గో సంరక్షణ చట్టం సద్వినియోగం చేసుకుందాం

గోరక్షణ - దేశ రక్షణ కంటే ఏ మాత్రం తక్కువ కాదని మహాత్మా గాంధీ తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగివున్న మన గోమాతను కాపాడుకోవటం మనందరి బాధ్యత. భారతీయులు సగర్వంగా చెప్పుకోదగిన ప్రాచీన భారతీయ నాగరికతలోని అద్భుత విజ్ఞానమే ‘గోవిజ్ఞాన’ సంపద. గోవు విలువ తెలియడం చేత దానికి దేవతాస్థానం ఇవ్వబడింది. గోరక్షణ ఈ దేశానికి అతి ప్రధానమైన అంశం. ఎందుకంటే మన ఈ ప్రత్యేకమైన, ఉత్తమ గోసంపద ప్రపంచంలో ఎక్కడా లేదన్నది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన...

పురాతన దుర్గా మందిరంపై ముస్లిం వర్గీయుల దాడి.. హిందూ యువకుడి కిడ్నాప్

ఢిల్లీ: నగరంలోని చౌరీ బజార్ సమీపంలో గల పురాతన హిందూ ఆలయంపై స్థానిక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దేవాలయంలోని పూజావిగ్రహాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.  సోషల్ మీడియా ద్వారా వ్యాప్తిలో ఉన్న వీడియో కధనాల ప్రకారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో సుమారు 300 నుండి 400 మంది దాకా పాల్గొన్నట్టు తెలుస్తోంది. దుర్గా మందిరంలో పాటు చుట్టుపక్కల ఉన్న...

चांदनी चौक के लाल कुंआ में उग्र मुस्लिमों की भीड़ ने मंदिर में तोड़-फोड़ की

चांदनी चौक के लाल कुंआ में उग्र मुस्लिमों की भीड़ ने मंदिर में तोड़-फोड़ की । नारे तकदीर और अल्लाह-हू-अकबर के नारे लगाए https://www.youtube.com/watch?v=BAVwiQokTCU&feature=youtu.be

దారుస్సలాం వద్ద దళిత యువకుడిపై దాడి.. మృతదేహం హుస్సేన్ సాగర్లో లభ్యం

హైదరాబాద్: పాతబస్తీలోని మజ్లీస్ పార్టీ కార్యాలయానికి అత్యంత సమీపంలో జరిగిన సంఘటన  ఓ దళిత యువకుడిపై దాడికి దారితీసింది. అనంతరం రెండు రోజుల తర్వాత అతడి మృతదేహం హుస్సేన్ సాగర్లో లభ్యమవడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.  వివరాల్లోకి వెళితే.. ఎంఐఎం పార్టీ కార్యాలయం వద్ద బిర్జు మాదిగ అనే యువకుడు కుటుంబ సమేతంగా నివాసం ఉంటున్నాడు. ఆదివారం అతడి సోదరి వివాహ కార్యక్రమం మొత్తం ముగించుకున్న బిర్జు, మద్యం సేవించి తన ఇంటి ముందు కూర్చుని,...

Classroom is where the nation’s future beholds

Alumni of Sarswathi Sishu Mandir schools of Telugu states (Telangana and Andhra Pradesh) who are settled in Bengaluru have got together on the special occasion of Sneha Milan, at Jaigopal Garodia Rashtrothana Vidyalaya (JGRV), Kalyana Nagar, Bengaluru today, 29th June 2019. Nearly 130 ex-students and 20 kids of their families, belonging to many districts of Telangana and Andhra...

అత్యాచారయత్నాన్ని ప్రతిఘటించినందుకు శిక్షగా తల్లీకూతుళ్లకు గుండు గీయించిన ముస్లిం కౌన్సిలర్

సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఒక ముస్లిం కౌన్సిలర్ మహిళలపై దారుణమైన ఘాతుకానికి పాల్పడ్డాడు. కూతురిపై జరుగుతున్న అత్యాచారాన్ని అడ్డుకున్న తల్లిపై, ఆమె కూతురిపైనా తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. అనంతరం వారికి గుండు గీయించి 'శిక్ష' విధించాడు.  బీహార్ రాష్ట్రం భగవాన్-పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ అధికారి సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖుర్షిద్ మరో 6గురితో పాటు బాధితురాలి ఇంట్లోకి చొరబడి...

దక్షిణ భారతాన సంఘ సౌధానికి పునాది రాయి శ్రీ దాదారావు పరమార్థ్

తొలి తరం ప్రచారక్ : దక్షిణ భారత దేశంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సంఘ కార్యాన్ని ప్రారంభించటానికి విచ్చేసిన మహానుభావుడు శ్రీ దాదారావుజి పరమార్థ్. ఆనాటి మద్రాసు ప్రాంతమంటే ఇప్పటి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు కలిసి ఉండిన ప్రాంతం. దానికి మద్రాసు (చెన్నై) రాజధాని నగరం. అది పలు భాషల కూడలి. అక్కడ తొలుత సంఘ శాఖ ప్రారంభింపబడి క్రమంక్రమంగా తమిళనాడులో విస్తరించింది. దేశంలో ఏ ప్రాంతంలో అయినా సంఘ కార్యం...

గంజాయి పీల్చొద్దు అన్నందుకు గిరిజన యువకుడిపై ముస్లింల దాడి.. ఆపై హత్య

తన ఇంటి ఎదుట గంజాయి పీల్చొద్దు అన్నందుకు గిరిజన యువకుడిపై ముస్లింలు దాడి చేసి హత్య చేసిన వైనం ఇది.  జార్ఖండ్ రాష్ట్రం రాంచీ సమీపంలోని అర్గోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖడ్రు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  స్థానిక గిరిజన యువకుడైన మాంగ్రూ పహల్ కార్మిక వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి  ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు. మాంగ్రు కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తమ పొరుగునే...

అక్కడ బయటి నుండి వచ్చిన ముస్లింలు నివాసం ఉండటంపై నిషేధం! కారణం?

27 ఏళ్ళ జర్నలిస్ట్ తనకు కాబోయే భార్యతో పాటు కలిసి ఉండేందుకు ఇంటర్నెట్లో ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం అపార్ట్మెంట్ యజమానురాలికి ఫోన్ చేశాడు. నా పేరు మహ్మద్ అవ్వాద్.. మీకు చెందిన అపార్ట్మెంట్ అద్దెకివ్వాలనుకుంటున్న విషయం ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాం. వివరాలు తెలియజేయగలరా అని అడిగాడు.  యజమానురాలి వచ్చిన ఊహించని సమాధానం విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.. "క్షమించాలి.. ఇక్కడి మునిసిపాలిటీ నియమాల ప్రకారం ఇతర ప్రదేశాల నుండి వచ్చిన ముస్లిములకు ఇళ్ళు అద్దెకు ఇవ్వరాదు" అని  అటునుండి సమాధానం. ఈ...

చట్టసభలో మహిళా సభ్యులు

కొత్త లోకసభలో మహిళా సభ్యుల సంఖ్య 71. వారిలో తొలిసారిగా ఎన్నికైన వారు 46 మంది. పార్టీలవారీగా చూస్తే - భాజపా-20 బిజూజనతాదళ్‌-6 కాంగ్రెస్‌-4 వైఎస్‌ఆర్‌సిపి-4 డిఎంకె-2 స్వంత్రులు -2 జెడియు-1 ఎల్‌టిపి-1 బిఎస్‌పి-1 తృణముల్‌-4