గాంధీజీ హత్య – నెహ్రూ అధికార సమీకరణ

ప్రతి సంవత్సరం జనవరి 30న హిందూ జాతీయవాదం గురించి కువ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నాయకులకు అలవాటైపోయింది. జనవరి 30, 1948న మహాత్మా గాంధీ హత్య జరిగింది. దీనికి కొన్ని నెలల ముందే భారత్ రాజకీయ స్వాతంత్య్రం సాదించు కుంది. ఆ స్వాతంత్య్రానికి కొన్ని గంటల ముందే దేశం రెండుగా విభజితమయ్యింది. కాంగ్రెస్ మెతకవైఖరి, ముస్లిం లీగ్ మొండి వైఖరి మూలంగానే దేశ విభజన జరిగింది. అలాగే తాము వదిలిపోయేటప్పుడు భారత్ ను అల్లకల్లోల పరచాలన్న బ్రిటిష్ వారి కుతంత్రం కూడా ఇందుకు కారణం....

రామజన్మభూమి అంశంలో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంపై విశ్వహిందూ పరిషత్ ప్రకటన

రామజన్మభూమి అంశంలో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంపై విశ్వహిందూ పరిషత్ స్వాగతిస్తోంది. ఈ అంశానికి సంబంధించి 67.703 ఎకరాల భూమిని 1993లో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ఇందులో వివాదానికి సంబంధం లేని భూమి కూడా ఉండటం వలన కేంద్ర ప్రభుత్వం తాజాగా అభ్యర్ధన పిటిషన్ దాఖలు చేసింది. ఈ 67.703 ఎకరాల భూమిలో శ్రీరామజన్మభూమి న్యాస్ ట్రస్ట్ సంస్థకు చెందిన స్థలం కూడా ఉండటం విశేషం. వివాదంలో లేని తమ భూమి తమకు కేటాయించాలంటూ రామజన్మభూమి న్యాస్ ట్రస్ట్ తమను కోరుతోందని కేంద్రం తమ పిటిషన్...

Press statement of Shri Alok Kumar Advocate, International Working President of VHP

VHP welcomes the application of Union Government to the Hon'ble Supreme Court for restoraing 42 acres of land of Ram Jaanam Bhumi Nyas to it. The Nyas had obtained the land for the construction of Shri Ram Mandir. The Union Govt. had acquired a total of 67.703 acres of land in 1993. This included the land of Ram Janam Bhumi...

వాస్తవికత, విశ్వసనీయతే సోషల్ మీడియా గొంతు – సోషల్ మీడియా సంగమంలో శ్రీ మిలింద్ ఓక్ 

ఆడియో మరియు వీడియో రూపంలో వ్యాప్తి చెందుతున్న సమాచారమే నేటి మీడియాకు ప్రధాన వనరుగా మారిందని, వాస్తవికత, విశ్వసనీయతల మూలంగానే సోషల్ మీడియా సమాచారానికి ఆదరణ ఏర్పడుతుందని భారతి వెబ్ సీఈఓ శ్రీ మిలింద్ ఓక్ అన్నారు. సమాచార భారతి ఆధ్వర్యంలో విశ్వసంవాద కేంద్ర ఆదివారం నగరంలో నిర్వహించిన సోషల్ మీడియా సంగమం కార్యక్రమంలో ప్రధాన వక్తగా శ్రీ మిలింద్ ఓక్ పాల్గొన్నారు. భారత్ వ్యతిరేక శక్తులు ఇక్కడి సాంస్కృతిక విలువలను, చిహ్నాలను ధ్వంసం చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా చేస్తున్న ప్రయత్నాన్ని అరికట్టడానికి సోషల్ మీడియాను సమాజానుకూలంగా ఉపయోగించుకోవాలి అని...

Truth and Credibility should be the voice of Social Media – Sri Milind Oak

"Information presented in audio and video formats tends to be more accessible to the users and should be used more to communicate in social media", said Sri Milind Oak, CEO of BharatiWeb, speaking at the Social Media Sangamam event in Hyderabad on 27 January 2019. "When this information is true and delivered by credible people, it prevails over the...

1963 ఢిల్లీ గణతంత్ర ఉత్సవాల్లో ఆరెస్సెస్ కవాతు విశేషాలు

1. R Day 1963: A 3,500-strong contingent of Swayamsevaks in Ganvesh take part in the parade in Delhi. 2. Shri Vijay Kumar. 3. Shri KL Pathela

జనవరి 26 1963.. న్యూఢిల్లీ.. భారత గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతిసారి త్రివిధ దళాలు పాల్గొనే గణతంత్ర కవాతులో ఆ సంవత్సరం దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు చెందిన స్వయంసేవకులు కూడా పాల్గొనడం ఒక చారిత్రాత్మక ఘట్టం. దీని తాలూకు విశేషాలు అప్పటి కవాతులో పాలుపంచుకున్న ఆరెస్సెస్ జ్యేష్ఠ స్వయంసేవకుల జ్ఞాపకాల మది నుండి.. శ్రీ విజయ్ కుమార్.. ఆరెస్సెస్ జ్యేష్ట కార్యకర్త. 1963 నాటికి ఆరెస్సెస్ మండల కార్యవాహగా బాధ్యత కలిగివున్నారు. ఆనాటి కవాతు తాలూకు పంచుకున్న ఆయన, అందులో...

Mohanji Bhagwat’s speech on Republic Day 2019 at Kanpur

सरसंघचालक डाॅ॰ मोहन भागवत ने आज नारायना ग्रुप आफ इन्स्टीट्यूशन्स, पनकी कानपुर में ‘गणतन्त्र दिवस’ के उपलक्ष्य में राष्ट्रीय ध्वज फहराया। उपस्थित विद्यालय के आचार्य एवं छात्रों को सम्बोधित करते हुए उन्होंने कहा कि हमारा राष्ट्रध्वज स्फूर्ति एवं प्रेरणा का प्रतीक है।

हमारा राष्ट्रध्वज हमारा मार्गदर्शक एवं प्रेरणास्रोत है – डाॅ॰ मोहन जी भागवत

राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डाॅ॰ मोहन भागवत ने आज नारायना ग्रुप आफ इन्स्टीट्यूशन्स, पनकी कानपुर में ‘गणतन्त्र दिवस’ के उपलक्ष्य में राष्ट्रीय ध्वज फहराया। उपस्थित विद्यालय के आचार्य एवं छात्रों को सम्बोधित करते हुए उन्होंने कहा कि हमारा राष्ट्रध्वज स्फूर्ति एवं प्रेरणा का प्रतीक है। इसके मध्य का चक्र धर्म चक्र है धर्म मात्र पूजापद्धति नहीं है पूजा धर्म...

ప్రపంచ శాంతి భారత్ వల్లనే సాధ్యం – డా. మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ గణతంత్ర దినోత్సవ సందేశం గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ కాన్పూర్ లోని నారాయణ సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ జాతీయపతాకం స్పూర్తి, ప్రేరణలకు ప్రతీక అన్నారు. ఈ పతాకం మధ్యలో ధర్మ చక్రం ఉంటుందని, ధర్మమంటే ఏదో ఒక పూజా పద్దతి మాత్రమే కాదని ఆయన అన్నారు. ధర్మంలో పూజాపద్దతి కూడా భాగం కావచ్చని వివరించారు....

RSS in Republic Day Parade: Veteran Swayamsevaks recall their historic participation in 1963

A contingent of about 3000 RSS swayamsevaks, at the invitation of the Pt Nehru Government, had joined the march-past at Rajpath on January 26, 1963. When the swayamsevaks, who had joined the Parade, watch the Republic Day Parade now on January 26, their memories of January 26, 1963, are alive It was indeed a proud moment for the RSS swayamsevaks...