ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చర్చిల్లో జరుగుతునే ఉన్నాయి: పోప్ ఫ్రాన్సిస్
ప్రపంచవ్యాప్తంగా చర్చి వ్యవస్థలో క్రైస్తవ నన్ లపై అక్కడి బిషప్లు మరియు ఫాదర్లు సాగిస్తున్న లైంగిక అత్యాచారాలు నిజమేనని క్రైస్తవ మతాధిపతి పోప్ అంగీకరించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన ముగించుకుని తిరుగుప్రయాణంలో జర్నలిస్టులు వేసిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన పోప్.. తమ చర్చికి చెందిన మతాధికారులు, బిషప్ లు చర్చిల్లోని నన్ లపై అత్యాచారాలు జరిపినట్టు ఒప్పుకున్నారు. గత వారం కేథలిక్ క్రైస్తవ అధికార కేంద్రం వాటికన్ అనుబంధ మహిళా విభాగానికి చెందిన మాసపత్రిక "విమెన్ చర్చి వరల్డ్" ఈ విషయమై ప్రత్యేక కధనం ప్రచురితమైంది....
రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన పార్టీ హిందువుల ఆగ్రహానికి గురౌతుంది
అయోధ్య రామమందిర విషయంలో సుప్రీంకోర్టు తన విధులను విస్మరిస్తోందని, అలాగే ప్రభుత్వం మందిర నిర్మాణానికి పార్లమెంటులో బిల్లు పెడితే దానికి అందరూ మద్దతిస్తారని, వ్యతిరేకించిన పార్టీ హిందువుల ఆగ్రహానికి గురవుతుందని, అటువంటి స్థితిని ఏ పార్టీ కోరుకోదని విశ్వహిందూ పరిషద్ కార్యనిర్వాహక అధ్యక్షులు అలోక్ కుమార్ అన్నారు. సుప్రీంకోర్టు తన విచారణలో రామమందిర నిర్మాణానికి తగిన ప్రాధాన్యం లేదనడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆర్గనైజర్ సంపాదకులు ప్రఫుల్ల కేత్కర్, వార్తా సమన్వయకర్త డాక్టర్ ప్రమోద్ కుమార్తో కలిసి నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిలో అలోక్కుమార్...
చిట్టచివరి శ్రమజీవికీ మేలు జరగాలి! – బీఎంఎస్ జాతీయ అధ్యక్షులు సజ నారాయణన్ సి.కె.తో ఇంటర్వ్యూ
కమ్యూనిజం విఫలమైన సంగతి 1990లలో లోకానికి తెలిసింది, 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యంతో పెట్టుబడిదారి విధానం కూడా చతికిలపడిన వాస్తవం కూడా వెల్లడైంది అంటున్నారు భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) జాతీయ అధ్యక్షుడు సజ నారాయణన్ సి.కె. కాబట్టి ఒక కొత్త వ్యవస్థ కోసం, అందరికీ సుఖశాంతులు పంచాలని చెప్పే తాత్వికత కోసం ఇవాళ ప్రపంచం ఎదురుచూస్తున్నదని ఆ సంస్థకు రెండవసారి అధ్యక్ష పదవికి ఎన్నికైన నారాయణన్ అభిప్రాయపడతున్నారు. బీఎంఎస్, బీజేపీ రెండూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను ఆదర్శంగా తీసుకుని...
RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji’s Speech in Dharam Sansad, 01 Feb. 2019
RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji's Speech in Dharam Sansad, 01 Feb. 2019
वैचारिक कुम्भ हम सब को एकात्मता की ओर ले जाने वाला सिद्ध होगा – भय्याजी जोशी
प्रयागराज. राष्ट्रीय स्वयंसेवक संघ के सरकार्यवाह भय्या जी जोशी ने कहा कि भारत की विशिष्ट पहचान एवं हिन्दू समाज की जीवन दृष्टि, विभिन्न विचार मत, पंथ, सम्प्रदाय एवं साधना पद्धतियों का ध्येय व सत्य एक है उसे प्राप्त करने के मार्ग अनेक हैं. सभी सम्प्रदायों का उद्देश्य नर को नारायण बनाना है. संयमित उपभोग, मर्यादाओं का पालन ही संस्कार...
రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ పేరున మరో సంస్థను రిజిస్టర్ చేయడానికి అనుమతి నిరాకరించిన ముంబై హైకోర్ట్
"ఒక సంస్థను రిజిస్టర్ చేసుకునేందుకు దాఖలు చేసుకున్న దరఖాస్తును సంబంధిత చట్టంలోని సెక్షన్ 3 ఏ క్రింద తిరస్కరించే పూర్తీ అధికారం రిజిస్త్రార్ కు ఉంటుంది’’ అని ముంబై హైకోర్ట్ స్పష్టం చేసింది. `రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్’ పేరున ఒక చారిటబుల్ సంస్థను రిజిస్టర్ చేయాలంటూ వచ్చిన దరఖాస్తును అసిస్టెంట్ రిజిస్ట్రార్ తిరస్కరించడంపై కోర్ట్ ఈ విధంగా వ్యాఖ్యానించింది. జనార్దన్ మూన్ అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఈ దరఖాస్తులో `రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్’ పేరునే తమ సంస్థకు కూడా కేటాయించాలని పేర్కొన్నారు....
We Live Here, We Win Here! – Inspirational tale about how Dr. Hedgewar Samiti changed the lives of farmers
Nandurbar District (Maharashtra): ‘Dependency on Farming alone can’t liberate the family and kids from hunger thus shifting to city for some petty job is inevitable'- this narration unveils the harsh reality once faced by farmer families of Nandurbar district of Maharashtra. In a district with predominantly (67%) Tribal population, with an area of 5035 sq. km, hunger and poverty...
Kreeda Bharathi organised Run4BharatMata in Hyderabad
Kreeda Bharathi organized a unique event " Run 4 BharatMata " aimed at spreading the idea of national unity and consciousness by taking caring of one's health" on Jan 27th in Hyderebad. Around 700 people ran the 5k run from Neredmet x roads at around 7am. This run started with the energetic ninaad "BharatMata ki Jai" "Vande mataram". Malkajgiri MLC Mr. Ramachandra...
Social Media Sangamam, Hyderabad (Photos)
Vishwa Samvad Kendra, an initiative of Samachara Bharati, organised the Social Media Sangamam in Hyderabad on 27 January 2019.
వివేకానంద సేవా సమ్మాన్-2019 పురస్కారానికి ఎంపికైన డా. శ్రీ బి సురేందర్ రెడ్డి
గత 33 ఏళ్లుగా ప్రతి ఏటా బెంగాల్ కు చెందిన శ్రీ బుర్రాబజార్ కుమారసభ పుస్తకాలయ్ వారు ప్రదానం చేస్తున్న ప్రతిష్టాత్మక 'వివేకానంద సేవా సమ్మాన్' పురస్కారం 2019 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సామజిక కార్యకర్త డా. శ్రీ బి సురేందర్ రెడ్డి ఎంపికయ్యారు. జూలై 3, 1938వ సంవత్సరంలో వరంగల్ పట్టణంలో జన్మించిన సురేందర్ రెడ్డి 1963లో హైద్రాబాదులో మెడిసిన్ పూర్తిచేశారు. 1950వ సంవత్సరంలో విద్యార్థి దశ నుండే ఆరెస్సెస్ స్వయంసేవక్ గా సంఘ కార్యంలో నిమగ్నమైన సురేందర్ రెడ్డి ఎంబీబీఎస్...



















