కరోనా కట్టడికి సార్క్ దేశాల ఉమ్మడి వ్యూహానికి ప్రధాని మోడీ ప్రతిపాదన

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సార్క్‌ కూటమి దేశాలన్నీ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలన్న ప్రధాని మోడీ ప్రతిపాదనపై పాకిస్థాన్‌ కూడా సానుకూలంగా స్పందించింది. ఇందుకోసం ఆయా దేశాధినేతలతో నిర్వహించాలన్న మోడీ ప్రతిపాదిత వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. దేశాలకు సవాల్‌ విసురుతున్న కరోనా వంటి మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఉమ్మడి వ్యూహాలు, ప్రణాళికలు ఎంతగానో దోహదం చేస్తాయని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పాక్‌ తరఫున ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్పెషల్‌ అసిస్టెంట్‌ జఫర్‌ మీర్జా వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొంటారని వెల్లడించింది. ఈ మేరకు...

Tackling the menace of COVID19 with home made Ayurvedic remedies – A doctor prescribes

The greatness of Ayurvedic medicines or Kitchen remedies is that they will work on your immune system and build up the body to fight against virus attack and it is the safest, economic and natural way of self-healing. - Dr. Akhilesh Sharma According to the WHO, the novel coronavirus has to...

The ‘Coronavirus’ and the ‘Media’! Informing or threatening?

The entire world finds itself engulfed by the deadly Coronavirus or Covid-19. Over 100,000 people across 127 countries are affected with China alone accounting for over 80,000 cases. India too is not as safe as the figures of infected cases are pouring from various states. The government has taken preventive measures at various levels such as canceling the visa for a certain...

వరంగల్ లో గుర్తు తెలియని వ్యక్తులచే హనుమాన్ విగ్రహం ధ్వంసం

వరంగల్, కరీమాబాద్ శ్రీ శివలింగేశ్వర దేవాలయంలోని హనుమాన్ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం ఆలయానికి వెళ్ళిన భక్తులు ఈ విషయాన్ని గమనించి స్థానిక బజరంగ్ దళ్ నాయకులకు తెలియజేశారు. వెంటనే స్థానికులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి హనుమాన్ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తులపై వెంటనే చర్య తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. అనంతరం వారు రాస్తారోకో చేశారు. పోలీసులు 103 సెక్షన్ కింద...

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా రద్దయిన ఎ.బి.పి.ఎస్ ప్రతినిధి సభ సమావేశాలు

కరోన వైరస్ (COVID-19) తీవ్రత దృష్ట్యా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన సూచనలు, సలహాల మేరకు  బెంగళూరులో జరగాల్సిన అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) సమావేశం రద్దయింది. ప్రజలలో అవగాహన కల్పించడానికి ఈ సమస్యను విజయవంతంగా ఎదుర్కోవటానికి స్వయం సేవకులు అందరూ ప్రభుత్వాలకు సహకరించాలి. https://twitter.com/RSSorg/status/1238672287055790080?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1238672287055790080&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps%253A%252F%252Ftwitter.com%252FRSSorg%252Fstatus%252F1238672287055790080%26widget%3DTweet -సురేశ్ జోషి, సర్ కార్యవాహ

संघ और सेवा का बहुत ही घनिष्ठ सम्बन्ध है – डॉ. मोहन भागवत

डॉ. हेडगेवार स्मारक न्यास एवं भगवान महावीर रिलीफ़ फाउंडेशन ट्रस्ट द्वारा 14 जनवरी 2020 को जसोला, नई दिल्ली में मेडी डायलिसिस सेंटर के उद्घाटन समारोह के अवसर पर राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत जी का उद्बोधन https://youtu.be/LVsOBlcoBSQ?fbclid=IwAR0wL6qY9ro66YfNuu1YYttXr898lfJJHKtOZi92-qYZayrmxUQMO8swPJA

కుటుంబ వ్యవస్థతోనే ఆత్మీయ సమాజ నిర్మాణం – దేవేందర్ జీ

భారతీయ హిందూ కుటుంబ వ్యవస్థతోనే ఆత్మీయ సమాజ నిర్మాణం అవుతుందని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీ దేవేందర్ జీ అన్నారు. వరంగల్ విభాగ్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు కాళేశ్వరంలోని శ్రీ ఆది ముక్తీశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సహల్ కార్యక్రమంలో పాల్గొన్న ఖండ ఆపై స్థాయి కార్యకర్తల కుటుంబాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. హిందుత్వానికి ఆధారం కుటుంబ వ్యవస్థ అని, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్లనే ప్రపంచంలోని అనేక దేశాలు...

ఢిల్లీ అల్లర్లలో తేలిన ISIS ప్రమేయం

ఢిల్లీలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న కశ్మీర్ దంపతులను ( జహన్ జేబ్ సామి, అతని భార్య హీనా బషీర్ బేగ్) మార్చి-8 న ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్గనిస్తాన్ లోని కోరాసన్ ఫ్రావిన్స్ లోని ఐ.ఎస్.ఐ.ఎస్ యూనిట్ తో ఈ దంపతులకు సంబధాలున్నట్లు గుర్తించిన సౌత్ ఢిల్లీ పోలీసులు ఆ దంపతులను జామియానగర్ లోని వాళ్ల నివాసంలో అరెస్ట్ చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల ముసుగులో దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడికి ఈ జంట ప్రణాళికలు రచిస్తున్నట్లు పోలీసులు...

హోళీ – సప్తవర్ణాల అద్భుత పండుగ

హోళీ - సప్త వర్ణాల అద్భుత పండుగ https://youtu.be/qzwzIQ9h7Wc

సతీసహగమనం చారిత్రక సత్యమా?

మార్చ్ 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ... భారతదేశంలో `సతీ సహగమనం’ గురించి, హిందూమతం దురాచారాలపై ఎన్నోరకాల వాదప్రతివాదాలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయని మనకు తెలుసు. అయితే గత 1-2 దశాబ్దాలుగా, బ్రిటిషుపాలనాకాలం నాటి ఎన్నో విషయాలు పరిశోధకులు వెలికితీస్తున్నారు. మనకు తెలిసిన, మనం చదువుకున్న పాఠాలకు ఈ పరిశోధనలు ఎంతో భిన్నంగా ఉన్నాయి. వాటిల్లో `సతీసహగమనం’ విషయం ఆసక్తికరమైనది. ప్రాచీన గ్రంథాల్లో `సతి’కి సంబంధించి అతికొద్ది ప్రస్తావనలు మాత్రమే కనపడతాయి. అవి స్వచ్చంద మరణం...