Bajarang Dal’s Nation Wide Protest against Growing Jihadist Attacks on Hindus

Bajarang Dal will hold nation wide demonstrations against Jihadist attack on Hindus on 9th of this month. In a joint statement of Shri Milind Parande, General Secretary, Vishwa Hindu Parishad, & Shri Sohan Singh, National Convener, Bajarang Dal, today said that the office bearers of the Bajarang Dal will also submit their memorandum to the Honorable President...

భయపడుతున్న ముస్లిం – ఒక బూటకపు కధనం

హిందువులు మెజారిటీగా ఉన్న  భారతదేశంలో "ముస్లిములు భయపడుతూ జీవనం సాగిస్తున్నారు" అంటూ కుహనా లౌకికవాదులు, వారికున్న అపారమైన వనరులతో, చాలా జాగ్రత్తగా అల్లుకుంటూ ఒక బూటకపు కధనాన్ని సృష్టిస్తున్నారు.  దీన్ని మరింత విస్తృతం చేయడానికి `విద్వేష సూచిక’ ను కూడా వెలువరించారు. అయితే వాస్తవం దీనికి వ్యతిరేకంగా ఉంది.   `హిందూ తీవ్రవాదం’ అని పత్రికలలో, వెబ్ సైట్లలో పతాక శీర్షికలు పెడుతూ, భారతదేశం ఏ విధంగా `అధిక సంఖ్యాక దేశం'గా మారుతోంది అంటూ, హిందూ-ముస్లిం నేరాలలో, కేవలం...

Police denied Permission to Foreign Evangelist’s Event Citing Visa Norms

Hyderabad: City police has denied permission to Christian Evangelical program that was to be attended by a foreigner in violation of Indian Visa Norms. Local Pastor Sudhakar Rao is behind the "Prophetic Healing Conference" slated to happen between July 5 and 7 at Chikoti Gardens, Begumpet. South African Pastor M.W. Mashalane was illegally invited...

దేశ భవిష్యత్తు… పాఠశాల తరగతి గదిలో – శ్రీ లింగం సుధాకర రెడ్డి

బెంగళూరులో స్థిరపడిన శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల తెలుగు రాష్ట్రాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బెంగళూరులోని జైగోపాల్ గరోడియా రాష్ట్రోత్తాన విద్యాలయం(కల్యాణనగర్) ప్రాంగణంలో, జూన్ 29, 2019న ఎంతో వైభవంగా జరిగింది. దాదాపు 130మంది పాఠశాల పూర్వ విద్యార్థులు, తమకుటుంబాల నుండి వచ్చిన చిన్నారులతో కలిసి, తమ చిన్ననాటి మధురస్మృతులను గుర్తుచేసుకున్నారు. వారి జీవితాలను విజయవంతం చేయడానికి, అగ్రశ్రేణి ఉద్యోగాలు చేస్తున్నందుకు దోహదపడిన వారి ఉపాధ్యాయుల ఆచార్య బృందాన్ని, తమకు “విలువల ఆధారిత” విద్యను ప్రసాదించిన పాఠశాలను, ఎంతో...

వీసా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించ తలపెట్టిన విదేశీ క్రైస్తవ సభ రద్దు

వీసా నిబంధనలకు విరుద్ధంగా సికింద్రాబాదులో విదేశీ మతప్రచారకుడు పాల్గొనాలనుకున్న క్రైస్తవ మతప్రచార సభను ఇమ్మిగ్రేషన్, పోలీసు అధికారులు అనుమతి నిరాకరించారు. నగరానికి చెందిన పాస్టర్ సుధాకర్ రావు బేగంపేటలోని చికోటి గార్డెన్స్ వద్ద 'ప్రొఫెటిక్ హీలింగ్ కాన్ఫరెన్స్' పేరిట జులై 5, 6, 7 తేదీల్లో మూడురోజుల పాటు నిర్వహించ తలపెట్టిన సభకు దక్షిణాఫ్రికా నుండి మషాలాని అనే క్రైస్తవ ప్రచారకుడిని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. అయితే విదేశీయులు భారతదేశంలో ఎటువంటి...

దేశ సమైక్యతలో సమిధ శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ

జూలై 06 డా. శ్యామప్రసాద్‌ ముఖర్జీ జయంతి ప్రత్యేకం బ్రిటిష్‌ వారు స్వాతంత్య్రం ఇచ్చే ముందు అఖండ భారతావని ముక్కలు చేసి పాకిస్తాన్‌ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ పాకిస్తాన్‌ పుట్టక ముందే దాన్ని చీల్చడంలో సఫలీకతుడయ్యారో నాయకుడు. పశ్చిమ బంగ ఏకమొత్తంగా తూర్పు పాకిస్తాన్‌లో కలవకుండా ఉందంటే ఆ మహనీయుని పుణ్యమే. తర్వాత కాలంలో జమ్మూ కశ్మీర్‌ విషయంలో ‘ఏక్‌ దేశ్‌ మే దో నిశాన్‌, దో ప్రధాన్‌, దో విధాన్‌ నహీ చలేగా’ అని గర్జించి దేశ సమగ్రత...

గ్రామస్థుల మధ్య ‘కుల చిచ్చు’ పెట్టేందుకు చర్చి యత్నం.. బహిర్గతం చేసిన ఎన్.ఎస్.సి.ఆర్.పి.ఎస్

కుల విబేధాలు మరచి, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉంటున్న ఆ గ్రామంపై ఓ చర్చి కన్ను పడింది. మతం మారకుండా హిందువులుగా ఉంటున్న అక్కడి ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారిని ఎలాగైనా మతం మార్చాలని కుట్ర చేసింది. ఈ కుట్రకు స్థానిక కమ్యూనిస్ట్ నాయకులు వంతపాడారు. కొన్ని పత్రికలు తప్పుడు వార్తల ప్రచురణ ద్వారా అసత్య ప్రచారం చేశాయి. చివరికి జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి చేసిన కృషితో ఆ చర్చి ప్రయత్నం బెడిసికొట్టింది.. కుట్ర బహిర్గతం అయ్యింది.

संघ में तेजी से हो रहा नई पीढ़ी का प्रवेश – अरुण कुमार

झांसी। राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल भारतीय प्रचार प्रमुख अरुण कुमार जी ने कहा कि संघ कार्य में नई पीढ़ी का प्रवेश तेजी से हो रहा है। संघ ने बदलते हुए परिवेश को ध्यान में रखकर 6 नई गतिविधियां प्रारम्भ की हैं। इनमें पर्यावरण, ग्राम विकास, गौ संरक्षण, सामाजिक समरसता व कुटुम्ब प्रबोधन शामिल हैं। ग्राम की...

సంఘకార్యంలో పెరుగుతున్న యువత సంఖ్య: ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్

ఝాన్సీ: సంఘ కార్యం పట్ల యువతరం బాగా ఆసక్తి చూపుతున్నారని, సంఘకార్యంలో భాగస్వాములవుతున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతున్నదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ అన్నారు. మారుతున్న పరిస్థితులు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంఘ 6 కొత్త గతివిధులను (కార్యవిభాగాలు) ప్రారంభించింది. ఇందులో పర్యావరణ పరిరక్షణ, గ్రామవికాసం, గో సంరక్షణ, సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక శక్తిని జాగృతపరచడం ద్వారా వివిధ సామాజిక లోపాలను దూరం చేయవచ్చును....

హైదరాబాద్,కంచన్ బాగ్ లో భూ ఆక్రమణను అడ్డుకున్న రెవిన్యూ అధికారులు

జూలై 1: హైదరాబాద్, సైదాబాద్ కంచన్ బాగ్ ప్రాంతంలో కోర్ట్ వివాదంలో ఉన్న కోట్ల విలువ చేసే ఖాళీ స్థలాన్ని స్థానిక కార్పొరేటర్ రేష్మ ఫాతిమా వర్గీయులు కబ్జా చేయడానికి చేయడానికి ప్రయత్నిస్తుండగా, ఎం.ఆర్ .ఓ అడ్డుకున్నారు. కార్పొరేటర్ వర్గీయులు అధికారులను భయ భ్రాంతులకు గురి చేశారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వివాదానికి దారి తీయగా, పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలవారిని చెదరగొట్టి అక్కడి నుండి పంపి వేశారు.