ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ -కాంగ్రెస్ జెండా

1937 కాంగ్రెస్ ఫైజాపూర్ సమావేశపు జెండా ఉత్సవంలో, 80అడుగుల కర్రపై కాంగ్రెస్ పతాకం చిక్కుకుపోయింది. ఎంతమంది ప్రయత్నించినా చిక్కు విడలేదు. అంతలో శ్రీ కిషన్ సింగ్ పరదేశి ధైర్యంగా 80అడుగుల కర్రని ఎక్కి, చిక్కుపడిపోయిన జెండాని విడిపించాడు, పతాకం ఎగరవేసినపుడు, అందరూ హర్షధ్వానాలతో స్వాగతించారు. ఒకరు శ్రీ కిషన్ సింగ్ పరదేశిని సత్కరించాలని ప్రతిపాదిస్తే సమావేశం ఆమోదించింది. అయితే తాను ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ గా అలవరచుకున్న జాతీయ స్ఫూర్తితో ధైర్యం చేయగలిగానని ఆయన చెప్పగానే కాంగ్రెస్ నాయకులు వెనుకాడారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తను వారు ఎలా...

Mojo TV staff disturb peaceful #SaveSabarimala dharna in Hyderabad

In an unsavoury incident, the staff of Mojo TV have intruded upon a peaceful protest by Sabarimala Parirakshana Samiti and made unwarranted and insensitive remarks at the members of Samiti.  As the protest was taking place at the Indira Park, Hyderabad, today, journalists belonging to Mojo TV have made some insensitive comments, disruoting the protest for a while. Later,...

సంస్కృత భాష పై ఆర్ ఎస్ ఎస్ దృష్టికోణం

సంస్కృత భాష గురించి ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ Dr మోహన్ భాగవత్ - మన సమగ్ర పరంపరాగత జ్ఞానమంతా కూడా సంస్కృత వాఙ్మయంలోనే ఉంది. అందుకని మనం సంస్కృతం నేర్చుకుందాం. మన పిల్లలు కూడా నేర్పుదాం. ఎందుకంటే మనది ఒక గొప్ప భాష. శ్రేష్ఠమైన భాష. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కు అత్యంత అనుకూలమైన భాష సంస్కృతమేనని అంటున్నారు. ఈ గౌరవం పెరిగితే అప్పుడు సమాజంలో దాని వాడుక పెరుగుతుంది. అప్పుడు మళ్ళీ విద్యాలయాలు తెరుచుకుంటాయి. బోధించే అధ్యాపకులూ పెరుగుతారు. అప్పుడు...

తెలంగాణ వ్యాప్తంగా శబరిమల ఆలయ పరిరక్షణ సమతి మహా ఉపవాస దీక్ష

శబరిమల పవిత్రత కాపాడాలనే నినాదంతో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉపవాస దీక్ష శిబిరాలు "మహా ఉపవాస దీక్ష" నిర్వహించడం జరిగింది. శబరిమల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాదిమంది ఉపవాస దీక్ష చేశారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్‌ గారు, MLC శ్రీ రాంచందర్ రావు గారు, మాత నిర్మల యోగ భారతి గారు,VHP జాతీయ సహా కార్యదర్శి శ్రీ సత్యం గారు, ఆర్.ఎస్.ఎస్ సహా ప్రాంత ప్రచారక్ శ్రీ లింగం శ్రీధర్...

రామకృష్ణ మఠంలో సంస్కృతి ఫౌండేషన్ వివేక్ బ్యాండ్ ముగింపు ఉత్సవం 

సంస్కృతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేక్ బ్యాండ్  'బీ గుడ్.. డూ గుడ్' (మంచిగా నడుచుకుందాం.. మంచిని పంచుదాం" 15  రోజుల స్వస్తి/ ముగింపు కార్యక్రమము 23.01.2019 హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆడిటోరియంలో ఎంతో చక్కటి వాతావరణంలో స్వామీజీల ఆశీస్సులతో జరిగింది. ఉదయం గం. 11.00 నుండి 1.౩౦ గం.  వరకు జరిగిన ఈ కార్యక్రమంలో షుమారుగా 15 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 మెడికల్ కాలేజీలు, 2 పీజీ కాలేజీలు, 1 డిగ్రీ కాలేజీ మరియు కరీంనగర్, ఇతర తెలంగాణా ప్రాంతాల నుంచి మొత్తంగా 1250 మంది  విద్యార్థులు పాల్గొనడం జరిగినది....

21 BANGLADESHIS DEPORTED FROM KARIMGANJ, ASSAM

Silchar - 20.01.2019: Twenty one Bangladeshi nationals, including two women were deported back to their country through the international border in Karimganj district on Saturday. (19.01.2019). The Bangladeshi nationals were detained at the detention camp of Silchar Central Jail after they were apprehended in the past at different points of time for entering or while entering into Indian territory through the...

ఆర్ఎస్ఎస్ పై అసత్య ఆరోపణలు – తస్లిమ్ రెహమానిపై పరువునష్టం కేసు నమోదు

ఆర్ఎస్ఎస్ వంటి జాతీయవాద సంస్థలపై అబద్ధపు ఆరోపణలు చేసి పరువు నష్టం కేసులు ఎదుర్కొంటున్న వారిలో మరొకరు చేరారు. ముస్లిం పొలిటికల్ కౌన్సిల్ అధ్యక్షుడు  తస్లిమ్ రెహమాన్ పై మహారాష్ట్రలోని థాణెలో పరువు నష్టం కేసు దాఖలయ్యింది. ముంబైకి చెందిన వివేక్ శశికాంత్ చంపార్ నేర్కర్ అనే వ్యక్తి ఈ దావా వేశారు. ఇటీవల ఒక జాతీయ వార్తా ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థపై అనుచితమైన, అసత్య ఆరోపణలు చేసినట్టు పిటిషనర్ పేర్కొన్నారు. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రెహమాన్ దేశంలో జరిగిన,...

మదర్సాలు మూయకపోతే ఐఎస్ సమర్ధకులు పెరుగుతారు – షియా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు వసీం రిజ్వీ

దేశంలోని ముస్లిం మతపాఠశాలలు (మదర్సాలు) వెంటనే మూసివేయకపోతే రాగల 15 ఏళ్లలో దేశంలో సగానికి పైగా ముస్లింలు అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ఐఎస్ సానుభూతిపరులు, సమర్ధకులుగా మారిపోతారని షియా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు వసీం రిజ్వీ అన్నారు. కనుక దేశం మొత్తంలో మదర్సా లను వెంటనే మూయించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ``ఈ మతపాఠశాలలు ముస్లిములను సామాజిక, ఆధునిక విద్య నుంచి దూరం చేస్తున్నాయి. దేవబంద్, వహాబీ మదర్సాలు ఇస్లాం గురించిన తప్పుడు సిద్ధాంతాలు, సూత్రాలను పిల్లల మనస్సుల్లో నింపుతున్నాయి. వారిని...

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో కుటుంబ సమ్మేళనం

సామజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ సమీపంలోని వాసవినగర్ వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో కుటుంబ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి ప్రధాన వక్తగా హజరైన సామాజిక సమరసత వేదిక అఖిల భారత కన్వీనర్ శ్రీ శ్యాంప్రసాద్ భారతీయ కుటుంభ వ్యవస్థ, కుటుం-సమాజంలో సమరసత యొక్క ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమం పిల్లలు,పెద్దలు, మహిళలు, యువతను ఆకట్టుకుంది. చిన్నారుల నృత్య రూపకం కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మన పిల్లలకు విద్యతో పాటు సక్రమమైన బుద్ది,  వినయవిధేయతలు, భారతీయ సమాజ కుటుంబ విలువలు, సంస్కారాలు  గురించి శ్రీమతి లావణ్య గారు వివరించారు. శ్రీమతి విజయభారతి గారు విశ్లేషణాత్మకంగా...

స్వాభిమానంతో స్వధర్మానికి.. క్రైస్తవం నుండి 96 మంది గిరిజనుల పునరాగమనం   

సమానత్వం పేరిట క్రైస్తవ మిషనరీలు చెప్పిన మోసపూరిత మాటలను నమ్మి క్రైస్తవంలోకి వెళ్లిన 96 మంది గిరిజనులు, చివరకు తాము వంచనకు గురైనట్టు గ్రహించి, తిరిగి సగర్వంగా స్వధర్మంలోకి  తిరిగివచ్చారు. త్రిపుర రాష్ట్రం ఉనకోటి జిల్లాలో జరిగిన ఘటన ఇది. సుమారు 9 సంవత్సరాల క్రితం తమ గ్రామంలోకి ప్రవేశించిన కొందరు క్రైస్తవ మిషనరీలు మాయమాటలతో మభ్యపెట్టి, తమ ధర్మానికి తమని దూరం చేశారు. లేనిపోని ఆశలు కల్పించి, మోసపూరితంగా క్రైస్తవ మతంలోకి మార్చివేశారు. వారి మాయలో పడిన ఆ అమాయకపు గిరిజనులు ఆ సమయంలో...