రజాకార్ల దాడిని ఎదుర్కోవడానికి ఆట్టర్గాలో అన్ని ఏర్పాట్లు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-52)
కేసర్ జవల్గావ్ అనే గ్రామంపై దాదాపు వెయ్యిమంది రజాకార్లు దాడి చేయబోతున్నారని ఒకరోజు కబురు అందింది. యశ్వంత్రావ్ దళం సాయుధంగా ఆ గ్రామం వైపు బయలుదేరింది. అయితే అసలు రజాకార్ల దాడి జరుగలేదు. తిరిగి వస్తుండగా దారిలో పాండరి అనే గ్రామం వద్ద సాయ్గావ్ రజాకార్లు తటస్థపడ్డారు. వాళ్ళందరినీ పట్టుకొన్నారు. ఆ రజాకార్లను శిక్షించిన పక్షంలో తమ గ్రామం తర్వాత మిగలదని వదిలేయవలసిందని గ్రామస్థులంతా ప్రాధేయపడ్డారు. దళం వదిలేయక తప్పలేదు. మంజీరా నది ప్రాంతం చేరగానే కొంతమంది రజాకార్లు ఒక ముసలి స్త్రీని, ఒక...
క్రైస్తవ మిషనరీ గృహంలో బాలికలపై అకృత్యాలు
దేశంలో క్రైస్తవ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాల నిజస్వరూపం మరోసారి బయటపడింది. గతంలో బీహార్ లోని ఆశా కిరణ్ హోమ్ మరియు తమిళనాడులోని మెర్సీ అదైకలాపురం మిషనరీ హోమ్ ఉదంతాలు మరువక ముందే ఒడిశాలో మరొక దారుణం వెలుగుచూసింది. ఓడిశాలోని దేనికనాల్ జిల్లా బెల్టికిరి గ్రామంలో గుడ్ న్యూస్ ఇండియా అనే క్రైస్తవ సంస్థలో ఆధ్వర్యంలోని డ్రీమ్స్ బాలికల వసతిగృహంలో జరుగుతున్న అత్యాచారాలు వెలుగుచూశాయి. దీంతోపాటు బాలికల క్రైస్తవ మతమార్పిళ్ల వ్యవహారం కూడా బయటపడటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. దీంతో పోలీసులు గుడ్ న్యూస్ ఇండియా స్వచ్ఛంద సంస్థ...
राष्ट्रीय स्वयंसेवक संघ के सरकार्यवाह सुरेश भय्याजी जोशी का उद्बोधन – विराट धर्म संसद
नई दिल्ली: यहां पर उपस्थित संतों की विशाल धर्मसभा के दर्शन करके हम सब धन्य हैं. हम सब के अन्तःकरण की भावनाओं को पूज्य संतों ने शब्द रूप दिया है. यह लड़ाई, यह संघर्ष तीन शतकों से इस देश ने देखा है. समय-समय पर राम भक्तों ने अपनी जागृति का परिचय सारे विश्व को दिया है. आज की यह...
సమాచార వాహిని: 10-డిసెంబర్-2018
Indian diplomat walks out of SAARC meeting in Pakistan over PoK minister's presence An official of the Indian High Commission in Pakistan staged a walkout of a SAARC meeting over the presence of a minister from Pakistan-occupied Kashmir (PoK) at the event, according to source. Read More.. HC seeks Centre's reply on PIL seeking entry of women into Nizamuddin shrine The Delhi...
‘Constitutional Morality’ is very dangerous, hope it dies at birth: Attorney General criticises Supreme Court
Advocare General Venugopal expressed his antipathy against judiciary's over-dependence on the Constitutional morality in judgments like in the Sabarimala case Criticising the apex court for depending more on Constitutional morality, Attorney General K K Venugopal said that the Supreme Court had “garnered to itself vast powers, which no one apex court in the world has ever exercised” and that its interpretation of...
యువకుల రాకతో రైతు దళంలో ఉత్సాహం.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-50)
మరోవైపు గాయపడిన రామచంద్రను ఉద్గీర్ నుంచి తప్పించారు. ఉద్గీర్లో రజాకార్ల మధ్య రామచంద్ర ఆస్పత్రిలో ఉండటం క్షేమం కాదు. అందువల్ల ఆసుపత్రిలో ఖాజా అనే కాంపౌండరుకు లంచమిచ్చి రామచంద్రకు పారిపోయే అవకాశం కల్పించారు. మానిక్రావ్, చన్వీర్లు రామచంద్రతోపాటు క్షేమంగా తొండచీర్ చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యులను రహస్యంగా తరలించి షోలాపూర్ పంపించి వేశారు. గూఢచారి చర్యలకు శిక్ష రైతుదళంలోని మానిక్రావ్మూలే, చన్వీర్, హన్స్రాజ్, బల్వీర్ లాంటి సాహసవంతులైన యువకులు రావడం అందరికీ మరింత ఉత్సాహాన్ని కలిగించింది. మానిక్రావ్ తన దృఢమైన శరీరంతో మీసాలతో ఎత్తుగా గంభీరంగా...
ప్రాణాలమీదికి వస్తే రజాకార్లు రాజీపడతారు..! (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర – 49)
దత్తగీర్ ప్రమాదంలో ఉన్నాడని తెలిసి తొండచీర్ నుండి కొందరు దళ సభ్యులు సహాయార్థం వెళ్ళాలని ప్రయత్నించారు. ప్రతి ఒక్కరు ప్రమాదంలోంచి తప్పించుకొనే ప్రయత్నం స్వయంగా చేసుకోవాలని కిషన్గీర్ అన్నాడు. పైగా అక్కడి గ్యానోబా, రామారావు పటేల్ ఉండగా ఏమీ ప్రమాదం జరగదని, రజాకార్లు ప్రాణాలమీదికి వస్తే మాత్రం రాజీపడతారని ఆయన హామీ ఇచ్చాడు. తర్వాత క్రమంగా రైతు దళం వల్ల హిందువులు ఉత్సాహంతో ధైర్యంతో తల ఎత్తుకొని తిరుగుతూ వచ్చారు. ఇదంతా చూసి రజాకార్లు నిజాం నుండి సహాయం అర్థించారు. కౌల్ఖేడ్లో దహనకాండ అప్పారావు పటేల్...
జస్టిస్ కురియన్ జోసెఫ్ మైనారిటిలలో ద్వేషాన్ని, భయాన్ని నింపుతున్నారు : జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్
"భారత్ కంటే మైనారిటిలకు సురక్షితమైన, స్నేహపూర్వకమైన దేశం ప్రపంచంలో ఇంకేదైనా ఉందా?" అని ప్రశ్నిస్తున్నారు జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ జార్జ్ కురియన్. `మైనారిటీ అనే గుర్తింపు భారత్ లో వృత్తిపరమైన అభివృద్ధికి ఆటంకంగా మారింది’ అన్న జస్టిస్ కురియన్ జోసెఫ్ వ్యాఖ్యకు స్పందిస్తూ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ ఇలా అన్నారు. "మైనారిటీ గుర్తింపు భారత్ లో వృత్తిపరమైన ప్రగతికి ఆటంకంగా మారింది" అన్న మాజీ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ వ్యాఖ్యలను జాతీయ మైనారిటీ కమిషన్ వైస్...
గిరిజన మహిళపై దాడిచేసిన కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్ధి – తిరగబడ్డ గిరిజనులు
ఇవాల్టి పోలింగ్ సమయంలో కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డిపై దాడి జరిగిందన్న కధానాల్లో నిజానిజాలు – ప్రత్యక్ష సాక్షి కధనం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్ధి వంశీ చంద్ రెడ్డి కల్వకుర్తి ఆమంగల్ మండలంలోని జంగారెడ్డిపల్లిలో ఒక పోలింగ్ బూత్ లో వోటర్లను బెదిరించారు. ఈ ప్రాంతంలో బిజెపి అభ్యర్ధి ఆచారి తల్లోజుకు మంచి పట్టు ఉంది. కనుక బిజిపి అవకాశాలను దెబ్బతీయడానికి ఇక్కడ అలజడి సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ పధకం వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉదయం ఇక్కడకి వచ్చిన...
Congress MLA Candidate Vamshichand Reddy Attacks Scheduled Tribe Woman in Kalwakurthy – Tribals react
The truth of the so-called attack on Challa Vamshi Chand Reddy, the Congress MLA candidate in Kalwakurthy constituency of Telangana during today's elections. As per eye witnesses accounts, Vamshi Chand Reddy was threatening voters in a booth in Jangareddipally, Aamangal mandal of Kalwakurthy constituency. This area has a strong base of the BJP MLA candidate Achary Talloju. It is believed...
















