శబరిమల ఘటనలపై హిందూ అమెరికన్ల నిరసన; కమ్యూనిస్ట్-క్రైస్తవ మిషనరీల కుట్రలపై ఆగ్రహం
ఇటీవల శబరిమల విషయంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అమెరికాలోని హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. శబరిమల పవిత్రత కోసం అయ్యప్ప భక్తులు సాగిస్తున్న అహింసాయుత నిరసనలకు మద్దతుగా న్యూయార్క్ మరియు న్యూజెర్సీకి చెందిన వందలాది హిందువులు న్యూయార్క్ సిటీలోని భారత కాన్సులేట్ కార్యాలయం వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ వద్ద కూడా ప్రదర్శనలు నిర్వహించారు. ప్రదర్శనలో భాగంగా అయ్యప్ప భజనలతో టైమ్స్ స్క్వేర్ ప్రాంతం మార్మోగిపోయింది. ఇదే సందర్భంగా శబరిమల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై కూడా...
రజాకార్ల ఎదురు కాల్పులు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-32)
గ్రామం బయటికి రాగానే చెరువుగట్టు వెనుకనుండి కాల్పులు ఎదరైనాయి. రజాకార్లు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులు 500 రౌండ్లు కాల్చి కూడా ఒక కమ్యూనిస్టునైనా చంపలేకపోయారు. చివరికి పోలీసులు, రజాకార్లు కమ్యూనిస్టుల ధాటికి తట్టుకోలేక ఎంకిర్యాల గ్రామంలో తలదాచుకున్నారు. మరొకసారి తయ్యబ్ రజ్వీ దళం కమ్యూనిస్టులను పట్టుకోవాలనే యత్నంలో కొండమడుగు గ్రామంపై పడింది. గ్రామస్థులందరినీ వరుసగా పడుకోబెట్టి తీవ్రంగా కొట్టారు. రజాకార్లకు ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టుగా కనపడసాగారు. మరికొంతకాలం గడచిన తర్వాత తయ్యబ్ రజ్వీకి కమ్యూనిస్టులు ఉన్న స్థలం ఆచూకీ తెలిసింది. ఒక పెద్ద...
సమాచార వాహిని: 14-నవంబర్-2018
శబరిమల తీర్పుపై పునఃసమీక్షకు సుప్రీం ఓకే కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. Read More.. Five Reasons Why Nehru Hated Babasaheb Ambedkar Jawaharlal Nehru had a deep contempt for intellectual superiority and those who had a different ‘Idea of India’ than his. Nehru tried hard to push...
RSS fetish of Nehru Family and Durbaris
Media is in a flutter about Madhya Pradesh Congress talking of banning RSS and related organisations from government properties and prohibiting government employees from participating in RSS activities. For me it shows Nehru family and its durbaris’ RSS fetish or obsession. This fetish goes back to 1947. This latest attempt by MP Congress is nothing but continuing the legacy of their...
గ్రామంలో చొరబడి గుడిసెలకు నిప్పు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-30)
వెనకాల తరుముకొస్తున్న సాయుధులైన రజాకార్లు గ్రామంలో మొదట స్టేషన్ మాస్టర్ ఆంజనేయులు ఇంట్లోని 30 తులాల బంగారం ఎత్తుకుపోయారు. ఆ తర్వాత గ్రామంలో చొరబడి గుడిసెలకు నిప్పు అంటించారు. క్రమక్రమంగా చాలా ఇండ్లు తగలబడిపోయినాయి. గ్రామస్థులను చెదరగొట్టాలనే ఉద్దేశ్యంతో గాలిలో కాల్పులు సాగించారు. భయపడిపోయిన గ్రామప్రజలు తలుపులు మూసికొని ఇళ్ళలో తలదాచుకున్నారు. స్వయంగా ఖాసిం రజ్వీ జీప్తో బాటు గ్రామంలోకి ప్రవేశించి తన పర్యవేక్షణ క్రింద ధనవంతుల ఇళ్ళను దోపిడీ చేయించాడు. పట్టండి! కొట్టండి! నరకండి! అనే కేకలతో వాతావరణం నిండిపోయింది. ఉపాధ్యాయిని రత్తమ్మ...
సమాచార వాహిని: 13-November-2018
రామమందిర నిర్మాణానికి దారులు వెతకండి శతాబ్దాల నుండి జరుగుతున్న రామజన్మభూమి వివాదం దశాబ్దాలుగా న్యాయస్థానాలలో మ్రగ్గుతున్న కేసు 2018 అక్టోబర్ 29వ తేదీ నుండి నిరంతరాయంగా వాదోపవాదాలు జరుపుతామని సుప్రీమ్ కోర్టు దేశ ప్రజలకు హామీ ఇచ్చింది. అట్టి హామీని 2019 జనవరికి వాయిదా వేయడం దేశ ప్రజల నమ్మకాన్ని నీరుగార్చిన సుప్రీమ్ కోర్టు పైగల గౌరవాన్ని విడనాడారు. Read More.. Idols stolen from Swaminarayan Temple in London Three precious Krishna idols dating back to the 1970s were among the...
జనాభా గణనలో ప్రత్యేక కోడ్ అంగీకరించవద్దు: కేంద్ర గృహ మంత్రికి వనవాసీ కళ్యాణాశ్రమ్ విజ్ఞప్తి
ప్రత్యేక మత కోడ్ పై కొందరి అసంబద్ధమైన, అసహజమైన విభజన అజెండాతో, అసామాన్యమైన కోర్కెలకు వ్యతిరేకంగా భారతీయ వనవాసి కళ్యాణాశ్రం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం, అక్టోబర్ 31న మహారాష్ట్రలోని షిరిడీలో కేంద్ర గృహ మంత్రి రాజనాథ్ సింగ్ ను కలిసి తమ వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రతినిధి బృందంలో పాల్గొన్న వారు కళ్యాణాశ్రమ్ అధ్యక్షులు శ్రీ జగ్దేవ్ రాం ఓరాన్, సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణు కాంత్, ఢిల్లీ ప్రాంత కార్యదర్శి శ్రీ శాంతి స్వరూప్ బన్సాల్, డాక్టర్ దీపక్ లాల్ కుజూర్ మరియు...
హిందుత్వం అంటే ఏమిటి? – డా. మోహన్ జీ భాగవత్ విశ్లేషణ
హిందుత్వం అంటే ఏమిటి అనే ప్రశ్నకు రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్ వివరణాత్మక సమాధానం https://www.youtube.com/watch?v=pMpu0YHpo0k&feature=youtu.be
యువకులను తరిమిన రజాకార్లు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-29)
మెయిన్ రోడ్డుపైకి వెళ్ళగానే ఎదురుగా రెండు లారీలు, ఒక జీపు కనబడ్డాయి. ఆ వాహనాలు ఆగిపోయాయి. వాటిలో నుండి సాయుధులైన రజాకార్లు దిగి నినాదాలు చేస్తున్న యువకులను తరమడం ప్రారంభించారు. కాంగ్రెసు కార్యకర్తలని భ్రమపడిన యువకులకు త్వరలోనే వాస్తవం తెలిసిపోయింది. యువకులంతా బీబీనగర్ గ్రామంలోకి పరుగు లంఘించుకున్నారు. వారిలో లవంగ అచ్చయ్య ఒకడు. హైద్రాబాద్ విజయవాడ రైల్వే మార్గంలో బీబీనగర్ స్టేషన్ ఉంది. ఇది హైద్రాబాద్కు 30 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామం. ఒకప్పుడు నిజామ్కు సంబంధించిన ఒక బేగమ్పేర నెలకొన్న గ్రామం. ఊరు...

















