోషణకు వైదిక కర్శలు నిర్వహస్తూ వేదాంత విద్యను అభ్యసించడానికి యాదవ ప్రకాశుల వద్ద శిష్యునిగా చేరారు. 8 ఏళ్ళ పాటు వివిధ శాస్త్రాలలో అపార పాండిత్యాన్ని సంపాదించారు. గురువు గారితో పాటు కాశీకి వెళుతూ కంచికి చేరుకున్నాడు. తిరుక్కంచి నంబి వరదరాజు పెరుమాళ్ళకు సేవ చేసేవాడు. అతనికి కావలసిన...

భవ్యభారత నిర్మాణం మన కర్తవ్యం

"వర్తమాన పరిస్థితులు - మన పాత్ర" అంశంపై బౌద్ధిక్ వర్గలో పరమ పూజనీయ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ గారి ప్రసంగ సారాంశం : ఒక కఠినమైన పరిస్థితిలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం  సతమతమవుతోంది. ఈ వైరస్ వ్యాపిని అరికట్టడానికి ఇళ్లలోనే ఉండవలసివస్తోంది. ఇళ్లలోనే ఉంది ఎంత పని చేయగలిగితే అంతే చేయాలి.  మన శాఖలు, ఇతర కార్యక్రమాలు, సంఘ శిక్షవర్గ రద్దయ్యాయి. మనమంతా ఇళ్ళలో ఉంది లాక్ డౌన్...

#SanghKiBaat: Society needs support, let’s work together with the entire society to eliminate #Covid19

RSS Sarsanghachalak Dr. Mohan ji Bhagwat addressed the nation today evening 26th April 2020, online from Nagpur. Dr Bhagwat stated that, though RSS suspended its programs till June 2020, Sangh Seva activities are ongoing in the entire country, lakhs of swayamsevaks are involved day and night in seva activities, with affection and respect towards all as everyone is part of...