RSS extends helping hands to flood victims in Assam
Sewa Bharati Purbanchal swings into action, rescues affected families, opens relief camps Guwahati: Over 30 lakh people have badly been affected in the recent devastating floods that caused havoc in 28 districts of Assam. The severity of the flood was so intense that thousands of families have been forced...
కార్గిల్ యుద్ద పాఠాలను సిలబస్ నుంచి తొలగించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాలను తిరిగి పొందడంలో భారత సైన్యం ప్రదర్శించిన వీరోచిత సాహసం, ఎదురులేని ధైర్యానికి 1999 నాటి కార్గిల్ యుద్ధం ఒకజ్ఞాపకం. ఈ మధ్యకాలంలో తరచూ భారత రక్షణ దళాల శౌర్యపరాక్రమాన్ని, సామర్థ్యాన్ని తరచూ అనుమాస్తూ అవమానిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరోసారి అదే చర్యకు పాల్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎం.వి.ఎం సైన్స్ కాలేజీ పాఠ్యాంశాల్లో మార్పు చేసింది. ఈ క్రమంలో కార్గిల్ యుద్ధ పాఠాలను 2019-20 సిలబస్ నుండి తొలగించింది. ఎం.వి.ఎం సైన్స్...
Dr. Madhavrao Paralkar –Epitome of Sewa
Arunima Chitale Pophali Imagine, “Being a helpless parent of a kid who was paralysed and no treatment had given any hope even after a huge amount of money was spent for treatment. Then a saintly man arrived who treated the kid just by massaging the boy with...
‘భారతీయత’ అంటే బాధ ఎందుకు?
‘దేశమును ప్రేమించుమన్నా.. దేశమంటే మట్టికాదోయ్..’ - అనే గురజాడ వారి గేయం అంటే వామపక్షాల వారికి చెప్పలేనంత అభిమానం. గురజాడ వారు భగవద్గీతను ప్రశంసించినా, రాజభక్తిని కలిగి ఉన్నా- ‘కామ్రేడ్ల’కు అభ్యంతరం లేదు. అయితే- అదే దేశభక్తిని చాటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) వారి ‘నమస్తే సదావత్సలే మాతృభూమి’ అనే ప్రార్థనా వాక్యం వింటే కమ్యూనిస్టులకు తీవ్రమైన ఆగ్రహం కలుగుతుంది. 'భారతీయత’ అన్న మాట అన్నా వారికి ఎందుకు ఏవగింపు? దీనికి కారణం ఏమిటి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందూమతాన్ని మాత్రమే అభిమానిస్తుందని...
Father of Indian Unrest: Bal Gangadhar Tilak
Described by British as ‘The Father of Indian Unrest’ Bal Gangadhar Tilak was a multifaceted personality. He was a social reformer, freedom fighter, national leader, and a scholar of Bharatiya history, sanskrit, Hinduism, mathematics and astronomy. Bal Gangadhar Tilak was popularly called as Lokmanya (Beloved of the people). During freedom struggle, his slogan “Swaraj is my birthright...
కాశ్మీర్ అంశంలో ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ కు అమెరికా కాంగ్రెస్ సభ్యుడి క్షమాపణలు
కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించమంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలు జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించడంతో భారత విదేశాంగ శాఖ వీటిని తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్విటర్ వేదికగా ట్రంప్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా మోదీ.. ట్రంప్ను కోరలేదని స్పష్టం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న పాకిస్తాన్...
సంస్కృత భాష రాకుండా భారత్ ను తెలుసుకోలేము– డా. మోహన్ భాగవత్
సంస్కృత భాష తెలియకుండా భారత్ గురించి పూర్తిగా తెలుసుకోవడం సాధ్యంకాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. దేశంలోని అన్నీ భాషలలో, గిరిజన భాషలతో సహా, 30శాతం సంస్కృత పదాలు ఉంటాయని ఆయన అన్నారు. నాగపూర్ లో జరిగిన పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. ఈ దేశ పంపర గురించి తెలుసుకోవడానికి ఎంతో అవసరమైన సంస్కృతాన్ని తాను నేర్చుకోలేకపోయానని డా. బి ఆర్ అంబేడ్కర్ విచారించేవారని ఆయన అన్నారు.
జాతీయ గీతం సమయంలో ఇస్లామిక్ నినాదాలు – వారించిన హిందూ విద్యార్థిపై దాడి
పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణా జిల్లాలో 9వ తరగతి విద్యార్థిపై ముస్లిం విద్యార్థుల ముఠా దాడి చేసి తీవ్రంగా గాయపరచింది. ఇందుకు కారణం పాఠశాలలో జాతీయ గీతం పాడుతున్నప్పుడు 'అల్లాహు అక్బర్' అని అరవడంపై ఆ విద్యార్థి అభ్యంతరం వ్యక్తం చేయడమే. ఈ సంఘటన జూలై 7 న జరిగినప్పటికీ, వారం తరువాత వెలుగులోకి వచ్చింది. ముస్లిం విద్యార్థుల దాడిలో గాయపడిన అరుప్ హల్దార్ అనే విద్యార్ధి ఆసుపత్రి పాలయ్యాడని, పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.
భారత పునర్నిర్మాణ ప్రక్రియలో ఆరెస్సెస్ ఉద్యమ పాత్ర – జర్మన్ రాయబారి వాల్టర్ లిండ్నర్
భారత పునర్నిర్మాణ ప్రక్రియలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఉద్యమ పాత్ర పోషిస్తోందని జర్మన్ రాయబారి వాల్టర్ లిండ్నర్ పేర్కొన్నారు. వాల్టర్ తన భారత పర్యటనలో భాగంగా నాగపూరులోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సరసంఘచాలక్ మోహన్ జీ భగవత్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ విషయమై కొద్దిమంది చేసిన విమర్శలపై కూడా వాల్టర్ స్పందించారు. 'ది హిందూ' పత్రికతో మాట్లాడుతూ.. "నాగపూర్ నగరంలో జర్మనీ భాగస్వామ్య సహకారంతో నిర్మితమవుతున్న మెట్రో ప్రాజెక్ట్ పరిశీలించాలని అనుకున్నానని, అదే విధంగా రాష్ట్రీయ స్వయంసేవక్...



















