భారత విచ్చినకర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి – శ్రీ అరవింద రావు, మాజీ పోలీసు డిజిపి

సాంస్కృతిక ఏకత్వ భావనతో ఉన్న భారత దేశాన్ని 1947 తరువాత మరొక్కసారి ముక్కలు చేయడానికి విదేశీ శక్తులు ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలు, చైనా ప్రత్యక్షంగా, పరోక్ష్యంగా క్రైస్తవ సంస్థలను ఆధారంగా చేస్తున్న ప్రయత్నాలను బహిర్గతం చేస్తున్న పుస్తకం బ్రేకింగ్ ఇండియా (Breaking India) అని, దీన్నీ ప్రతి ఒక్కరి చదివి దేశ వ్యతిరేక శక్తుల ఆగడాలను అడ్డుకోవాలని శ్రీ కె అరవింద రావు, మాజీ పోలీస్ డి జి పి, కోరారు.   ఒకటిన్నర రోజుల పాటు (నవంబర్ 3 & 4) భారతీయ...

“We had to face the consequences of being Hindu, I don’t want to go back to Pakistan”, sad story of a Hindu Girl 

It is hard to imagine that in the vicinity of plush farmhouses of Chattarpur area in Delhi, next to Sanjay Colony, there is a place where Hindus migrated from Pakistan are living in a huge number. A cluster of hutments, most of them are half constructed or just a piling of bricks covered with temporary sheds. No roads, no...

ఎన్జీవోల విదేశీ ధన ప్రవాహం, దేశ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచండి: రాష్ట్రాలకు కేంద్రం సూచన

ఇటీవలి కాలంలో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించిన దాదాపు 18000 స్వచ్ఛంద సంస్థల విదేశీ నిధుల లైసెన్సులు నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఎన్జీవోల దేశ వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి నిలిపింది. ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ కధనం ప్రకారం.. తమ పరిధిలోని స్వచ్చంధ సంస్థల విదేశీ నిధులపైనా మరియు అవి చేస్తున్న  కార్యకలాపాల పైనా దృష్టి నిలపాలని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ డేనియల్ ఇ రిచర్డ్స్ ద్వారా ఈ...

చిరు వ్యాపారం చేస్తూ.. కొడుకుని బంగారు పతక విజేతను చేసిన తల్లి

ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనే నానుడి మనందరికీ తెలిసిందే. ఇటీవల జాకార్తాలో జరిగిన ఆసియన్ పారా-గేమ్స్-2018 పురుషుల 100 మీటర్ల పరుగుపందెం టి-35 విభాగంలో స్వర్ణ పతకం సాధించిన నారాయణ్ ఠాకూర్ విషయంలోనూ ఇది నిజమైంది. తన విజయం వెనుక తనను చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన మాతృమూర్తి పడిన శ్రమ దాగివుందని నారాయణ్ ఠాకూర్ ఉద్వేగంగా తెలియజేశాడు. ఆసియన్ పారా-గేమ్స్-2018 పురుషుల 100 మీటర్ల పరుగుపందెం టి-35 విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మొట్టమొదటి భారత క్రీడాకారుడిగా...

హిందూ పండుగలపై వ్యతిరేకత ఎందుకు? – డా. మోహన్ జీ భాగవత్

హిందూ పండుగలపై వ్యతిరేకత ఎందుకు? - డా. మోహన్ జీ భాగవత్ https://www.youtube.com/watch?v=L2J7h98YnT0&feature=youtu.be  

Ram temple is a matter of sentiments of crores of Hindus: Bhaiyaji Joshi

Mumbai, November 2, 2018 The Rashtriya Swayamsevak Sangh’s three-day Akhil Bharatiya Karyakari Mandal meet concluded today at the Keshav Srushti area near Mumbai. Sarkaryawah Suresh ‘Bhaiyaji’ Joshi addressed a press conference after the meeting and answered questions related to various issues. RAM MANDIR AT AYODHYA Sarkaryawah Suresh ‘Bhaiyaji’ Joshi said that the issue of Ram temple in Ayodhya is connected with the sentiments...

రామ మందిర నిర్మాణం హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయం – శ్రీ భయ్యాజీ జోషి

ముంబై కేశవ సృష్టి లో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి మండలి సమావేశాలల్లో చర్చించిన వివిధ జాతీయ అంశాలను గురించి సర్ కార్యవాహ్ శ్రీ సురేశ్ జోషి పత్రికల వారికి వివరించారు. రామమందిరం కోట్లాదిమంది హిందువుల మనోభావాలు, విశ్వాసాలతో ముడిపడిన విషయమని భయ్యాజీ అన్నారు. దీనిపై కోర్టు వేగంగా విచారణ పూర్తిచేయాలని అన్నారు. గత 30 ఏళ్లుగా రామమందిర నిర్మాణం కోసం హిందూ సమాజం ఉద్యమాన్ని సాగిస్తోందని ఆయన గుర్తుచేశారు. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం జరగాలని,...

1947లో వెలువడిన ‘ఇమ్‌రోజ్’ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-22)

ముందుముల నర్సింగరావుగారి సహాయంవల్ల షోయీబ్ “ఇమరోజ్‌” దినపత్రికను వెలువరించే ఏర్పాటు చేసుకున్నాడు. శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు ఆర్థిక సహాయం అందచేశారు. 1947 నవంబరు 15వ తేదీనాడు “ఇమరోజ్‌” దినపత్రిక మొదటి సంచిక వెలువడింది. సంస్థానంలో క్రమంగా పత్రిక పలుకుబడితోపాటు పాఠకుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. కొంతకాలం తర్వాత రామకృష్ణారావుగారి ఇంట్లోకి “ఇమరోజ్‌” కార్యాలయం తరలించబడింది. ఆ రోజుల్లో శ్రీ రామకృష్ణారావుగారు న్యాయవాద వృత్తిని వదిలివేశారు. ప్రభుత్వ దమన నీతికి నిరసనగా చాలామంది న్యాయవాదులు ఆనాడు న్యాయస్థానాన్ని బహిష్కరించారు. “ఇమరోజ్‌” ఒక విధంగా ఆనాటి...

राम मंदिर का मुद्दा करोड़ों हिंदुओं की आस्था से जुड़ा है : श्री भैयाजी जोशी

मुंबई ,2 नवम्बर। मुंबई के भायंदर में केशव सृष्टि में तीन दिन तक चली राष्ट्रीय स्वयंसेवक संघ की अखिल भारतीय कार्यकारी मंडल की बैठक में विचार किए गए विभिन्न राष्ट्रीय मुद्दों पर सरकार्यवाह श्री सुरेश उपाख्य भैयाजी जोशी ने पत्रकारों से विस्तार से चर्चा की। भैयाजी जोशी ने कहा कि, राम मंदिर का मुद्दा करोड़ों हिंदुओं की भावना से जुड़ा...

Confidential CIA Report Claims Nehru thought Patel was ‘Communal’ and ‘Corrupt’

Nehru worked hard to sideline Sardar Patel and Purushottam Das Tandon from Congress, and he was working to split the party as well Sardar Vallabhbhai Patel had many rivals, who found communalism in his patriotism, and reactionism in his Gandhian and Swadesi ideas. Supposedly Patel’s ‘comrade-in-arms’ Jawaharlal Nehru was his chief rival, and he always worked hard to uproot Patel...