రజాకార్ల ఎదుర్కోవడానికి గ్రామాల్లో రక్షణ దళాలు ఏర్పాటు..(హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-14)
కొంతకాలం తర్వాత హైద్రాబాద్ రియసత్ ప్రధానమంత్రి అయిన లాయక్ ఆలీ చెరియాల ప్రాంత పర్యటనకు వచ్చాడు. ఇమ్మడి రాజిరెడ్డి నాయకత్వాన వెయ్యిమంది గ్రామస్థులు వెళ్ళి రజాకార్ల దాడుల గురించి చెప్పాడు. ఆయన అందరూ కలిసిమెలసి ఉండాలనీ నీతులు చెప్పి వెళ్ళిపోయాడు. ఇక లాభంలేదని ఆ ప్రాంతాలలో గ్రామీణులు తమ ఆత్మరక్షణకు ఆయుధాలు వగైరా సేకరించటం మొదలుపెట్టారు. భైరవునిపల్లి బురుజుపై వల్లపట్ల రామచంద్రరావు దేశ్ముఖ్ నుండి సంపాదించిన ఫిరంగిని పెట్టారు. నాలుగైదు మణుగుల మందుగుండు సామగ్రి తయారుగా ఉండేది. అలాగే గ్రామంలో కంసాలి ఇనుపగుండ్లను తయారుచేసేపని...
Brilliant submissions by Sr. Advocate Shri K Parasaran before the Hon’ble Supreme Court in Sabarimala matter
Arguments in the Petition resume. Mr. Parasaran now argues for the Nair Service Society. Mr. Parasaran submits that Kerala is an educated society Mr. Parasaran submits that 96% of the women in Kerala are educated. They are independent. It is a matrilineal society. Therefore to assume that the practice of the Temple is based on patriarchy is fundamentally...
ముస్లిం లీగ్, కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులకు దేశభక్తి అనే మాట కాలకూట విషం
నిజమే..! హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలసి ఒకే జాతిగా ఈ సువిశాల దేశంలో జీవించటం జరుగదు! అలాంటి భ్రమలు ప్రజలు వదలుకోవటం మంచిది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఇక ఎన్నటికీ జాతీయభావాన్ని బలపరచవు. ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మువ్వేన్నెల జెండాను అన్ని వర్గాల వారూ ఎగురవేస్తారు. ఆ జెండా జాతికి సంకేతం, మన సంస్కృతికి స్వాభిమానానికి ప్రతీక. ఈ ఏడాది ఆగస్టు 14న రాత్రి వేళ కాశ్మీర్లోని శ్రీనగర్ లాల్చౌక్లో ఒక పౌరుడు జాతీయ జెండాను ఎగురవేస్తుండగా-...
ఆత్మాభిమానాన్ని నిరూపించుకున్న భైరవునిపల్లి ప్రజలు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-13)
ఆ రోజుల్లో భైరవుని పల్లె (భైరవునిపల్లి)నల్గొండ జిల్లాలో ఉండేది. ఈనాడు ఇది వరంగల్ జిల్లాలో అంతర్భాగం. ఈ గ్రామం చెరియాలకు సుమారు 12 మైళ్ళు దూరంలో ఉంది. వరంగల్, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాలు కలిసే సరిహద్దుల మధ్య ఈ గ్రామం ఉంది. ఈ గ్రామంలో వెళ్ళడానికి ఈనాటికీ పక్కా రోడ్డు లేదు. ఈ భైరవునిపల్లి ప్రజలు ఆనాడు రజాకార్లను ప్రతిఘటించి తమ ఆత్మాభిమానాన్ని నిరూపించుకున్నారు. నాడు నాయకత్వం వహించిన ఈ గ్రామ నివాసి శ్రీ ఇమ్మడి రాజిరెడ్డి నేటికీ సజీవులుగా ఉన్నారు....
Thousands of `ghost’ voters and bogus addresses in Hyderabad Old city
From the available press reports it seems clear that despite any number of voter surveys, the situation in Hyderabad old city remains unchanged. The alarming situation can be understood from the fact that in one single address called `old house’ in Yakutpura, there are 2530 registered voters (37,267,281, 289 polling booths). In the same segment another door number (17-1-181/A/38)...
రక్తరంజితమైన భైరవుని పల్లె (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-12)
రజాకార్లు తెలంగాణలో అనేక గ్రామాలపై పడి దోపిడీలు, మానభంగాలు, హత్యలు కొనసాగిస్తున్న ఆ భయంకర వాతావరణంలో అక్కడక్కడ ప్రజలు ధైర్యాన్ని కూడగట్టుకొని ఎదురుతిరిగారు. ఆ సమయంలోనే నిజాం ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టడానికి “శాంతి సంఘాలు” అనే వాటిని ఏర్పరిచి హిందువుల కళ్ళు కప్ప ప్రయత్నించింది. జనగామలో ఇలాంటి శాంతిసంఘంలోనే పరిశ్రమల శాఖ సూపర్వైజర్ శ్రీ ఎం.ఎన్.రెడ్డి, వ్యవసాయ శాఖ సూపర్వైజర్ శ్రీ శఠగోపాచార్యులు ఇద్దరు సభ్యులు ఈ సంఘాలలో హిందువులు కూడా ఉన్నారని నమ్మించడానికి ఈ తతంగం జరుగుతుండేది. అయితే హిందూ సభ్యులు...
Govt sets up key panel to assist National Security Council
The government has set up a panel, headed by NSA Ajit Doval, to assist the National Security Council, which advises the prime minister on matters of national security and strategic interests, officials said Monday. The Strategic Policy Group (SPG) will assist the National Security Council and undertake among other tasks, a long-term strategic review of country's security affairs. It will be...
Unidentified persons disturbed Durga Navaratri pandal in Hyderabad
Tension arises as some unidentified persons demolished the temporary platform being constructed for Durga Navaratri Celebrations in Bazarghat, Hyderabad on Monday. In this regard, a case was registered at Nampally Police Station wide Cr.Cr.No. 214/2018 under the section 506 of IPC based on the complaint lodged by Mr. Kiran Kumar of Khairatabad, Hyderabad. In his complaint he alleged that while he...
భారత్ వృద్ధిరేటు 7.3శాతం.. ఐఎంఎఫ్ అంచనా
భారత్ ఈ ఏడాది 7.3శాతం వృద్ధిరేటు సాధించే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ అంచనా వేసింది. 2019లో వృద్ధిరేటు 7.4శాతానికి పెరిగే అవకాశం ఉందని ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ ఔట్లుక్ నివేదికలో వెల్లడించింది. 2017లో భారత్ 6.7శాతం వృద్ధిరేటును సాధించింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఐఎంఎఫ్ 2018 ఏప్రిల్లో ఇచ్చిన వరల్డ్ ఎకనమిక్ ఔట్లుక్ నివేదికతో పోలిస్తే 2019లో వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది. భారత్లో అమలవుతున్న ముఖ్యమైన సంస్కరణలను...
“మావోయిస్టుల్లో స్వార్థం పెరిగిపోయింది” – లొంగిపోయిన మావోయిస్టు వ్యాఖ్యలు
హైదరాబాద్: మావోయిస్టు పార్టీ నాయకత్వంలో స్వార్థం పెరిగిపోయిందని పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పురుషోత్తమ్ అన్నారు. ఈరోజు మహిళా మావోయిస్టు వినోదినితో కలిసి ఆయన హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులపై సంచలన ఆరోపణలు చేశారు. తాను 1969, 1972లో తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నానని.. రామకృష్ణ, గణపతితో 25ఏళ్లుగా కలిసే తిరిగినట్లు పురుషోత్తమ్ తెలిపారు. మావోయిస్టు అగ్రనాయకత్వంలో 20ఏళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేదని.. ఇప్పుడు వారిలో స్వార్థం పెరిగిపోయిందన్నారు. పదేళ్లుగా తమను నిర్లక్ష్యం చేశారని.. అగ్ర...


















