కర్ణాటక: టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు రద్దు
నిరంకుశుడైన టిప్పు సుల్తాన్ ను కీర్తిస్తూ, ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన 'టిప్పు జయంతి' వేడుకలను ప్రస్తుత యడ్యూరప్ప ప్రభుత్వం రద్దుచేసింది. దీనికి సంబంధించిన ఆదేశాలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ కన్నడ భాషా,సాంస్కృతిక శాఖ కార్యదర్శి విడుదల చేశారు. వివిధ ప్రాంతాల నుండి వెలువడిన బలమైన నిరసనలను పరిగణనలోకి తీసుకుని టిప్పు జయంతి వేడుకలను రద్దు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వేడుకలను ఆపుతామని స్వయంగా...
వెయ్యేళ్ళ పురాతన హిందూ దేవాలయాన్ని తెరచిన పాకిస్తాన్
దేశ విభజన తర్వాత స్థానిక హిందువుల కోరిక మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం వెయ్యేళ్ళ నాటి పురాతన హిందూ దేవాలయాన్ని పూజాదికాల కోసం తెరిచింది. సియాల్ కోట్ పట్టణంలో ధారావాల్ ప్రాంతంలోని ఈ షావ్లా తేజ సింగ్ దేవాలయానికి వెయ్యేళ్ళ చరిత్ర వుంది. రషీద్ నియాజ్ అనే చరిత్రకారుడు రాసిన 'హిస్టరీ ఆఫ్ సియాల్ కోట్' పుస్తకంలో ఈ దేవాలయం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. లాహోర్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది.
సేవకు చిరునామా – డా. మాధవరావు పరాల్కర్
“పక్షవాతానికి గురైన పిల్లవాడి చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసిన తర్వాత కూడా ఎటువంటి నమ్మకం కలగనప్పుడు ఆ నిస్సహాయ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. అటువంటప్పుడు ఒక మహానుభావుడు వచ్చి, పైసా కూడా తీసుకోకుండా వేళ్ళతో మసాజ్ చేయడం ద్వారా పిల్లవాడికి చికిత్స అందించినపుడు ఫలితం కనిపించింది. చికిత్స తర్వాత 6 గంటలకే పిల్లవాడికి స్పృహ వచ్చి తన అవయవాలను కదిలించడం ప్రారంభించడంతో ఆ పిల్లవాడి తల్లి దేవుడే ఈ మనిషిని పంపాడేమో...
విశ్వాసపరీక్షలో నెగ్గిన యడియూరప్ప
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో కమలం వికసించింది. బలపరీక్షలో భాజపాకు మద్దతుగా 106 ఓట్లు పడ్డాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే రెండు ఓట్లు అదనంగా రావడంతో యడియూరప్ప బలపరీక్షలో గెలుపొందారు. మూజువాణి ఓటు ద్వారా ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో సభలోని సంఖ్య 207 కు చేరింది. బల పరీక్షలో నెగ్గేందుకు కావాల్సిన సభ్యుల సంఖ్య 104. సొంత పార్టీ బలం 105తో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతివ్వడంతో యడ్డీ విజయం లాంఛనమైంది. అనంతరం ఆర్థిక బిల్లుకు...
35ఎ అధికరణం ఏమిటి? ఎలా ఏర్పడింది?
ఈ మధ్య కశ్మీర్ తరచు చర్చకు వస్తోంది. కేంద్రం, అలాగే కశ్మీర్లలో బిజెపి ప్రభుత్వమే ఉన్నది కదా 370 అధికరణాన్ని ఎందుకు తొలగించటం లేదు; రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని తొలగించాలని చెబుతూ ఉంటారు కదా? ఇప్పుడు ఎందుకు చేయటం లేదు అని అడిగేవారున్నారు. కశ్మీర్ గురించి అనేక మందికి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలతో ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అనాలోచితంగా కశ్మీర్ సమస్యపై అనేక చిక్కుముడులు మనమే వేసుకొన్నాము. దశాబ్దాలుగా దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలలో...
हिन्दुओं को बदनाम करने करने वाले षड्यंत्रकारियों का पर्दाफाश करेगी विहिप
हिन्दुओं को बदनाम करने करने वाले षड्यंत्रकारियों का पर्दाफाश करेगी विहिप - विजय शंकर तिवारी, केंद्रीय सह मंत्री विहिप दिल्ली में आयोजित कार्यक्रम में हिन्दू विश्व पाक्षिक पत्रिका के मॉब लिंचिंग एक षड्यंत्र विशेषांक का विमोचन किया गया. कार्यक्रम में न्यूज़ नेशन के कंसल्टिंग एडिटर दीपक चौौरसिया, विहिप कार्याध्यक्ष आलोक कुमार, संयुक्त महामंत्री डॉ. सुरेंद्र जैन,...
मॉब लिंचिंग के नाम पर हिन्दू समाज व देश को बदनाम करने के षड्यंत्र रचे जा रहे – दीपक चौरसिया
मॉब लिंचिंग के नाम पर हिन्दू समाज व देश को बदनाम करने के षड्यंत्र रचे जा रहे - दीपक चौरसिया दिल्ली में आयोजित कार्यक्रम में हिन्दू विश्व पाक्षिक पत्रिका के मॉब लिंचिंग एक षड्यंत्र विशेषांक का विमोचन किया गया. कार्यक्रम में न्यूज़ नेशन के कंसल्टिंग एडिटर दीपक चौौरसिया, विहिप कार्याध्यक्ष आलोक कुमार, संयुक्त महामंत्री डॉ. सुरेंद्र...
मॉब लिंचिंग – राष्ट्र विरोधियों का षड्यंत्र
दिल्ली में आयोजित कार्यक्रम में हिन्दू विश्व पाक्षिक पत्रिका के मॉब लिंचिंग एक षड्यंत्र विशेषांक का विमोचन किया गया. कार्यक्रम में न्यूज़ नेशन के कंसल्टिंग एडिटर दीपक चौौरसिया, विहिप कार्याध्यक्ष आलोक कुमार, संयुक्त महामंत्री डॉ. सुरेंद्र जैन, केंद्रीय सह मंत्री विजय शंकर तिवारी उपस्थित रहे. courtesy:VSK Bharat
The Attack on Tiger Hill
Written by Air Marshal Raghunath Nambiar - Deputy Chief of Staff of IAF On the 24 of June 1999 the Indian Air Force dropped its first LGB in anger. The release was from a Mirage 2000 and I was privileged to have been the pilot in command. In the days that followed I was honoured to drop four more LGBs,...
ఆర్మీ విధుల్లో చేరిన భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) మహేంద్రసింగ్ ధోనీ భారత ఆర్మీలోని పారాచూట్ రెజిమెంట్లో తన శిక్షణ ప్రారంభించాడు. రెండు నెలల పాటు క్రికెట్ కు దూరంగా వెస్టిండీస్ పర్యటన నుండి విశ్రాంతి తీసుకున్న ధోనీ బుధవారం బెంగళూరులోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి పారాచూట్ రెజిమెంట్లోని తన బెటాలియన్తో కలిశాడు. ‘భారత క్రికెట్కు ఎనలేని సేవలు అందించిన మహేంద్రసింగ్ ధోనీకి సాయుధ దళాలపై ఎంత ప్రేమ ఉందో మనందరికీ...



















