“సమాచార వాహిని: 06-డిసెంబర్-2018”
Swadeshi Jagran Manch raises concern over Chinese ecommerce apps bypassing laws, duties The SJM’s internal research team is learnt to have assessed that Chinese ecommerce firms currently bag over two lakh orders per day from Indian shoppers and are delivering goods via couriers and postal gift shipments, bypassing and evading a range of Indian laws on payment gateways, custom duties...
#MahaparinirvanDiwas: #BabasahebAmbedkar, A Conceptual Cultural Nationalist
To begin the discourse, Ambedkar defines nationalism as “a feeling.....a feeling of the corporate sentiment of oneness which makes those who are charged with it feel that they are kith and kin. It is a feeling of consciousness of a kind which on the one hand binds together those who have it and on the other, serves them for...
भारत के गौरव का प्रतीक है राम मंदिर – डॉ. मनमोहन वैद्य
आधुनिक भारत के कई राष्ट्र निर्माताओं ने ‘भारत की सामूहिक अंतश्चेतना’ को अपनी वाणी और आचरण से अभिव्यक्त किया है. इस‘सामूहिक अंतश्चेतना’ की इच्छा, आकांक्षा और संकल्प है अयोध्या में भव्य राम मंदिर बनाकर भारत के गौरव-प्रतीक को प्रतिष्ठित करना. जैसे ही सर्वोच्च न्यायालय ने यह स्पष्ट किया कि उसकी प्राथमिकताएं भिन्न हैं और अयोध्या में राम मंदिर के मामले...
అత్యాచారాలను ఎదుర్కోవడానికి రైతుదళం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-48)
చుట్టు ప్రక్కల ముఖ్యమైన గ్రామాల నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే మంజీరనదిని దాటిరావలసిందే! పైగా ఆ గ్రామంలో రజాకార్ల కార్యక్రమాలు లేవు. స్థానిక ప్రజల సహకారం సులభంగా ఉంది. ఈ కారణాల వల్ల అట్టర్గేలోనే సభ జరిగింది. చుట్టు ప్రక్కల నున్న గ్రామాలనుంచి వందలాది సంఖ్యలో రైతు యువకులు సభలో పాల్గొన్నారు. రజాకార్ల అత్యాచారాలను ఎదుర్కోవడానికి రైతుదళ నిర్మాణం జరిగింది. ఎక్కడ దాడి జరిగినా లోపల నుంచి గ్రామీణులు ఆత్మరక్షణ కోసం పోరాడాలని, బయటినుంచి రైతుదళం వచ్చి దెబ్బతీస్తుందని నిర్ణయించారు. డా॥ చిన్నప్ప అధ్యక్షుడుగా, యశ్వంతరావు...
సాకారమౌతున్న డా. అంబేద్కర్ కలలు
డా. అంబేడ్కర్ ఆశించిన సామాజిక సమరసత (అన్ని కులాలు సమానమే అనే భావం)ను సమాజంలో సాధించడం కోసం దేశ్యాప్తంగా వేలాది కార్యకర్తలు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంస్థపరంగా అనేక కొత్త ప్రయోగాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. డా|| అంబేడ్కర్ ఆశించిన 'ఒకే ఆత్మ గల సమాజం' (ఏకాత్మ సమాజం) కలను అమలు చేయడం కోసం అనేకమంది ప్రయత్నాలు చేస్తూ డా. అంబేడ్కర్కు నిజమైన నివాళిని సమర్పిస్తున్నారు. ************************** భావ ప్రకటనా స్వేచ్ఛ, కొత్త కొత్త మంచి ఆలోచనలను ఎక్కడి నుండైనా స్వీకరించే స్వభావం, కాలగమనంలో వస్తున్న లోపాలను...
“నేను అయోధ్యను” – మందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి ఆకాంక్ష
"500 ఏళ్ల క్రితం కొద్దిమంది విదేశీ దురాక్రమణదారులు నన్ను పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. నా పవిత్ర శరీరాన్ని రక్తంతో తడిపేశారు. నా ప్రియా పుత్రుడు శ్రీ రామచంద్రుని మందిరాన్ని ద్వంసం చేశారు. దానితో నా ఆత్మ తల్లడిల్లింది. 5, 6 వందల ఏళ్లపాటు యుద్ధాలు జరిగాయి. నా పుత్రులైన అసంఖ్యాక వీరులు ఈ పవిత్ర భూమి కోసం ప్రాణాలు అర్పించారు. నా గౌరవాన్ని, పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు నేను ఇంకా ప్రతీక్షిస్తూనే ఉన్నాను. శ్రీ రామచంద్రుని భవ్య మందిరం తిరిగి...
పోలీసుల పర్యవేక్షణలో గోదావరి తీరంలో సామూహిక మతమార్పిళ్లు.. హిందువుల పుష్కర ఘాట్ల కబ్జాకు యత్నం
రాజమండ్రి: హిందువులు పరమ పవిత్రంగా భావించే గోదావరి నదీ తీరంలో సామూహిక మతమార్పిళ్లు చోటు చేసుకున్నాయి. ఏకంగా పోలీసుల పర్యవేక్షణలో ఇది జరగడం గమనార్హం. అంతంతరం పుష్కర ఘాట్లలో తమ మతమార్పిడి కార్యకలాపాలకు అనుమతివ్వాలని కొన్ని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ అధికారులను కోరడం, వారు సరేనంటూ అంగీకరించడం, అభ్యంతరం తెలియజేసిన హిందూ కార్యకర్తలను పోలీసులు కేసుల పేరిట భయభ్రాంతులను వంటి ఘటనల నేపథ్యంలో రాజమండ్రిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. హిందూ చైతన్య వేదిక తెలియజేసిన వివరాల ప్రకారం ఘటనల యొక్క వివరాలు ఈ దిగువున పేర్కొనడమైంది: 15 నవంబర్ 2018 సాయంత్రం...
ఎనిమిది మంది యువకుల అరెస్టు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-47)
ఇక ఏమీ జరగదని భావించి ఆ యువకులంతా గ్రామంలోకి తిరిగి వచ్చారు. నిర్లక్ష్యంగా తిరగడం మొదలుపెట్టారు. అప్పుడు అకస్మాత్తుగా ఒకరోజు పోలీసులు గ్రామంపై దాడి జరిపి మానిక్రావు, చన్వీర్లతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఉద్గీర్లో తిలక్చంద్ అనే వైద్యుడు ఉండేవాడు. ఆయన ఇచ్చిన సలహాననుసరించి ఆ ఎనిమిది మంది యువకులు బీదర్ జిల్లా జడ్జికి లంచం ఇచ్చి బయటికి వచ్చారు. వాళ్ళు బయటికి రాగానే మరో వార్త తెలిసింది. కౌల్ఖేడ్ గ్రామంలో అప్పారావు పటేల్ ఇంటిపై రజాకార్లు దాడిచేసి ఇంటిని తగులపెట్టారు....
केंद्र सरकार कानून बनाकर मंदिर निर्माण का मार्ग प्रशस्त करे – दत्तात्रेय होसबले
मुंबई (विसंकें): राष्ट्रीय स्वयंसेवक संघ के सह सरकार्यवाह दत्तात्रेय होसबले जी ने कहा कि इलाहाबाद कोर्ट के निर्णय से स्पष्ट हो चुका है कि रामजन्मभूमि पर जहां विवादित ढांचा खड़ा किया गया था, उस जगह उत्खनन में राम मंदिर के पुरातात्त्विक अवशेष अर्थात् सबूत प्राप्त हुए हैं. इसके पश्चात् भी यह जमीन मंदिर निर्माण के लिये उपलब्ध नहीं हुई....
మొదటి హక్కు ముస్లిములకేనట!
మండువేసవి. మిట్ట మధ్యాహ్నం. స్కూలు నుంచి 3 కిలోమీటర్లు చెమటలు కక్కుతూ నడిచి 14 ఏళ్ల శ్రుతి ఇంటికొచ్చింది. ఒంటిమీద చెంబెడు నీళ్లు కుమ్మరించుకుందామంటే పెరట్లో కుండ ఖాళీ. వీధి నల్లాలో రెండురోజులుగా నీళ్లు రావటం లేదు. ఉసూరుమంటూ కూలబడి ‘అమ్మా! ఆకలేస్తోంది అన్నం పెట్టు’ అంది. కంచంలో అన్నం తెచ్చిన తల్లికి బిడ్డ కళ్లనీళ్లతో కనిపించింది. ‘ఎందుకమ్మా! ఏమైంది’ అంటే జవాబివ్వలేదు. వెక్కుతూ అన్నం తిని, కాసేపటికి స్థిమిత పడ్డాక రెట్టించి అడిగితే కారణం చెప్పింది. తనతోపాటు చదువుకునే అమీనాకు కొత్త సైకిలు గవర్నమెంటు...


















